హిట్ సినిమాలంత వీజీ కాదు రాజకీయాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...
రజనీకాంత్ మీద ఖుష్బూ సెటైర్లుతెలుగువన్
రజనీ..పాలిటిక్స్ అంటే బ్లాక్బస్టర్ సినిమాలు కాదుNamasthe Telangana
రజనీకాంత్పై ఖుష్బూ సెటైర్లు: పాలిటిక్స్ అంటే బ్లాక్ బస్టర్...వెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...
రజనీకాంత్ మీద ఖుష్బూ సెటైర్లు
రజనీ..పాలిటిక్స్ అంటే బ్లాక్బస్టర్ సినిమాలు కాదు
రజనీకాంత్పై ఖుష్బూ సెటైర్లు: పాలిటిక్స్ అంటే బ్లాక్ బస్టర్...
ఢిల్లీలో పట్టపగలే భారీ దోపిడీ.. సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును హత్య చేయడంతో పాటురూ. కోటిన్నర దోచుకుని పరారయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయం... ఢిల్లీవర్సిటీ ...
ఢిల్లీలో కోటిన్నర దారి దోపిడీ... హత్య...తెలుగువన్
ఢిల్లీలో పట్ట పగలే రూ.1.5 కోట్లు దోపిడీ.. సెక్యూరిటీ హత్య!వెబ్ దునియా
ఢిల్లీలో పట్టపగలే దోపిడీ: సెక్యూరిటీ గార్డ్ హత్య, 1.5కోట్లు అపహరణOneindia Telugu
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును హత్య చేయడంతో పాటురూ. కోటిన్నర దోచుకుని పరారయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయం... ఢిల్లీవర్సిటీ ...
ఢిల్లీలో కోటిన్నర దారి దోపిడీ... హత్య...
ఢిల్లీలో పట్ట పగలే రూ.1.5 కోట్లు దోపిడీ.. సెక్యూరిటీ హత్య!
ఢిల్లీలో పట్టపగలే దోపిడీ: సెక్యూరిటీ గార్డ్ హత్య, 1.5కోట్లు అపహరణ
మహిళా యాంకర్ ఓవరాక్షన్: చిక్కుల్లో ప్రసారభారతి! వెబ్ దునియా
మహిళా యాంకర్ ఓవరాక్షన్తో ప్రసార భారతి చిక్కుల్లో పడింది. యాంకర్ నోటి నుంచి జాలువారిన రెండు మాటలు ప్రసారభారతిని చిక్కుల్లో పడేశాయి. గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఫీ) ప్రారంభోత్సవం సందర్భంలో, మహిళా యాంకర్ తనదైన శైలిలో కామెంటరీ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి ...
ఆన్లైన్లో డీడీ యాంకర్ వీడియో దుమారంNamasthe Telangana
'ఆవిడ'ని 'ఆయన'ని చేసిన డీడీ యాంకర్Kandireega
దూరదర్శన్ లేడీ యాంకర్ తప్పుల మీద తప్పులుOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
మహిళా యాంకర్ ఓవరాక్షన్తో ప్రసార భారతి చిక్కుల్లో పడింది. యాంకర్ నోటి నుంచి జాలువారిన రెండు మాటలు ప్రసారభారతిని చిక్కుల్లో పడేశాయి. గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఫీ) ప్రారంభోత్సవం సందర్భంలో, మహిళా యాంకర్ తనదైన శైలిలో కామెంటరీ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి ...
ఆన్లైన్లో డీడీ యాంకర్ వీడియో దుమారం
'ఆవిడ'ని 'ఆయన'ని చేసిన డీడీ యాంకర్
దూరదర్శన్ లేడీ యాంకర్ తప్పుల మీద తప్పులు
ములాయం మనవడితో లాలూ కుమార్తెకు పెళ్లంటోచ్...! వెబ్ దునియా
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...తెలుగువన్
బంధువులు కాబోతున్న లాలూ, ములాయంAndhrabhoomi
వియ్యం అందుకోనున్న లాలూ, ములాయంNamasthe Telangana
Palli Batani
Oneindia Telugu
Kandireega
అన్ని 17 వార్తల కథనాలు »
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...
బంధువులు కాబోతున్న లాలూ, ములాయం
వియ్యం అందుకోనున్న లాలూ, ములాయం
కారులో 12 కోట్లు.. సాక్షి
లక్నో/నోయిడా: విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో... స్వదేశంలోనే ఓ భారీ నల్లధన 'అవినీతి' చేప ఆదాయ పన్ను శాఖకు చిక్కింది. కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అంతేకాదు వారి సంబంధీకుల వద్దా కోట్ల ...
కారులో 12 కోట్లు దాచారటNews Articles by KSR
ఇంజినీర్ ఇంట్లో రూ. 100 కోట్ల వజ్రాభరణాలు... కళ్లు బైర్లువెబ్ దునియా
ఇంజినీర్ ఇంట్లో రూ.100 కోట్ల వజ్రాలు!Andhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
లక్నో/నోయిడా: విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో... స్వదేశంలోనే ఓ భారీ నల్లధన 'అవినీతి' చేప ఆదాయ పన్ను శాఖకు చిక్కింది. కళ్లు చెదిరే స్థాయిలో కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అంతేకాదు వారి సంబంధీకుల వద్దా కోట్ల ...
