మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్' అన్న ఒబామా తెలుగువన్
భారత ప్రధాని నరేంద్రమోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. నరేంద్రమోడీ మాటల మనిషి కాదని.. ఆయన చేతల మనిషి (మ్యాన్ ఆఫ్ యాక్షన్) అని అభివర్ణించారు. మయన్మార్ రాజధాని నేపిటాలో జరుగుతున్న ఆసియన్ - తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఒబామా - మోడీ మరోసారి కలిశారు. 64 ఏళ్ళ వయసున్న నరేంద్రమోడీ ఈ వయసులో చకచకా ...
మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్' : ఒబామాKandireega
నరేంద్ర మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్': బరాక్ ఒబామావెబ్ దునియా
మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి: ఒబామాసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్రమోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. నరేంద్రమోడీ మాటల మనిషి కాదని.. ఆయన చేతల మనిషి (మ్యాన్ ఆఫ్ యాక్షన్) అని అభివర్ణించారు. మయన్మార్ రాజధాని నేపిటాలో జరుగుతున్న ఆసియన్ - తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఒబామా - మోడీ మరోసారి కలిశారు. 64 ఏళ్ళ వయసున్న నరేంద్రమోడీ ఈ వయసులో చకచకా ...
మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్' : ఒబామా
నరేంద్ర మోడీ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్': బరాక్ ఒబామా
మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి: ఒబామా
ఉరి నుంచి విముక్తి సాక్షి
తమిళనాడు ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీ మంచి మార్కులే కొట్టేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు యావత్తూ జేజేలు పలుకుతోంది. శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు తమిళ జాలర్లలకు ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే విముక్తి ప్రసాదించడమే ఇందుకు కారణం. * జాలర్ల ఉరిశిక్ష రద్దు * శ్రీలంక మంత్రి వెల్లడి * రాష్ట్రంలో హర్షాతిరేకాలు
తమిళనాడు జాలర్లకు మరణిశిక్షను రద్దు చేసిన శ్రీలంక ప్రభుత్వం!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తమిళనాడు ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీ మంచి మార్కులే కొట్టేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు యావత్తూ జేజేలు పలుకుతోంది. శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు తమిళ జాలర్లలకు ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే విముక్తి ప్రసాదించడమే ఇందుకు కారణం. * జాలర్ల ఉరిశిక్ష రద్దు * శ్రీలంక మంత్రి వెల్లడి * రాష్ట్రంలో హర్షాతిరేకాలు
తమిళనాడు జాలర్లకు మరణిశిక్షను రద్దు చేసిన శ్రీలంక ప్రభుత్వం!
3డీ పరిజ్ఞానంతో రాకెట్ ఇంజిన్ Namasthe Telangana
వాషింగ్టన్: 3-డీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ ఇంజిన్ భాగాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విజయవంతంగా పరీక్షించింది. కాపర్ అల్లాయ్లోహంతో తయారుచేసిన ఈ విడిభాగాలు అత్యధిక ఉష్ణాన్ని, ఒత్తిడిని తట్టుకున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏరోజెట్ రాకెట్డైన్ (ఏఆర్), నాసా సంయుక్తంగా రూపొందించిన రాకెట్ ఇంజిన్ థ్రస్ట్ ...
3డీ ప్రింట్తో రాకెట్ ఇంజన్ విడిభాగాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: 3-డీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ ఇంజిన్ భాగాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విజయవంతంగా పరీక్షించింది. కాపర్ అల్లాయ్లోహంతో తయారుచేసిన ఈ విడిభాగాలు అత్యధిక ఉష్ణాన్ని, ఒత్తిడిని తట్టుకున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏరోజెట్ రాకెట్డైన్ (ఏఆర్), నాసా సంయుక్తంగా రూపొందించిన రాకెట్ ఇంజిన్ థ్రస్ట్ ...
