48 గంటల్లో విధుల్లో చేరండి జూ.డా.లకు హైకోర్టు ఆదేశం సమ్మె సమ్మతం కాదని స్పష్టీకరణ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి) : 'న్యాయం మా వైపే ఉంది' అని జూనియర్ వైద్యులు, ' లేదు.. ధర్మం మా మాటే వింటుంది' అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ రెండు పక్షాల అంచనాలకు భిన్నంగా, ఇరు శిబిరాలు ఊహించని విధంగా ఈ సమస్యపై హైకోర్టు స్పందించింది.
జూడాలూ..సమ్మె తగదుAndhrabhoomi
జూడాల సమ్మె చట్ట విరుద్ధంసాక్షి
జూడాల సమస్యలు పరిష్కరించాలి : హైదరాబాద్ హైకోర్టువెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి) : 'న్యాయం మా వైపే ఉంది' అని జూనియర్ వైద్యులు, ' లేదు.. ధర్మం మా మాటే వింటుంది' అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ రెండు పక్షాల అంచనాలకు భిన్నంగా, ఇరు శిబిరాలు ఊహించని విధంగా ఈ సమస్యపై హైకోర్టు స్పందించింది.
జూడాలూ..సమ్మె తగదు
జూడాల సమ్మె చట్ట విరుద్ధం
జూడాల సమస్యలు పరిష్కరించాలి : హైదరాబాద్ హైకోర్టు
కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి సాక్షి
చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి ...
చంద్రబాబు నాయుడు-సింగపూర్ నాయుడుNews Articles by KSR
బాబును ప్రజలు రైతు ద్రోహిగా పరిగణిస్తున్నారు: అంబటివెబ్ దునియా
చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి ...
చంద్రబాబు నాయుడు-సింగపూర్ నాయుడు
బాబును ప్రజలు రైతు ద్రోహిగా పరిగణిస్తున్నారు: అంబటి
చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబు
పార్కులో పేలిన తూటా సాక్షి
పార్కులో పేలిన తూటా బుధవారం నిత్యానందరెడ్డి కారులో ఓబులేసు వదిలి పారిపోయిన ఏకే 47. మీడియాతో మాట్లాడుతున్న నిత్యానందరెడ్డి. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్నకు యత్నం కేబీఆర్ పార్కులో కలకలం కారులోకి దూరి ఏకే 47 ...
హైదరాబాద్లో ఏకే గర్జన! అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్పై గురి కేబీఆర్ పార్క్ వద్ద ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధానిలో కాల్పులుAndhrabhoomi
అరబిందో ఫార్మా చీఫ్పై కాల్పులు: నిందితుడి గుర్తింపు!వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 67 వార్తల కథనాలు »
పార్కులో పేలిన తూటా బుధవారం నిత్యానందరెడ్డి కారులో ఓబులేసు వదిలి పారిపోయిన ఏకే 47. మీడియాతో మాట్లాడుతున్న నిత్యానందరెడ్డి. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్నకు యత్నం కేబీఆర్ పార్కులో కలకలం కారులోకి దూరి ఏకే 47 ...
హైదరాబాద్లో ఏకే గర్జన! అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్పై గురి కేబీఆర్ పార్క్ వద్ద ...
రాజధానిలో కాల్పులు
అరబిందో ఫార్మా చీఫ్పై కాల్పులు: నిందితుడి గుర్తింపు!
నీటి కేటాయింపులపై న్యాయం కోసం సుప్రీంకు వెళ్తా: కేసీఆర్ వెల్లడి వెబ్ దునియా
నీటి కేటాయింపులపై తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ విషయంలో ఊరోకోబోమని, తమ ప్రజల కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు తాము వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తేల్చి చెప్పారు. శాసన సభ సమావేశాలలో బుధవారం ప్రాజెక్టులు, నీటి పైన చర్చ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ...
కేసీఆర్ లాయర్ అవతారంతెలుగువన్
సుప్రీంకోర్టుకు వెళ్లాం, అవసరమైతే నేనే వాదిస్తా: కేసీఆర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
నీటి కేటాయింపులపై తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ విషయంలో ఊరోకోబోమని, తమ ప్రజల కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు తాము వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తేల్చి చెప్పారు. శాసన సభ సమావేశాలలో బుధవారం ప్రాజెక్టులు, నీటి పైన చర్చ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ...
కేసీఆర్ లాయర్ అవతారం
సుప్రీంకోర్టుకు వెళ్లాం, అవసరమైతే నేనే వాదిస్తా: కేసీఆర్
ఉమ్మడిగానే మంచిది ఇంటర్ పరీక్షలపై గవర్నర్ సూచన బోర్డుకు ఒకరు చైర్మన్, ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ఈస్ఎల్ నరసింహన్ బుధవారం రెండు రాషా్ట్రల విద్యాశాఖల మంత్రులతో సమావేశం నిర్వహించినప్పటికీ పరీక్షల నిర్వహణ అంశం ఒక కొలిక్కి రాలేదు. విద్యార్థులు గందరగోళంలో ఉన్నారని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా ...
