2014年11月20日 星期四

2014-11-21 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
2జీ స్కామ్‌ దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హా తొలగింపు : సుప్రీంకోర్టు   
వెబ్ దునియా
2జీ స్కామ్ దర్యాప్తు నుంచి సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హాను సుప్రీం కోర్టు తొలగించింది. అదేసమయంలో కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడంలేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రంజిత్ సిన్హాపై ...

చేసింది చాలు.. ఇక దయచెయ్...   తెలుగువన్
సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌పై సుప్రీం కొరడా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2జీ నుంచి రంజిత్ ఔట్   సాక్షి
10tv   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు   
తెలుగువన్
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును పెట్టారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. బేగంపేట విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు వుండేది. అయితే శంషాబాద్ విమానాశ్రయం కట్టిన తర్వాత ...

దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో ఎన్టీఆర్‌కు గౌరవం... డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు అన్నగారి పేరు   Palli Batani
శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు: రేపు ఢిల్లీకి బాబు   వెబ్ దునియా

అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
సభ్యుణ్ణి తొలగించాలి..   
తెలుగువన్
కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన సభ్యులు వాటిని రుజువు చేయకపోతే అతన్ని సభ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ తరహాలో సాగనంపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు శాసనసభలో అన్నారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శకలకు కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
సభ్యుడి తొలగింపే శిక్ష !   సాక్షి
అంతా వారే చేశారు! డీఎల్‌ఎఫ్‌తో టీ సర్కార్‌కు సంబంధం లేదు రాష్ట్రం ఏర్పడక ముందే ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డీఎల్‌ఎఫ్‌ భూములతో టి. సర్కారు సంబంధం లేదు: కేసీఆర్   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిటైర్మెంట్ వయసు పెంచబోం..   
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలు వుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
రిటైర్మెంట్ వయసును పెంచం   సాక్షి
పదవీ విరమణ వయస్సు పెంచే ప్రసక్తే లేదు : మంత్రి ఈటెల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రిటైర్మెంట్ వయసు పెంచం: మంత్రి రాజేందర్   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మణిపూర్ విద్యార్థి మర్డర్   
తెలుగువన్
ఈశాన్య భారతదేశానికి చెందిన విద్యార్థుల మీద దేశంలోని ఇతర ప్రాంతాల్లో అడపాదడపా దాడులు జరుగుతూ వున్నాయి. ఆమధ్య బెంగళూరులో దాడులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్‌కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది. మణిపూర్‌కి చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ని గుర్తు ...

మణిపురి విద్యార్థి హత్య   Andhrabhoomi
ఢిల్లీలో మణిపూర్ విద్యార్థి జింగ్‌రామ్ దారుణ   వెబ్ దునియా
ఢిల్లీలో మణిపురి పిహెచ్‌డి స్కాలర్ దారుణ హత్య   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కులాంతర వివాహం చేసుకున్నందుకు కూతుర్ని....   
తెలుగువన్
ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న భావన అనే యువతి అభిషేక్ సేథ్ అనే యువకుడిని ప్రేమించింది. తన తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఈనెల 12వ తేదీన ఆర్యసమాజ్‌లో అతన్ని పెళ్ళాడింది. భావన రాజస్థాన్‌కి చెందిన యాదవ యువతి. అభిషేక్ పంజాబీ. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం ఎంతమాత్రం జీర్ణించుకోలేని భావన కుటుంబం ...

కులాంతర వివాహం చేసుకుందని కూతుర్నే చంపేశారు   Palli Batani
కులాంతర ప్రేమ వివాహం... కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు!   వెబ్ దునియా
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!   సాక్షి
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   


ఏపీ ఎన్జీవోల కార్యాలయానికి తాళం   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగుల మధ్య వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పు మాదిరిగానే వుంటుంది. గురువారం ఉదయం హైదరాబాద్‌ గన్ ఫౌండ్రీలో వున్న ఏపీ ఎన్జీఓల కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు. ఏపీ ఎన్జీఓల సంఘంలో సభ్యులమైన తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామని డిమాండ్ చేస్తుంటే అధ్యక్షుడు అశోక్ బాబు ...

ఏపీఎన్జీవో భవన్‌కు టీఎన్జీవో సభ్యుల తాళాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎపిఎన్.జిఓ ఆస్తిలో వీరికి వాటా ఉందా!   News Articles by KSR
ఏపీ ఎన్జీఓ కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు   Andhrabhoomi
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 20: సభను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని అధికారపక్షం గురువారం శాసనసభలో పట్టుపట్టింది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపైనే టిడిపి సభ్యులు వారంరోజులపాటు సస్పెండ్ అయ్యారు. గురువారం సభకు వచ్చిన తరువాత అధికారపక్షం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడింది.
రేవంత్‌ క్షమాపణ చెప్పాలి : మంత్రి జగదీష్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేనంటే అంత భయమెందుకు-రేవంత్   News Articles by KSR
రేవంత్ క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలి:హరీష్‌   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆన్‌లైన్‌లోనే శ్రీవారి ఆర్జిత సేవలు   
సాక్షి
సాక్షి, తిరుమల: శ్రీవారి సుప్రభాతం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ.. వంటి సేవా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ టికెట్లను డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఇప్పటి వరకు డీడీలు పంపిన వారికి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్‌లో అందుబాటులో ఉండే ఆర్జిత ...

1 నుంచి ఆర్జిత సేవా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేత   Andhrabhoomi
డిసెంబర్ 1 నుంచి ఆర్జిత సేవల అడ్వాన్సు బుకింగ్ నో... సామాన్య భక్తులకు కష్టాలే....   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీహార్ సీఎం జితిన్ రాం మాంఝీకి క్లాస్ పీకిన జేడీయు అధిష్టానం!   
వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మంఝీకి జేడీయు అధిష్టానం తలంటింది. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించక పోతే రాష్ట్రంలోని అడుగుపెట్టనీయమని కేంద్ర మంత్రులకు హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు కారణం. నోటీని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికింది. మంఝీ దూకుడుకి పార్టీ కళ్లెం వేసింది. ఇతరులను అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言