2014年11月16日 星期日

2014-11-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
రాజకీయాలపై మాట్లాడుతా.. ఇపుడే కాదు.. తర్వాత : లగడపాటి  వెబ్ దునియా
రాష్ట్ర రాజకీయాలపై త్వరలోనే తన మనస్సులోని మాటలను త్వరలోనే మీడియాకు వెల్లడించనున్నట్టు విజయవాడ కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నాననీ, అవసరమైనప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ...

ఇంకొంత కాలం, అవసరమైనపుడు మాట్లాడ్తా: లగడపాటి   Oneindia Telugu
మరికొంత కాలం రాజకీయాలకు దూరం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
నవ్యాంధ్ర అసెంబ్లీ గుంటూరులో  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, నవంబర్‌ 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అనగానే గుర్తుకొచ్చేది శాసనసభ! ఆపై సచివాలయం! నవ్యాంధ్ర 'రాజధాని జిల్లా'గా మారిన గుంటూరుకు ఇప్పటికిప్పుడే... తాత్కాలికంగా అసెంబ్లీ కళ రానుంది. ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. నాగార్జున యూనివర్సిటీలోని ...

'నాగార్జున'లో అసెంబ్లీ?   Andhrabhoomi
గుంటూరులో శీతాకాల అసెంబ్లీ?   సాక్షి
గుంటూరు నాగార్జున వర్శిటీ విజిట్... శీతాకాల సమావేశాలు..!   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ప్లాన్ ఇన్ సింగపూర్  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) రూపొందించే బాధ్యత సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయమై సింగపూర్ మంత్రులతో చర్చించినట్టు చెప్పారు. ఆ దేశ మంత్రివర్గ సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న వెంటనే ...

సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం   సాక్షి
తుళ్లూరు రైతులతో ఎల్లుండి సమావేశం : చంద్రబాబు (16-Nov-2014)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్‌లా చేస్తానని చెప్పా: బాబు, రాజధాని అంటే..   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
ఏం జరిగింది?: బ్రహ్మాజీ కుమారుడిపై దాడి  FIlmiBeat Telugu
హైదరాబాద్ :ఔటర్ రింగ్ రోడ్డులోని టోల్ గేట్ వద్ద సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌కుమార్‌పై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అనుచరుడు దాడి చేయడంతో సంజయ్ ముక్కుపై స్వల్ప గాయమైంది. ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఆర్జీఐఎ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఘటన పూర్తి ...

గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతులకు నిధులు   Andhrabhoomi
నటుడి కుమారుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి   News Articles by KSR
నటుడు బ్రహ్మాజీ కుమారుడిపై దాడి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తెలంగాణకే ఏపీ భవన్, చంద్రబాబు 'సరికొత్త' ప్లాన్?  Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఏపీ భవన్ ఉమ్మడి భవన్‌గా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ భవన్‌ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా భవన్‌ను నిర్మించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారట. గత సెప్టెంబర్‌లో ఢిల్లీ ...

ఏపీ భవన్‌ తెలంగాణకే!?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త ఏపీ భవన్‌లో సకల సౌకర్యాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉంది  Andhrabhoomi
తిరుపతి, నవంబర్ 16: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉందని స్విమ్స్ డైరెక్టర్ బి.వెంగమ్మ వెల్లడించారు. కిడ్నీ, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వెంకటరమణ శనివారం తన స్వగృహం వద్ద తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపధ్యంలో ఆయన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తొలి రోజు ఆయన ...

వెంటిలేటర్‌పై వెంకటరమణ   సాక్షి
నిలకడగా తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం   వెబ్ దునియా
నిలకడగా ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
Oneindia Telugu   
Palli Batani   
అన్ని 18 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తొలి ప్రాధాన్యం తెలంగాణకే!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా... తన ప్రథమ ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రానికేనని ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహా మిగిలిన రాష్ట్రాలనూ కార్మికుల సంక్షేమంలో భాగస్వాములను చేస్తామని ఆయన వెల్లడించారు. బీడీ కార్మికుల గృహ నిర్మాణ పథకంలో యూనిట్‌ కాస్టును రూ. 45 వేల నుంచి ...

'తెలంగాణకే తొలి ప్రాధాన్యత, మెట్రో రైలు డ్రీమ్ ప్రాజెక్ట్'   Oneindia Telugu
తెలంగాణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం: దత్తాత్రేయ   సాక్షి
'హైదరాబాద్ మెట్రో రైలు నా డ్రీమ్ ప్రాజెక్టు'   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మూడు పెళ్లిళ్ల ఉద్యోగి: ఇంటికెళ్లి నిలదీసింది, దేహశుద్ధి  Oneindia Telugu
హైదరాబాద్: మూడోపెళ్లి చేసుకున్న భర్తకు మొదటి భార్య తగిన శాస్తి చేసింది. మహేష్ అనే ఉద్యోగి తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. మహేష్ భార్యతో ఉండకుండా వికారాబాదులో తల్లిదండ్రుల వద్ద ఉంటూ నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పద్మకు ...

ఈ నెల 24 నుంచి ఎర్రచందనం ఈ-వేలం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  10tv   
జంప్ జిలానీలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా ?  10tv
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఈ గోడ దూకిన ప్రజాప్రతినిధుల వ్యవహారంపై స్పీకర్ ఏ విధంగా వ్యవహరించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. తమ పార్టీకి చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు ...

గులాబీ దళంలో నూతనోత్సాహం!   సాక్షి
యాదయ్య చేరికతో చేవెళ్లలోకాంగ్రెస్ ఖతం: కొండా   Namasthe Telangana
టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య   Andhrabhoomi
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   


సీఎం కాన్వాయ్ లో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమం  సాక్షి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న వనస్థలిపురం వద్ద సీఎం కాన్వాయ్ ఢీకొనటంతో ప్రకాశ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే హయత్‌నగర్ పద్మావతి కాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డి ...

సిఎం కాన్వాయ్‌ని ఢీకొన్న బైక్..   Andhrabhoomi
సీఎం కాన్వాయికి అడ్డొచ్చారని బైక్‌పై లాఠీ విసిరిన ఖాకీలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言