చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్.. 24 మంది మృతి
తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!వెబ్ దునియా
బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతిసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!
బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి
సాక్షి
ఉగ్రవాదం అంతమైతేనే అభివృద్ధి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్ 26: భారత ప్రధాని మోదీ ప్రసంగం దక్షిణాసియా సమావేశాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది. గతంలోలా భారత్-పాక్ వైషమ్యాలకు బుధవారం జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదిక కాలేదు. అయితే.. ఆరేళ్ల క్రితం ముంబైపై ఉగ్రవాద ముష్కర దాడిని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వాటిని అరికట్టాలంటే, దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం తప్పనిసరని ...
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపుసాక్షి
ఉగ్రవాదంపై సార్క్ దేశాధినేతలు ఆందోళనAndhrabhoomi
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ : సార్క్ వేదికపై సుష్మా స్వరాజ్వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్ 26: భారత ప్రధాని మోదీ ప్రసంగం దక్షిణాసియా సమావేశాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది. గతంలోలా భారత్-పాక్ వైషమ్యాలకు బుధవారం జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదిక కాలేదు. అయితే.. ఆరేళ్ల క్రితం ముంబైపై ఉగ్రవాద ముష్కర దాడిని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వాటిని అరికట్టాలంటే, దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం తప్పనిసరని ...
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపు
ఉగ్రవాదంపై సార్క్ దేశాధినేతలు ఆందోళన
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ : సార్క్ వేదికపై సుష్మా స్వరాజ్
10tv
నాలుగో రోజుకు చేరిన బాబు జపాన్ పర్యటన..
10tv
జపాన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన నాలుగో రోజుకు చేరుకుంది. నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సింగపూర్ లో పర్యటించిన బాబు జపాన్ లో పర్యటిస్తున్నారు. 18 మంది బాబు బృందంలో ఉన్నారు. అక్కడ పలు ప్రాంతాలను సందర్శిస్తూ ...
చేతులు కలిపితే అద్భుతాలే!Andhrabhoomi
మన జోడీతో అద్భుతాలే! నవ్యాంధ్రకు సహకరించండి మీ పెట్టుబడులు ప్రవహించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
జపాన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన నాలుగో రోజుకు చేరుకుంది. నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సింగపూర్ లో పర్యటించిన బాబు జపాన్ లో పర్యటిస్తున్నారు. 18 మంది బాబు బృందంలో ఉన్నారు. అక్కడ పలు ప్రాంతాలను సందర్శిస్తూ ...
చేతులు కలిపితే అద్భుతాలే!
మన జోడీతో అద్భుతాలే! నవ్యాంధ్రకు సహకరించండి మీ పెట్టుబడులు ప్రవహించాలి
Oneindia Telugu
అమెరికాలో 'నల్ల' జెండా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫెర్గూసన్, నవంబర్ 26: 'జాతి వివక్ష' కేసుతో అట్టుడుకుతున్న అమెరికాలో రెండో రోజూ అల్లర్లు కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు 9న మైకేల్ బ్రౌన్ను కాల్చి చంపిన పోలీసు అధికారి డారెన్ విల్సన్పై ఎలాంటి అభియోగం నమోదు చేయాల్సిన పనిలేదని గ్రాండ్జ్యూరీ అభిప్రాయపడటంతో అమెరికావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే.
ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందా?10tv
యువకుడి కాల్చివేత: అమెరికాలో చిచ్చు, ఆగ్రహావేశాలుOneindia Telugu
జాత్యహంకారం ఆనవాళ్లుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫెర్గూసన్, నవంబర్ 26: 'జాతి వివక్ష' కేసుతో అట్టుడుకుతున్న అమెరికాలో రెండో రోజూ అల్లర్లు కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు 9న మైకేల్ బ్రౌన్ను కాల్చి చంపిన పోలీసు అధికారి డారెన్ విల్సన్పై ఎలాంటి అభియోగం నమోదు చేయాల్సిన పనిలేదని గ్రాండ్జ్యూరీ అభిప్రాయపడటంతో అమెరికావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే.
ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందా?
యువకుడి కాల్చివేత: అమెరికాలో చిచ్చు, ఆగ్రహావేశాలు
జాత్యహంకారం ఆనవాళ్లు
సాక్షి
టీవీ సిగ్నళ్లతో వై-ఫై ఇంటర్ నెట్!
సాక్షి
ఇక మీదట ఇంటర్ నెట్ మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి రానుంది. టీవీ సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ ద్వారా వై-ఫై నెట్ వర్కులను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేఐటీలోని జర్మన్ శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఉచితంగా అందుబాటులో ఉండే టీవీ సిగ్నళ్లను వై-ఫై సిగ్నళ్లు అందించడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇక మీదట ఇంటర్ నెట్ మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి రానుంది. టీవీ సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ ద్వారా వై-ఫై నెట్ వర్కులను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేఐటీలోని జర్మన్ శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఉచితంగా అందుబాటులో ఉండే టీవీ సిగ్నళ్లను వై-ఫై సిగ్నళ్లు అందించడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
వెబ్ దునియా
నైజీరియాలో మానవబాంబు దాడి : 60కు చేరిన మృతులు!
