వెంకయ్య నాయుడికి చేదు: స్మార్ట్ సిటీలో స్మార్ట్ చోరీ Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పాస్పోర్టు ఉన్న ఆయన బ్యాగ్ చోరీకి గురైంది. 'స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్'ను ప్రారంభించేందుకు బార్సిలోనా (స్పెయిన్)కు వెళ్లిన ఆయనకు అక్కడ చోరీలు సైతం ఎంత స్మార్ట్గా జరుగుతాయో అనుభవంలోకి వచ్చింది. ప్రపంచంలోని ఉత్తమ స్మార్ట్ సిటీగా బార్సిలోనాను ...
రోడ్డుపై పడేసి పోయిన దొంగ ఓఎస్డీ సత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పెయిన్ పర్యటనలో వెంకయ్య.. బార్సిలోనాలో బ్యాగు చోరీ!వెబ్ దునియా
బార్సిలోనాలో వెంకయ్యనాయుడు బ్యాగ్ చోరీAndhrabhoomi
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పాస్పోర్టు ఉన్న ఆయన బ్యాగ్ చోరీకి గురైంది. 'స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్'ను ప్రారంభించేందుకు బార్సిలోనా (స్పెయిన్)కు వెళ్లిన ఆయనకు అక్కడ చోరీలు సైతం ఎంత స్మార్ట్గా జరుగుతాయో అనుభవంలోకి వచ్చింది. ప్రపంచంలోని ఉత్తమ స్మార్ట్ సిటీగా బార్సిలోనాను ...
రోడ్డుపై పడేసి పోయిన దొంగ ఓఎస్డీ సత్య
స్పెయిన్ పర్యటనలో వెంకయ్య.. బార్సిలోనాలో బ్యాగు చోరీ!
బార్సిలోనాలో వెంకయ్యనాయుడు బ్యాగ్ చోరీ
మైకేల్ షుమాకర్కు పక్షవాతం.. మాటల్లేవు.. సైగలే పాపం! వెబ్ దునియా
స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మంచంపట్టిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితి మరింత క్షీణించింది. తాజాగా అతనికి పక్షవాతం సోకగా, పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైనట్టు షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ వెల్లడించారు. "అతను వీల్చైర్కే పరిమితం అయ్యాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. సైగలతో ఏదో ...
షుమాకర్ మాట్లాడట్లేదు: సైగలు చేస్తున్నాడన్న ఫ్రెండ్Oneindia Telugu
షుమాకర్కు మాట పడిపోయింది!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మంచంపట్టిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితి మరింత క్షీణించింది. తాజాగా అతనికి పక్షవాతం సోకగా, పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైనట్టు షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ వెల్లడించారు. "అతను వీల్చైర్కే పరిమితం అయ్యాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. సైగలతో ఏదో ...
షుమాకర్ మాట్లాడట్లేదు: సైగలు చేస్తున్నాడన్న ఫ్రెండ్
షుమాకర్కు మాట పడిపోయింది!
సరితకు సచిన్ మద్దతు Kandireega
ఆసియా క్రీడల్లో బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా కాంస్య పతకాన్ని సరిత తిరస్కరించింది. సస్పెన్షన్ కు గురైంది. ఆ తరువాత క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమెపై కఠిన చర్యలుంటాయని అంతర్జాతీయ ఏఐబిఏ అధ్యక్షుడు చెప్పాడు. ఈ నేపథ్యంలో బాక్సర్ సరితా దేవికి సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. సస్పెన్షన్ కు గురైన బాక్సర్ సరితా దేవి కెరీర్ ...
బాక్సర్ సరితకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సంపూర్ణ మద్దతు!వెబ్ దునియా
సరితకు మద్దతివ్వండిAndhrabhoomi
ఆమె కెరియర్ అలా ముగియొద్దు: సచిన్Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల్లో బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా కాంస్య పతకాన్ని సరిత తిరస్కరించింది. సస్పెన్షన్ కు గురైంది. ఆ తరువాత క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమెపై కఠిన చర్యలుంటాయని అంతర్జాతీయ ఏఐబిఏ అధ్యక్షుడు చెప్పాడు. ఈ నేపథ్యంలో బాక్సర్ సరితా దేవికి సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. సస్పెన్షన్ కు గురైన బాక్సర్ సరితా దేవి కెరీర్ ...