కారులో 12 కోట్లు దాచారట
ఇంజినీర్ ఇంట్లో రూ. 100 కోట్ల వజ్రాభరణాలు... కళ్లు బైర్లు
ఇంజినీర్ ఇంట్లో రూ.100 కోట్ల వజ్రాలు!
వారు చనిపోయినట్లు ఆధారాలు లేవు – సుష్మా స్వరాజ్ Kandireega
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. వారి గురించి వాడి వేడిగా జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో సభకు తెలియజేయాలని కూడా డిమాండ్ చేశాయి. దాంతో ...
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్వెబ్ దునియా
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...Oneindia Telugu
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. వారి గురించి వాడి వేడిగా జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో సభకు తెలియజేయాలని కూడా డిమాండ్ చేశాయి. దాంతో ...
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమం
రామ్పాల్ అరెస్ట్కు రూ. 26 కోట్లు! సాక్షి
చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్పాల్ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు ...
బాబా అరెస్టు అతి ఖరీదైన వ్యవహరాంNews Articles by KSR
రాంపాల్ అరెస్టు ఖర్చు 26 కోట్లు!Andhrabhoomi
రాంపాల్ అరెస్ట్కు రూ.26 కోట్ల ఖర్చుNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్పాల్ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు ...
బాబా అరెస్టు అతి ఖరీదైన వ్యవహరాం
రాంపాల్ అరెస్టు ఖర్చు 26 కోట్లు!
రాంపాల్ అరెస్ట్కు రూ.26 కోట్ల ఖర్చు
ఫారిన్ టూరిస్టుల కోసం e-visa సేవలు ప్రారంభం! వెబ్ దునియా
ఫారిన్ టూరిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వీసా సేవలను ప్రవేశపెట్టింది. ఈసేవలను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సేవలను ప్రారంభించారు. ఈ సేవల వల్ల 43 దేశాలకు చెందిన పర్యాటకులకు వెసులుబాటు లభించనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని ...
43 దేశాలకు ఇండియా ఇ-వీసా సేవలుతెలుగువన్
43 దేశాలకు ఈ-వీసా సౌకర్యంKandireega
విదేశీయుల కోసం 'ఈ-వీసా'సాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
ఫారిన్ టూరిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వీసా సేవలను ప్రవేశపెట్టింది. ఈసేవలను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సేవలను ప్రారంభించారు. ఈ సేవల వల్ల 43 దేశాలకు చెందిన పర్యాటకులకు వెసులుబాటు లభించనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని ...
43 దేశాలకు ఇండియా ఇ-వీసా సేవలు
43 దేశాలకు ఈ-వీసా సౌకర్యం
విదేశీయుల కోసం 'ఈ-వీసా'
పాకిస్థాన్ను ఏకేసిన రాజ్నాథ్: జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు! వెబ్ దునియా
పాకిస్థాన్ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏకిపారేశారు. దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర చాలా కీలకమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఒక సవాలు వంటివని చెప్పారు. ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయిందన్న రాజ్ నాథ్, ఇంత ఎక్కువ శాతం పోలింగ్ ఎన్నడూ జరగలేదని వివరించారు.
పాకిస్తాన్ను ఉతికి ఆరేసిన రాజ్నాథ్: ఐఎస్ఐపై ప్రశ్నOneindia Telugu
అల్ ఖైదా, ఐఎస్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
పాకిస్థాన్ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏకిపారేశారు. దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర చాలా కీలకమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఒక సవాలు వంటివని చెప్పారు. ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయిందన్న రాజ్ నాథ్, ఇంత ఎక్కువ శాతం పోలింగ్ ఎన్నడూ జరగలేదని వివరించారు.
పాకిస్తాన్ను ఉతికి ఆరేసిన రాజ్నాథ్: ఐఎస్ఐపై ప్రశ్న
అల్ ఖైదా, ఐఎస్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరం
ఢిల్లీ గల్లీల్లో రాహుల్గాంధీ లొల్లి... తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన మాటలు విని జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్లో కామెడీగా ...
రాహుల్ గాంధీ: ఢిల్లీ రంగ్ పురి పహాడీలో ఆవేశం ఊగిపోయారు!వెబ్ దునియా
ఢిల్లీ మునిసిపల్ అధికారులకు రాహుల్ గాంధీ షాక్Namasthe Telangana
ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి: రాహుల్ గాంధీ (ఫోటోలు)Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 39 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన మాటలు విని జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్లో కామెడీగా ...
రాహుల్ గాంధీ: ఢిల్లీ రంగ్ పురి పహాడీలో ఆవేశం ఊగిపోయారు!
ఢిల్లీ మునిసిపల్ అధికారులకు రాహుల్ గాంధీ షాక్
ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి: రాహుల్ గాంధీ (ఫోటోలు)
沒有留言:
張貼留言