వెబ్ దునియా
నైజీరియాలో మంగళవారం జరిగిన మానవబాంబు దాడి కేసులో మృతి చెందిన వారి సంఖ్య 60కు చేరింది. ఈశాన్య నైజీరియాలో బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో కిక్కిరిసిన మార్కెట్ ప్రాంతంలో రెండు చోట్ల మానవబాంబులు దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో 60 మందికిపైగా పౌరులు మృతి చెందారు. బోకోహరమ్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇద్దరు ...
నైజీరియాలో మానవబాంబు దాడి... 60 మంది మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నైజీరియాలో మంగళవారం జరిగిన మానవబాంబు దాడి కేసులో మృతి చెందిన వారి సంఖ్య 60కు చేరింది. ఈశాన్య నైజీరియాలో బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో కిక్కిరిసిన మార్కెట్ ప్రాంతంలో రెండు చోట్ల మానవబాంబులు దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో 60 మందికిపైగా పౌరులు మృతి చెందారు. బోకోహరమ్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇద్దరు ...
నైజీరియాలో మానవబాంబు దాడి... 60 మంది మృతి
ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి
Namasthe Telangana
అల్లర్లతో అట్టుడుకుతున్న యూఎస్
Namasthe Telangana
న్యూయార్క్: అల్లర్లతో అగ్రరాజ్యం అట్టుడుకుతుంది. ఆగస్టులో మైఖేల్ బ్రౌన్ అనే నల్ల జాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమి లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో హఠాత్తుగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి భవనాలకు, వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు ...
అమెరికాలో హింసాకాండNews Articles by KSR
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూయార్క్: అల్లర్లతో అగ్రరాజ్యం అట్టుడుకుతుంది. ఆగస్టులో మైఖేల్ బ్రౌన్ అనే నల్ల జాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమి లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో హఠాత్తుగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి భవనాలకు, వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు ...
అమెరికాలో హింసాకాండ
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!
సాక్షి
పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్న హఫిజ్ సయీద్!
సాక్షి
ముంబై దాడుల(26/11) సూత్రధారి హఫిజ్ సయీద్ పాకిస్థాన్లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా హఫిజ్ను బంధించగలదా? లేక మునుపటి ప్రభుత్వం మాదిరే కాలానికి వదిలేస్తుందా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి ఆరేళ్లు పూర్తి అయింది. 2008 నవంబర్ 26న సముద్రమార్గంలో భారత్లోకి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ముంబై దాడుల(26/11) సూత్రధారి హఫిజ్ సయీద్ పాకిస్థాన్లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా హఫిజ్ను బంధించగలదా? లేక మునుపటి ప్రభుత్వం మాదిరే కాలానికి వదిలేస్తుందా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి ఆరేళ్లు పూర్తి అయింది. 2008 నవంబర్ 26న సముద్రమార్గంలో భారత్లోకి ...
Nizamabad News
ఇటలీ సిరీస్కు యెండల సౌందర్య
Nizamabad News
జిల్లా కేంద్రానికి చెందిన యెండల సౌందర్య ఇటలీ సిరీస్కు ఎంపికైనట్లు జిల్లా క్రీడల అబివ్రుద్ది అదికారి శర్మ తెలిపారు. సోమవారం హకీ ఇండియా భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఖరారు చేసింది. ఆసియా క్రీడల్లొ గాయాలపాలై ఆటకు దూరమైన సౌందర్య ఇటివల మధ్యప్రదేస్లొని భొపాల్లొ ప్రత్యెక జాతీయ శిక్షణా శిబిరంలొ ప్రతిభ కనబర్చి ఇటలీ ...
'ఇటలీ' సిరీస్కు సౌందర్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Nizamabad News
జిల్లా కేంద్రానికి చెందిన యెండల సౌందర్య ఇటలీ సిరీస్కు ఎంపికైనట్లు జిల్లా క్రీడల అబివ్రుద్ది అదికారి శర్మ తెలిపారు. సోమవారం హకీ ఇండియా భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఖరారు చేసింది. ఆసియా క్రీడల్లొ గాయాలపాలై ఆటకు దూరమైన సౌందర్య ఇటివల మధ్యప్రదేస్లొని భొపాల్లొ ప్రత్యెక జాతీయ శిక్షణా శిబిరంలొ ప్రతిభ కనబర్చి ఇటలీ ...
'ఇటలీ' సిరీస్కు సౌందర్య
thatsCricket Telugu
కోహ్లీ ర్యాంక్ పదిలం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత టాప్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. సోమవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ 887 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 862 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధవన్ (4) ధోనీ (8) టాప్-10లో నిలిచారు ...
ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్ .. రెండో స్థానంలోనే కోహ్లీAndhrabhoomi
ఐసిసి ర్యాంకింగ్స్:రెండో ర్యాంకులో కోహ్లీ,ఎగబాకిన భువిthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత టాప్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. సోమవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ 887 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 862 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధవన్ (4) ధోనీ (8) టాప్-10లో నిలిచారు ...
ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్ .. రెండో స్థానంలోనే కోహ్లీ
ఐసిసి ర్యాంకింగ్స్:రెండో ర్యాంకులో కోహ్లీ,ఎగబాకిన భువి
沒有留言:
張貼留言