3డీ ప్రింట్తో రాకెట్ ఇంజన్ విడిభాగాలు
మయన్మార్ రాజ్యాంగాన్ని మార్చాలి సాక్షి
యాంగూన్: మయన్మార్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మయన్మార్ను కోరారు. ప్రతిపక్షనేత అంగ్సాన్ సూకీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేలా దేశ రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. ఈ విషయంలో సూకీకి మద్దతు పలుకుతున్నానన్నారు. శుక్రవారం ఒబామా యాంగూన్లో సూకీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు.
మయన్మార్ను గమనిస్తున్నాం: ఒబామాNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
యాంగూన్: మయన్మార్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మయన్మార్ను కోరారు. ప్రతిపక్షనేత అంగ్సాన్ సూకీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేలా దేశ రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. ఈ విషయంలో సూకీకి మద్దతు పలుకుతున్నానన్నారు. శుక్రవారం ఒబామా యాంగూన్లో సూకీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు.
మయన్మార్ను గమనిస్తున్నాం: ఒబామా
ఉగ్రవాదం.. వేర్పాటువాదాన్ని అడ్డుకోవాలి: నరేంద్ర మోడీ వెబ్ దునియా
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం మయన్మార్ రాజధానిలో రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. భారత్-రష్యా సంబంధాలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ సన్నిహిత, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మతం, ఉగ్రవాదం వేరు!: రష్యా ప్రధానితో మోడీ(పిక్చర్స్)Oneindia Telugu
రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్తో ప్రధాని మోదీ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మనం మళ్లీ కలుద్దాం.. రష్యా ప్రధానితో మోడిNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం మయన్మార్ రాజధానిలో రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. భారత్-రష్యా సంబంధాలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ సన్నిహిత, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మతం, ఉగ్రవాదం వేరు!: రష్యా ప్రధానితో మోడీ(పిక్చర్స్)
రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్తో ప్రధాని మోదీ భేటీ
మనం మళ్లీ కలుద్దాం.. రష్యా ప్రధానితో మోడి
వాట్స్యాప్తో సంసారాలు ఢమాల్... తెలుగువన్
ఈరోజుల్లో సోషల్ మీడియా గురించి తెలియని వాళ్ళు, వాట్స్ యాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కింద లెక్క. ఫోన్లలో వాట్స్ యాప్ ఉపయోగించడం అనేది ఇప్పుడు ఒక గౌరవం. వాళ్ళు కాలంతోపాటు అప్డేట్గా వున్నట్టు లెక్క. ఇవన్నీ ఇలా వుంటే వాట్స్యాప్ పుణ్యమా అని విడాకులు తీసుకుంటున్న జంటలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. డోన్ట్ వర్రీ.
వాట్స్యాప్ వల్ల సంసారాలు ఢమాల్... ఢిమీల్... విడాకులువెబ్ దునియా
వాట్స్యాప్తో పెరుగుతున్న విడాకులు!సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
ఈరోజుల్లో సోషల్ మీడియా గురించి తెలియని వాళ్ళు, వాట్స్ యాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కింద లెక్క. ఫోన్లలో వాట్స్ యాప్ ఉపయోగించడం అనేది ఇప్పుడు ఒక గౌరవం. వాళ్ళు కాలంతోపాటు అప్డేట్గా వున్నట్టు లెక్క. ఇవన్నీ ఇలా వుంటే వాట్స్యాప్ పుణ్యమా అని విడాకులు తీసుకుంటున్న జంటలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. డోన్ట్ వర్రీ.
వాట్స్యాప్ వల్ల సంసారాలు ఢమాల్... ఢిమీల్... విడాకులు
వాట్స్యాప్తో పెరుగుతున్న విడాకులు!
తోకచుక్కపై స్థిరంగా ఫీలే ల్యాండర్ సాక్షి
లండన్: తోకచుక్క'67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో'పై రోసెట్టా వ్యోమనౌక నుంచి జారవిడిచిన ఫీలే ల్యాండర్ స్థిరంగా ఉందని ఐరోపా అంతరిక్ష సంస్థ గురువారం వెల్లడించింది. ల్యాండర్ తొలుత ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తర్వాత స్థిరంగా పనిచేస్తోందని తెలిపింది. తోకచుక్క ఉపరితలంపై ల్యాండర్ కొక్కేలు మొదట సరిగ్గా దిగబడకపోవటంతో ల్యాండర్ కొన్ని మీటర్ల ...
