2014年11月25日 星期二

2014-11-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  సాక్షి   
రేవంత్.. అసెంబ్లీకే కళంకం  సాక్షి
సాక్షి, హైదరాబాద్: పచ్చిఅబద్దాలను చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభకే కళంకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడారు. మెట్రో రైలు భూములను ప్రభుత్వం ...

చంద్రబాబు కీ ఇస్తే రేవంత్ రెడ్డి బొమ్మలా ఆడుతున్నారు!   వెబ్ దునియా
వెనక నుంచి హరీష్: ఎర్రబెల్లి, రేవంత్ కళంకం: జూపల్లి   Oneindia Telugu
రేవంత్‌రెడ్డివి దిగజారుడు రాజకీయాలు: జూపల్లి   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

  10tv   
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం  10tv
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. పరిశ్రమలకు నెల రోజుల్లో అన్ని రకాల అనుమతులిచ్చేలా ముసాయిదా సిద్ధం చేసింది. అనుమతుల కోసం శాఖల చుట్టూ తిరగకుండా సింగిల్‌ విండో వ్యవస్థను తీసుకొచ్చింది. టీఎస్ - ఐపాస్ బిల్లు-2014 బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. నోడల్ ఎజెన్సీల ఏర్పాటు పరిశ్రమల ...

అడగడమే ఆలస్యం.. ఒకేచోట అన్ని అనుమతులు కొత్త పారిశ్రామిక విధానంపై బిల్లు.. మెగా ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పరిశ్రమకు పండుగ   సాక్షి
పరిశ్రమలకు నెల రోజులలో అన్ని అనుమతులు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హైదరాబాద్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు 552 కోట్లు  Andhrabhoomi
హైదరాబాద్:ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాం. హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు రూ. 552 కోట్లు కేటాయించామని ఉపముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. శాసనసభలో చర్చ సందర్భంగా మంత్రి సమాధానమిస్తూ.. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల్లోనూ వైద్యం అందించనున్నట్లు, సిబ్బంది నియామకాలను త్వరలోనే చేపడుతామని ...

'కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు'   సాక్షి
పొలిటికల్ స్పీచ్‌లు వద్దు: రాజయ్యపై అక్బర్ ఫైర్   Oneindia Telugu
'కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం'   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
వైస్రాయ్‌లో క్యాంపు నడిపింది కేసిఆరే!  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 25: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనాడు క్యాంపు రాజకీయాలు చేసినందుకే మంత్రి అయ్యారని తెలుగు దేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. వైస్రాయ్ హోటల్ క్యాంపును కెసిఆరే నిర్వహించారని, తామంతా ఆయన వెనకాలే ఉన్నామని టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకట వీరయ్య, కెపి వివేకానంద తెలిపారు. తాము ఎన్టీఆర్‌కు ...

తెలంగాణ వ్యతిరేకులతో కెసిఆర్ పాలన   News Articles by KSR
'క్యాంపు రాజకీయాలు చేసినందునే మంత్రి అయిన కేసీఆర్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆహ్వానం మీకు మార్కెట్‌ కావాలని, మాకు ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జపాన్‌, నవంబర్‌ 25 : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్‌ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం పలు జపాన్‌ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న వనరులు, నదీ జలాలు, ఖనిజాల వివరాలను చంద్రబాబు ...

జపాన్ ఐటీ ఫోరంతో సమావేశమైన చంద్రబాబు.. పెట్టుబడులు పెట్టండి ప్లీజ్!   వెబ్ దునియా
జపాన్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం   News Articles by KSR
రాష్ట్రానికి భారీగా జపాన్ పెట్టుబడులు... పరిశ్రమలు   తెలుగువన్
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
చంద్రబాబు జాలీ ట్రిప్పులు: శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటనలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కష్టాలను మరిచిపోయి విదేశాల్లో జాలీ ట్రిప్పులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కన్నా నీరో చక్రవర్తి నయమనిపించే విధంగా పరిస్థితి ...

ఎపిని చంద్రబాబు విదేశాలకు తాకట్టు   News Articles by KSR
చంద్రబాబు జాలీ ట్రిప్పులు!:శ్రీకాంత్ రెడ్డి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్!  సాక్షి
హన్మకొండ : వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విధానంపై మాట్లాడారు. వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ...

సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించాం : కేటీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
త్వరలో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్   Andhrabhoomi
పాలమూరు, హైదరాబాద్ మధ్య కారిడార్: కెటిఆర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇంటర్ బోర్డుపై ఏపి పేచీ  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 25: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇంటర్ బోర్డును ఖాళీ చేయకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు, ఇబ్బందులు సృష్టించేందుకు పాల్పడుతోందని రాష్ట్ర విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు సకాలంలో తెలుగు అకాడమి ద్వారా పుస్తకాలు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ...

జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్ రెడ్డి   సాక్షి
జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటాం: జగదీశ్‌రెడ్డి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
పార్టీ శ్రేణులకు అండగా ఉంటా  Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 25: పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాలో నిస్తేజంగా ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తల్లో జగన్‌మోహన్‌రెడ్డి నూతనోత్తేజాన్ని నింపారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని బచ్చల బాలయ్య ఫంక్షన్‌హాలులో సోమ, మంగళవారాల్లో జిల్లా ముఖ్యనాయకులు, ...

చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోయారు : జగన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేంద్ర మోడీ గాలిలోనే చంద్రబాబు గెలిచారు.. లేకుంటే?: జగన్   వెబ్ దునియా
మోడీ గాలితో గెలిచారు: బాబుపై జగన్, అలా చేయలేనని   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 31 వార్తల కథనాలు »   


దుండగుల దాడిలో గాయపడ్డ పత్రికా విలేకరి మృతి  సాక్షి
గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో ఓ దినపత్రిక విలేకరి శంకర్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దాడి ఘటనపై ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言