బాక్సర్ సరితకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సంపూర్ణ మద్దతు!
సరితకు మద్దతివ్వండి
ఆమె కెరియర్ అలా ముగియొద్దు: సచిన్
కృష్ణా తీరంలో ఇసుక తుపాను సాక్షి
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానంతో కృష్ణాతీరంలో తుఫాన్ చెలరేగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇసుక రవాణా సమస్య తలెత్తడంతో లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విది విధానాలపై లారీ యజమానుల్లో తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు, ...
సిఎం మెప్పు కోసం ఇసుక రవాణాకు కసరత్తుAndhrabhoomi
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇసుక లారీ యజమానుల సమ్మె సైరెన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానంతో కృష్ణాతీరంలో తుఫాన్ చెలరేగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇసుక రవాణా సమస్య తలెత్తడంతో లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విది విధానాలపై లారీ యజమానుల్లో తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు, ...
సిఎం మెప్పు కోసం ఇసుక రవాణాకు కసరత్తు
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇసుక లారీ యజమానుల సమ్మె సైరెన్
ప్రపంచ చెస్ చాంపియన్షిప్ తొమ్మిదో గేమ్ డ్రా Andhrabhoomi
సోచి, నవంబర్ 20: డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్, చాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మధ్య గురువారం జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్ తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. కేవలం 20 ఎత్తులకే ఈ గేమ్ను డ్రాగా ముగించాలని ఇద్దరు ఆటగాళ్లు నిర్ణయించడం విశేషం. వీరి మధ్య గత ఏడాది జరిగిన, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ ...
20 ఎత్తుల్లో... గంటలోనే...సాక్షి
హోరాహోరీగా ప్రపంచకప్ చెస్ సమరం10tv
సమం చేస్తేనే.. సమరంలో నిలిచేదిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
సోచి, నవంబర్ 20: డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్, చాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మధ్య గురువారం జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్ తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. కేవలం 20 ఎత్తులకే ఈ గేమ్ను డ్రాగా ముగించాలని ఇద్దరు ఆటగాళ్లు నిర్ణయించడం విశేషం. వీరి మధ్య గత ఏడాది జరిగిన, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ ...
20 ఎత్తుల్లో... గంటలోనే...
హోరాహోరీగా ప్రపంచకప్ చెస్ సమరం
సమం చేస్తేనే.. సమరంలో నిలిచేది
'పీఆర్సీ, ఐఆర్ సంగతి తేల్చండి' Namasthe Telangana
Namasthe Telangana హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ, కాంట్రాక్టు కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ డిమాండ్చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పద్మారెడ్డి, కన్వీనర్ సుధాకర్రావు, కో-కన్వీనర్ శ్రీధర్లతో కూడిన ప్రతినిధి బృందం ...
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ, కాంట్రాక్టు కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ డిమాండ్చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పద్మారెడ్డి, కన్వీనర్ సుధాకర్రావు, కో-కన్వీనర్ శ్రీధర్లతో కూడిన ప్రతినిధి బృందం ...
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్!
ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలి పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లను పిలుస్తామని చెప్పారు. నామినేషన్ల విధానంలో పనులకు ఏమాత్రం ఆస్కారం లేదని ...
'ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలుస్తాం'Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలి పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లను పిలుస్తామని చెప్పారు. నామినేషన్ల విధానంలో పనులకు ఏమాత్రం ఆస్కారం లేదని ...
'ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలుస్తాం'
కోహ్లీ తేల్చేసాడు: అనుష్కను ప్రేమిస్తున్నా FIlmiBeat Telugu
ముంబయి: కొన్ని విషయాలు ఎంత దాచాలనుకున్నా దాగవు. అందులో సెలబ్రెటీల విషయంలో మరీను. వారిపై మీడియా, అభిమానులు ఎప్పుడూ వేయి కళ్లు వేసి...వారు ఏం చేస్తున్నారో గమనిస్తూంటారు. ఇవన్నీ గుర్తించాడో ఏమో.. అనుష్క శర్మతో తన అనుబంధాన్ని విరాట్ కోహ్లి ధ్రువీకరించాడు. తాము ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. తమ విషయంలో జనం ఇంగితంతో ...
అనుష్కతో అనుబంధంపై కోహ్లిసాక్షి
అవును.. నిజమే..! అనుష్కతో ప్రేమ నిజమేనన్న కోహ్లీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబయి: కొన్ని విషయాలు ఎంత దాచాలనుకున్నా దాగవు. అందులో సెలబ్రెటీల విషయంలో మరీను. వారిపై మీడియా, అభిమానులు ఎప్పుడూ వేయి కళ్లు వేసి...వారు ఏం చేస్తున్నారో గమనిస్తూంటారు. ఇవన్నీ గుర్తించాడో ఏమో.. అనుష్క శర్మతో తన అనుబంధాన్ని విరాట్ కోహ్లి ధ్రువీకరించాడు. తాము ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. తమ విషయంలో జనం ఇంగితంతో ...
అనుష్కతో అనుబంధంపై కోహ్లి
అవును.. నిజమే..! అనుష్కతో ప్రేమ నిజమేనన్న కోహ్లీ
రోహిత్ రికార్డు చెరగదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమైకా: విధ్వంసకర బ్యాట్స్మన్ రోహిత్ శర్మపై విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంస ల జల్లు కురిపించాడు. రోహిత్ వీరవిహారాన్ని ఎంతో ఆస్వాదించానని చెప్పాడు. వన్డేల్లో శ్రీలంకపై టీమిండియా యువకెరటం రోహిత్ శర్మ చేసిన 264 పరుగుల రికార్డును బద్దలుకొట్టడం అసాధ్యమ ని అన్నాడు. 'శర్మ డబుల్ సెంచరీ సాధించినప్పుడు.. ఈ యువ ఆటగాడు మరోసారి ...
200 సాధ్యమే.. రోహిత్ రికార్డు బ్రేక్ చేయడం కష్టం: లారాthatsCricket Telugu
రోహిత్ రికార్డును బ్రేక్ చేయడం కష్టం: లారాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
జమైకా: విధ్వంసకర బ్యాట్స్మన్ రోహిత్ శర్మపై విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంస ల జల్లు కురిపించాడు. రోహిత్ వీరవిహారాన్ని ఎంతో ఆస్వాదించానని చెప్పాడు. వన్డేల్లో శ్రీలంకపై టీమిండియా యువకెరటం రోహిత్ శర్మ చేసిన 264 పరుగుల రికార్డును బద్దలుకొట్టడం అసాధ్యమ ని అన్నాడు. 'శర్మ డబుల్ సెంచరీ సాధించినప్పుడు.. ఈ యువ ఆటగాడు మరోసారి ...
200 సాధ్యమే.. రోహిత్ రికార్డు బ్రేక్ చేయడం కష్టం: లారా
రోహిత్ రికార్డును బ్రేక్ చేయడం కష్టం: లారా
హైదరాబాద్ శాంతి భద్రతలకు ఢోకా లేదు: నాయిని Andhrabhoomi
హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామన్నారు. నగరంలో 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, పేకాట క్లబ్ లను మూసేశామని చెప్పారు.
నగరంలో శాంతిభద్రతలకు ఢోకా లేదు: నాయినిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామన్నారు. నగరంలో 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, పేకాట క్లబ్ లను మూసేశామని చెప్పారు.
నగరంలో శాంతిభద్రతలకు ఢోకా లేదు: నాయిని
沒有留言:
張貼留言