ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి... తెలుగువన్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...
ములాయం మనుమడు.. లాలూ కుమార్తెఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వియ్యంకులు కాబోతున్న లాలూ - ములాయం!వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...
ములాయం మనుమడు.. లాలూ కుమార్తె
వియ్యంకులు కాబోతున్న లాలూ - ములాయం!
రాహుల్గాంధీ పనికిరాని వార్నింగులు.. తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన వాడిని చూసి జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్లో కామెడీగా ...
ఢిల్లీ మున్సిపల్ అధికారులకు రాహుల్ గాంధీ వార్నింగ్!వెబ్ దునియా
ఢిల్లీ మునిసిపల్ అధికారులకు రాహుల్ గాంధీ షాక్Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన వాడిని చూసి జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్లో కామెడీగా ...
ఢిల్లీ మున్సిపల్ అధికారులకు రాహుల్ గాంధీ వార్నింగ్!
ఢిల్లీ మునిసిపల్ అధికారులకు రాహుల్ గాంధీ షాక్
ఉదయ్కిరణ్ హత్య దారుణం.. తెలుగువన్
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారంలో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్కిరణ్ మృతదేహం ...
ఇంకా మరిన్ని »
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారంలో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్కిరణ్ మృతదేహం ...
ఫిల్మ్ నగర్.. వక్భ్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్ వెబ్ దునియా
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్లో భూగోల్మాల్తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...
ఫిల్మ్ నగర్లో భూగోల్మాల్
43 దేశాలకు ఇండియా ఇ-వీసా సేవలు తెలుగువన్
విదేశాల నుంచి ఇండియాకి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కొత్తగా ప్రారంభించింది. దీనికి మొదటి దశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా అందుబాటులోకి రానుంది. ఎలక్టానిక్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించిన ...
'ఈ-వీసా' సేవలు భారత్లో ప్రారంభం.. రాజ్నాథ్ చేతుల మీదుగా...వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
విదేశాల నుంచి ఇండియాకి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కొత్తగా ప్రారంభించింది. దీనికి మొదటి దశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా అందుబాటులోకి రానుంది. ఎలక్టానిక్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించిన ...
'ఈ-వీసా' సేవలు భారత్లో ప్రారంభం.. రాజ్నాథ్ చేతుల మీదుగా...
రామ్పాల్ అరెస్ట్కు రూ. 26 కోట్లు! సాక్షి
చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్పాల్ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు ...
రాంపాల్ అరెస్టు ఖర్చు 26 కోట్లు!Andhrabhoomi
రాంపాల్ అరెస్ట్కు రూ.26 కోట్ల ఖర్చుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్పాల్ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు ...
రాంపాల్ అరెస్టు ఖర్చు 26 కోట్లు!
రాంపాల్ అరెస్ట్కు రూ.26 కోట్ల ఖర్చు
అమ్మాయిల మీద బాయ్ఫ్రెండ్స్ చేసే రేప్లే ఎక్కువట... తెలుగువన్
అమ్మాయిలకి తమ బాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా నమ్మకం. కానీ ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్ము అవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముంబై మహా నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురౌతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చెప్పారు. ఈ సంవత్సరం ...
అమ్మాయిలపై బాయ్ఫ్రెండ్స్ చేసే అత్యాచారాలే ఎక్కువ.. ముంబై పోలీస్వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
అమ్మాయిలకి తమ బాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా నమ్మకం. కానీ ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్ము అవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముంబై మహా నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురౌతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చెప్పారు. ఈ సంవత్సరం ...
అమ్మాయిలపై బాయ్ఫ్రెండ్స్ చేసే అత్యాచారాలే ఎక్కువ.. ముంబై పోలీస్
సీఎం కేసీఆర్ నియంత.. మావోల ఆగ్రహం తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...
సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...వెబ్ దునియా
అన్ని 27 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...
సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...
ఏపీ అభివృద్ధికి జపాన్ సహకారం... తెలుగువన్
జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...
ఏపీకి సహకరిస్తాంసాక్షి
అన్నివిధాలా సహకరిస్తాంAndhrabhoomi
అన్ని 44 వార్తల కథనాలు »
జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని ఈ సందర్భంగా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...
ఏపీకి సహకరిస్తాం
అన్నివిధాలా సహకరిస్తాం
రైతుల కోసం మరో ఉద్యమం చేద్దాం: కోదండరాం సాక్షి
హైదరాబాద్: అనేక ఇక్కట్లకు గురవుతున్న రైతులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలూ సంఘటితమై తెలగాణ ఉద్యమం తరహాలోనే శాంతియుతంగా మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వారి సమస్య అంతిమంగా రాజకీయ సమస్యనేనని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఓయూ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక ...
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే కారణం: కోదండరాంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: అనేక ఇక్కట్లకు గురవుతున్న రైతులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలూ సంఘటితమై తెలగాణ ఉద్యమం తరహాలోనే శాంతియుతంగా మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వారి సమస్య అంతిమంగా రాజకీయ సమస్యనేనని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఓయూ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక ...
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే కారణం: కోదండరాం
沒有留言:
張貼留言