2014年11月23日 星期日

2014-11-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
బాబు జపాన్ షెడ్యూల్...   
10tv
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఆదివారం రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కారు. చంద్రబాబుతో పాటు 18 మంది ప్రభుత్వ ప్రతినిధులున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆయన జపాన్ లోని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఆరు రోజుల్లో ఏపీ సీఎం ఎవరెవర్ని కలువనున్నారు ?
జపాన్ కు చంద్రబాబు   News Articles by KSR
నేడు జపాన్‌కు చంద్రబాబు   Andhrabhoomi
ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌!జపాన్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ మంత్రివర్గం: ఇక కొత్త పారిశ్రామిక విధానం   
Oneindia Telugu
హైదరాబాద్:నూతన పారిశ్రామిక విధానానానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. దానికితోడు ఇసుక తవ్వకం విధానం, వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సాంస్కృతిక సారథిలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర పలు కీలక విధానాలకు ...

కీలక బిల్లులకు ఓకే   Andhrabhoomi
మహిళలకు భద్రత.. పరిశ్రమలకు చేయూత   సాక్షి
పారిశ్రామిక విధానానికి పచ్చజెండా! కీలక బిల్లులకు కేబినెట్‌ ఆమోదం కేసీఆర్‌ అధ్యక్షతన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబూ.. బీసీలు మీ వెంట పడతారు!   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: బిసిలకు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకునే చర్యలను ప్రతిఘటిస్తామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. పార్టీకి చెందిన బిసి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, చింతా ప్రభాకర్ తదితరులు తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ఒక బిసి స్పీకర్ కావడం చంద్రబాబు సహించలేకపోతున్నారని, తెలంగాణ ...

స్పీకర్‌పై అవిశ్వాసమా?: టీఆర్‌ఎస్   సాక్షి
స్పీకర్‌పై అవిశ్వాసం పెడితే బీసీలను అవమానించినట్టే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్‌పై టీడీపీ అవిశ్వాస అస్త్రం, బాబుపై శ్రీనివాస్ గౌడ్   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు   
Namasthe Telangana
హైదరాబాద్: నగరం నడిబొడ్డున మురికితో నిండిపోయిన హుస్సేన్‌సాగర్‌కు మహార్దశ పట్టనుంది. ఈమేరకు ఇవాళ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. నూతన పారిశ్రామిక విధానం, ఇసుక పాలసీకి కేబినెట్‌ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇందు కోసం ...

యుద్ధప్రాతిపదికన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. కేసీఆర్   వెబ్ దునియా
సంజీవయ్య పార్క్‌లో వరల్డ్‌లో ఎత్తైన టవర్‌కి కేసీఆర్   Oneindia Telugu
ఆపరేషన్‌ సాగర్‌ 40చోట్ల ఆకాశహర్మ్యాలతో సాగర హారం తొలిదశలో 100 ఎకరాల విస్తీర్ణంలో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   


ఫిబ్రవరి 4 నుంచి మేడారం మినీ జాతర   
సాక్షి
తాడ్వాయి: వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ప్రతీ రెండోళ్లకోసారి ప్రధాన జాతర జరుగుతుండగా.. మధ్యలో వచ్చే ఏడాది మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. టాగ్లు: ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు'   
సాక్షి
హైదరాబాద్: మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం పోటీ చేయబోతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ...

బీజేపీ, ఎంఐఎం మధ్య చీకటి పొత్తు: దిగ్విజయ్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


నెడ్ క్యాప్ టెండర్ల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం   
సాక్షి
హైదరాబాద్: రైతులకు సోలార్ పంపుసెట్లను అందించే నెడ్ క్యాప్ టెండర్లను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. సోలార్ పంపు సెట్ల పంపిణీకి సంబంధించిన నెడ్ క్యాప్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమయ్యింది. ఆ టెండర్లను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ...

నెడ్ కాప్ టెండర్లు రద్దు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
జగన్ కు జైలు తప్పదు   
News Articles by KSR
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ జైలు కు వెళ్లడం ఖాయమని ఎపి హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆయన సత్యసాయి వేడుకలలో పాల్గొన్నారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జగన్ పై ఇప్టపికే పదకుండు అవినీతి కేసులు నమోదయ్యాయని, సిబిఐ చార్జిషీట్లు వేసిందని, కోర్టులో విచారణ జరుగుతోందని ,ఆయన ...

జగన్‌ జనైలుకు వెళ్లడం ఖాయం : చినరాజప్ప   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్‌పై ఏపీ హోం మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపి అభివృద్ధికి సహకరిస్తా   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదివారం ఇక్కడ దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా కలిశానని, రాజకీయ ప్రాధాన్యత లేదని దత్తాత్రేయ ...

కేంద్రమంత్రి దత్తాత్రేయను సన్మానించిన చంద్రబాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశా'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


పేరు మార్పుపై హైకోర్టుకు   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言