అద్భుత ప్రయోగంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతంNamasthe Telangana
తోకచుక్కపై దిగిన వ్యోమనౌక!Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
లండన్: తోకచుక్క'67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో'పై రోసెట్టా వ్యోమనౌక నుంచి జారవిడిచిన ఫీలే ల్యాండర్ స్థిరంగా ఉందని ఐరోపా అంతరిక్ష సంస్థ గురువారం వెల్లడించింది. ల్యాండర్ తొలుత ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తర్వాత స్థిరంగా పనిచేస్తోందని తెలిపింది. తోకచుక్క ఉపరితలంపై ల్యాండర్ కొక్కేలు మొదట సరిగ్గా దిగబడకపోవటంతో ల్యాండర్ కొన్ని మీటర్ల ...
అద్భుత ప్రయోగం
అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం
తోకచుక్కపై దిగిన వ్యోమనౌక!
నరేంద్ర మోడీ పిలుపు : మతానికి - ఉగ్రవాదనికి లింకెట్టొద్దు! వెబ్ దునియా
ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ పిలుపునిచ్చారు. మతానికి, ఉగ్రవాదానికి ముడి పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మియన్మార్ వేదికగా జరిగిన ఆసియా - పశ్చిమ దేశాల సదస్సు వేదికపై నుంచి ఈ పిలుపునిచ్చారు. పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం విపరీతంగా పెరిగిపోతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
మతానికి, ఉగ్రవాదానికి లంకె వద్దు: మోడీతెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ పిలుపునిచ్చారు. మతానికి, ఉగ్రవాదానికి ముడి పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మియన్మార్ వేదికగా జరిగిన ఆసియా - పశ్చిమ దేశాల సదస్సు వేదికపై నుంచి ఈ పిలుపునిచ్చారు. పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం విపరీతంగా పెరిగిపోతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
మతానికి, ఉగ్రవాదానికి లంకె వద్దు: మోడీ
చెవిటివారి కోసం టీవీ సౌండ్ సిస్టమ్ సాక్షి
లండన్: వినికిడి సమస్యను ఎదుర్కొనే వారికోసం సరికొత్త టీవీ సౌండ్ సిస్టమ్ను అభివృద్ధిపరిచాడు బ్రిటన్కు చెందిన యువ శాస్త్రవేత్త. దీని సహాయంతో ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండానే చెవిటి వారు టీవీ శబ్దాలను లౌడ్ స్పీకర్ సిస్టమ్తో సులువుగా వినవచ్చట. వినికిడి సమస్య ఉన్న 70 ఏళ్ల వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్లోని సౌతాంప్టన్ ...
ఇంకా మరిన్ని »
లండన్: వినికిడి సమస్యను ఎదుర్కొనే వారికోసం సరికొత్త టీవీ సౌండ్ సిస్టమ్ను అభివృద్ధిపరిచాడు బ్రిటన్కు చెందిన యువ శాస్త్రవేత్త. దీని సహాయంతో ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండానే చెవిటి వారు టీవీ శబ్దాలను లౌడ్ స్పీకర్ సిస్టమ్తో సులువుగా వినవచ్చట. వినికిడి సమస్య ఉన్న 70 ఏళ్ల వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్లోని సౌతాంప్టన్ ...
అమెరికాలో 28% పెరిగిన భారత విద్యార్థులు సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల 7వ తేదీ నాటికి అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 1,34,292కు చేరిందని తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్యలో 28 శాతం పెరుగుదల ఉందని పేర్కొంది. హోమ్లాండ్ సెక్యూరిటీకి చెందిన 'ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్' విభాగం ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల 7వ తేదీ నాటికి అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 1,34,292కు చేరిందని తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్యలో 28 శాతం పెరుగుదల ఉందని పేర్కొంది. హోమ్లాండ్ సెక్యూరిటీకి చెందిన 'ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్' విభాగం ...
沒有留言:
張貼留言