తేలని వివాదంAndhrabhoomi
ఇంటర్ బోర్డుపై అధికారం ఎవరిది?సాక్షి
తప్పుడు లెక్కలు: కెసిఆర్పై బాబు, టి నేతలకు అభినందనOneindia Telugu
10tv
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ఈస్ఎల్ నరసింహన్ బుధవారం రెండు రాషా్ట్రల విద్యాశాఖల మంత్రులతో సమావేశం నిర్వహించినప్పటికీ పరీక్షల నిర్వహణ అంశం ఒక కొలిక్కి రాలేదు. విద్యార్థులు గందరగోళంలో ఉన్నారని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా ...
తేలని వివాదం
ఇంటర్ బోర్డుపై అధికారం ఎవరిది?
తప్పుడు లెక్కలు: కెసిఆర్పై బాబు, టి నేతలకు అభినందన
మాజీ మంత్రి శిల్పాపై హత్యాయత్నం కేసు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నంద్యాల (నూనెపల్లె), నవంబర్ 19: కర్నూలు జిల్లా నంద్యాల మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 31వ తేదీన జరిగిన నంద్యాల పురపాలక సంఘ సర్వసభ్య సమావేశంలో తనపై హత్యాయత్నం చేశారంటూ నంద్యాల పట్టణానికి చెందిన నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ...
శిల్పామోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుOneindia Telugu
శిల్పా మోహన్ రెడ్డిపై కేసు నమోదుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
నంద్యాల (నూనెపల్లె), నవంబర్ 19: కర్నూలు జిల్లా నంద్యాల మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 31వ తేదీన జరిగిన నంద్యాల పురపాలక సంఘ సర్వసభ్య సమావేశంలో తనపై హత్యాయత్నం చేశారంటూ నంద్యాల పట్టణానికి చెందిన నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ...
శిల్పామోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు
శిల్పా మోహన్ రెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ హయాం అవినీతిమయం Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 19: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారాన్ని సృష్టించింది. మహిళా శిశుసంక్షేమం, వికలాంగుల సంక్షేమం పద్దులపై బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలను ...
'ఇందిరమ్మ' అవినీతి ప్రపంచంలోనే పెద్దదిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 19: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారాన్ని సృష్టించింది. మహిళా శిశుసంక్షేమం, వికలాంగుల సంక్షేమం పద్దులపై బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలను ...
'ఇందిరమ్మ' అవినీతి ప్రపంచంలోనే పెద్దది
గతంలో పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులన్నీ రద్దు సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం ...
భూ పందేరాలు రద్దుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం ...
భూ పందేరాలు రద్దు
నేటి నుంచి అమలు తాత్కాలికంగా కోత ఎత్తివేత ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పరిశ్రమలకు కరెంటు కష్టాలు తీరనున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు మార్గం తాత్కాలికంగానైనా సుగమమైంది. ఈ మేరకు పరిశ్రమలకు ప్రభుత్వం బుధవారం శుభవార్తను వినిపించింది. పరిశ్రమలకు విధించిన విద్యుత్ కోతలను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు తాత్కాలికంగా ఎత్తివేశాయి. శీతాకాలంలో గృహ ...
పరిశ్రమలకు ఫుల్ పవర్సాక్షి
పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేతAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పరిశ్రమలకు కరెంటు కష్టాలు తీరనున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు మార్గం తాత్కాలికంగానైనా సుగమమైంది. ఈ మేరకు పరిశ్రమలకు ప్రభుత్వం బుధవారం శుభవార్తను వినిపించింది. పరిశ్రమలకు విధించిన విద్యుత్ కోతలను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు తాత్కాలికంగా ఎత్తివేశాయి. శీతాకాలంలో గృహ ...
పరిశ్రమలకు ఫుల్ పవర్
పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేత
నారా లోకేష్పై తెలంగాణ రాష్ట్రంలో కేసు నమోదు! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పైన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పైన ఇటీవల ట్విట్టర్లో లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన తెరాస విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. దీంతో, లోకేష్ పైన పలు సెక్షన్ల కింద కేసు ...
లోకేష్పై కేసు నమోదు?Kandireega
నారా లోకేష్పై కేసుసాక్షి
కేసీఆర్పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్పై కేసు నమోదుకు కోర్టు ఆదేశంPalli Batani
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పైన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పైన ఇటీవల ట్విట్టర్లో లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన తెరాస విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. దీంతో, లోకేష్ పైన పలు సెక్షన్ల కింద కేసు ...
లోకేష్పై కేసు నమోదు?
నారా లోకేష్పై కేసు
కేసీఆర్పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
沒有留言:
張貼留言