2014年11月19日 星期三

2014-11-20 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
మత్స్యకారులకు తప్పిన ఉరి!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : మాదకద్రవ్యాల దొంగరవాణా కేసులో ఉరిశిక్ష పడి శ్రీలంక జైల్లో మగ్గుతున్న తమిళ జాలర్ల ప్రాణా లు నిలబడ్డాయి. ప్రధాని మోదీ చొరవ తీసుకొని శ్రీలంక ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే.. ఐదుగు రు జాలర్లకూ క్షమాభిక్ష పెట్టారు. అంతేకాదు.. వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త ...

లంకలో భారత జాలర్ల విడుదల   సాక్షి
శ్రీలంక: మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల   Oneindia Telugu
ఐదుగురు శ్రీలంక మత్స్యకారుల విడుదల   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
లిప్‌ లాక్ మంచిదే... నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తల వెల్లడి  వెబ్ దునియా
లిప్ లాక్‌ కిస్‌లు మంచిదేనంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. వారు ఇటీవల ముద్దులపై పరిశోధనలను జరిపారు. ఆ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు వారు మాట్లాడుతూ పది సెకండ్ల పాటు పెట్టే ఫ్రెంచ్ కిస్ వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయట. అయితే వాటిలో ఎక్కువ ...

లిప్ కిస్ మంచిదేనంటున్న శాస్త్రవేత్తలు   Namasthe Telangana
ఫ్రెంచ్‌కిస్‌పై రీసెర్చ్: 8కోట్ల బ్యాక్టీరియాలు ట్రాన్స్‌ఫర్   Oneindia Telugu
లిప్ కిస్ ద్వారా కోట్ల బ్యాక్టీరియాల మార్పిడి!   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో పెళ్లిల్లు.. పెటాకులు!  వెబ్ దునియా
ప్రపంచం వ్యాప్తంగా నలుమూలల ఉండే ప్రజలను కలిపి, వారి మధ్య స్నేహాలు, ప్రేమలు, బంధుత్వాలను ఏర్పరచేవి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్‌ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు. అదే వీటి కారణంగా సాంప్రదాయంగా జరిగే పెళ్లిళ్లు కూడా పెటాకులవుతున్నాయి. ఇటీవల అరేబియాలో వాట్స్‌యాప్‌లో ఎన్ని మెస్సేజ్‌లు పంపించినా పట్టించుకోవడం లేదంటూ సౌదీకి ...

వాట్స్‌యాప్‌తో విడాకులు!   సాక్షి
విడాకులు: భర్త వాట్సప్ మెసేజ్‌లు పట్టించుకోని భార్య   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


అమెరికాలో భారీ మంచుతుపాను  సాక్షి
వాషింగ్టన్: అమెరికా ఈశాన్య ప్రాంతంలో భారీ మంచుతుపాను విరుచుకుపడుతోంది. ఎనిమిది మంది మృతిచెందగా, లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పెద్ద సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు రోడ్లపై చిక్కుకుపోయాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
నాకు మీ(భారత్) బుల్లెట్ ఫ్రూఫ్ కారూ వద్దూ ఏమీ వద్దు... నవాజ్ బుద్ధి చూపించారు...  వెబ్ దునియా
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన వైఖరి ఏమిటో చూపించారు. భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన నిదర్శనం. వచ్చేవారం అంటే.. నవంబర్ 26-27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరుగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. ఖాట్మండులో జరిగే సమావేశంలో పాల్గొననున్న ...

ఆఫర్‌కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
అమెరికాను కనుగొన్నది ముస్లింలా!?  Namasthe Telangana
ఇస్తాంబుల్: అమెరికాను కనుగొన్నది ఎవరు అనే ప్రశ్న వేసెదే ఆలస్యం ఏ పాఠశాల పిల్లవాడైనా చెప్పే సమాధానం కొలంబస్ అని. కానీ టర్కీ అధ్యక్షుడు మాత్రం అమెరికాను కనుగొన్నది ముస్లింలంటున్నాడు. అమెరికాను కనుగొన్న అంశంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లీం ...

అమెరికాను కొలంబస్ కంటే ముస్లింలే మొదట కనిపెట్టారు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మోడీ స్పీచ్ - ఇండో-ఆసీస్ మధ్య 5 కీలక ఒప్పందాలు!  వెబ్ దునియా
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు ...

ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


మింగేస్తున్న 'ఉగ్ర'్భతం!  Andhrabhoomi
లండన్, నవంబర్ 18: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో మృతుల శాతం ఏటేటా పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్ర పోరులో తలమునకలవుతున్నా మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కేవలం 2013లో జరిగిన ఉగ్ర దాడుల్లో మృతుల సంఖ్య 61 శాతం పెరగడమే దీనికి తార్కాణం. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్‌ను ఎందుకు తొలగించారు?  వెబ్ దునియా
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్‌ను ఎందుకు తొలగించారు? అని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అడిగారు. భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోడీతో ప్రస్తావించారు. దీనిపై మోడీ స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై ...


ఇంకా మరిన్ని »   


ఆఫీసు వాడకానికి ఫేస్ బుక్ నుంచి కొత్త వెబ్ సైట్!  సాక్షి
వాషింగ్టన్ : లింక్డ్ ఇన్ లాంటి సైట్లతో పోటీ పడేందుకు ఆఫీస్ వెర్షన్ ఒకటి ప్రారంభించాలని ఫేస్ బుక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే సైట్ ద్వారా సహోద్యోగులతో చాట్ చేయడానికి, ప్రొఫెషనల్ కాంటాక్టులు పెంచుకోడానికి, డాక్యుమెంట్లు పంచుకోడానికి వీలవుతుందని, దీనిపై చాలా రహస్యంగా పని జరుగుతోందని జాతీయ మీడియాలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言