2014年11月18日 星期二

2014-11-19 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
నారా లోకేష్‌పై కేసు  సాక్షి
నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.
కేసీఆర్‌పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం   Palli Batani
కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై కేసు నమోదు   Oneindia Telugu
లోకేష్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
వెంగ్‌సర్కార్‌కు 'జీవితకాల సాఫల్య' పురస్కారం  సాక్షి
ముంబై: ప్రతిష్టాత్మక 'కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య' పురస్కారం... ఈసారి భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు దక్కింది. మంగళవారం ప్రకటించిన బీసీసీఐ వార్షిక అవార్డుల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలి ఉమ్రిగర్ ట్రోఫీ)గా ఎంపికయ్యాడు. ఈనెల 21న ముంబైలో ఈ అవార్డులను విజేతలకు అందజేస్తారు.
వెంగ్‌ సర్కార్‌కి సికె నాయుడు, భువికి పాలీ ఉమ్రీగర్   thatsCricket Telugu
వెంగ్‌సర్కార్‌కు లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌అవార్డు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


నెలాఖరుకు రూ. 320 కోట్ల లింకేజీ రుణాలు  Andhrabhoomi
ఎచ్చెర్ల, నవంబర్ 18: డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు ఆర్థిక స్వావలంభన సాధించేందుకు రూ.850 కోట్ల లింకేజీ రుణాలను విరివిగా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని ఎ.పి.డి సావిత్రి స్పష్టంచేశారు. స్థానిక టిటిడిసిలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పలు విషయాలు తెలిపారు. ప్రణాళిక మేరకు ఈ నెలాఖరునాటికి ...

ఇవిగో ఇసుక రవాణా ధరలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హైదరాబాద్ ఓటమి  సాక్షి
సాక్షి, హైదరాబాద్: తొలి పోరులో గెలిచి శుభారంభం చేసిన హైదరాబాద్ ఏసెస్‌కు రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్‌కోర్టులో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణే మరాఠాస్ 26-25 గేమ్‌ల (3-2 మ్యాచ్‌లు) తేడాతో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో చాంపియన్స్ టెన్నిస్ లీగ్ ...

ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ : హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం   వెబ్ దునియా
సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు (ఫోటోలు)   Oneindia Telugu
హైదరాబాద్‌ బోణీ..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
బ్యాటుల కోసం మీరట్ కు ధోని  సాక్షి
మీరట్: గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియా సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం మీరట్ లో బ్యాటులు సెలెక్టు చేసుకున్నాడు. ఆసీస్ బౌన్సీ పిచ్ లకు అనుకూలంగా ఉండే బ్యాటులను అతడు ఎంపిక చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఐదు గంటల సమయం వెచ్చించాడు. 1260 గ్రాముల బరువుండే ఆరు ...

ఆసీస్ టూరు: బ్యాట్ల కోసం ధోనీ మీరట్‌లో వేట   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
రాజీనామాకే టెర్రీ వాల్ష్ సై  Namasthe Telangana
న్యూఢిల్లీ: హాకీ ఇండియాతో ఒప్పందం విషయంలో జరిగిన చర్చలన్నీ విఫలమవడంతో భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామావైపే మొగ్గు చూపాడు. గతనెలలోనే కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వాల్ష్.. భారత క్రీడాప్రాధికార సంస్థ, ప్రభుత్వ జోక్యంతో తన నిర్ణయంపై పునరాలోచనలో పడిన సంగతి తెలిసిందే. అయితే ఒప్పందంలో సవరణలు, తాను చేసిన కొన్ని ...

వైదొలగిన టెర్రీ వాల్ష్   సాక్షి
హాకీ కోచ్ పదవి నుంచి వైదొలిగిన వాల్ష్   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
మాటలతో మోసం చేస్తున్న సీఎం  సాక్షి
హన్మకొండ : సీఎం కేసీఆర్ తన మాటలతో ప్రజలను మోసగిస్తున్నాడని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.ధనలక్ష్మి మండిపడ్డారు. వీఓఏల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న ఖమ్మంలో ప్రారంభించిన జీపుజాతా మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగులు హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
స్పాట్ ఫిక్సింగ్: శ్రీనివాసన్‌కు సంబంధం లేదు.. కానీ..?  వెబ్ దునియా
ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. శ్రీనివాసన్ అల్లుడు ...

శ్రీనికి క్లీన్‌ చిట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్   సాక్షి
శ్రీనివాసన్ ప్రమేయం లేదు   Andhrabhoomi
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీలంకపై క్లీన్ స్వీప్: రాంచీ వన్డేలోనూ భారత్ ఘనవిజయం!  వెబ్ దునియా
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. వరుసగా అయిదు వన్డేల్లో అద్బుత ఆట తీరుతో శ్రీలంక ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు చేదు అనుభవాన్ని మిగిల్చారు. శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఆసీస్ పర్యటనకు రెడీ అయ్యింది. రాంచీలో ...

క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌   Kandireega
ఆఖరి పంచ్‌ మనదే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!   సాక్షి
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 34 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ఆ సమయంలో కోహ్లీలో ఆందోళన, చికాకు  thatsCricket Telugu
రాంచీ: శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలో భారత సారథి విరాట్ కోహ్లీ సెంచరీతో మ్యాచ్ గెలిపించిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ కొంత ఆందోళన, చిరాకుకు గురయ్యారట. భారత్ ఆటగాళ్లలో కోహ్లీ, రాయుడు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. వికెట్లు ఒకదాని వెనుక మరొకటి పడిపోతుంటే కోహ్లీ అసహనానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ...

అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 21 సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ!   వెబ్ దునియా
భారత్‌ క్లీన్‌ స్వీప్‌ 5-0తో వన్డే సిరీస్‌ కైవసం శతకంతో చెలరేగిన కోహ్లీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విరాట్ కోహ్లి 21వ సెంచరీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言