వెబ్ దునియా
2015 రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా రాక
వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురుKandireega
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకేOneindia Telugu
Palli Batani
10tv
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకే
వెబ్ దునియా
కెన్యా: బస్సును హైజాక్ చేసి.. 28 మందిని హతమార్చారు!
వెబ్ దునియా
కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు. అంతేగాకుండా ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి ...
బస్సు హైజాక్: 28మంది హతంAndhrabhoomi
కెన్యా బస్సు లో 28 మంది కాల్చివేతNamasthe Telangana
బస్ ప్రయాణికుల ఊచకోత- ఇంత దుర్మార్గమాNews Articles by KSR
తెలుగువన్
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు. అంతేగాకుండా ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి ...
బస్సు హైజాక్: 28మంది హతం
కెన్యా బస్సు లో 28 మంది కాల్చివేత
బస్ ప్రయాణికుల ఊచకోత- ఇంత దుర్మార్గమా
వెబ్ దునియా
రాష్ట్రపతి లేక లెబనాన్ దేశ 72వ స్వాతంత్ర వేడుకలు రద్దు!
వెబ్ దునియా
ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న లెబనాన్ దేశంలో రాష్ట్రపతి లేకపోవడంతో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలు రద్దయ్యాయి. లెబనాన్ 1943, నవంబర్ 22వ తేదీన స్వాతంత్య్ర దేశంగా అవతరించింది. ఆ దేశానికి గణతంత్ర పార్లమెంట్ తరహా ప్రభుత్వ హోదా ఉంది. అయితే ఈ సంవత్సరం ఆ దేశంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం లేదు. ఈ ఏజాదితో ఆ దేశం డబ్బై రెండో సంవత్సరంలోకి ...
రాష్ట్రపతి లేక స్వాతంత్ర్య వేడుకలు రద్దు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న లెబనాన్ దేశంలో రాష్ట్రపతి లేకపోవడంతో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలు రద్దయ్యాయి. లెబనాన్ 1943, నవంబర్ 22వ తేదీన స్వాతంత్య్ర దేశంగా అవతరించింది. ఆ దేశానికి గణతంత్ర పార్లమెంట్ తరహా ప్రభుత్వ హోదా ఉంది. అయితే ఈ సంవత్సరం ఆ దేశంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం లేదు. ఈ ఏజాదితో ఆ దేశం డబ్బై రెండో సంవత్సరంలోకి ...
రాష్ట్రపతి లేక స్వాతంత్ర్య వేడుకలు రద్దు!
24 నుంచి బాబు జపాన్ పర్యటన...
10tv
హైదరాబాద్:రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు జపాన్లో పర్యటించనున్నారు. జపాన్ ప్రధానితో సహా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అయితే జపాన్లో సీఎం చంద్రబాబు ఎవరెవర్ని కలవనున్నారో వారితో ఏం చర్చించనున్నారో ...
జపాన్కు బాబు బృందంAndhrabhoomi
చంద్రబాబు జపాన్ పర్యటనసాక్షి
ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన ఖరారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు జపాన్లో పర్యటించనున్నారు. జపాన్ ప్రధానితో సహా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అయితే జపాన్లో సీఎం చంద్రబాబు ఎవరెవర్ని కలవనున్నారో వారితో ఏం చర్చించనున్నారో ...
జపాన్కు బాబు బృందం
చంద్రబాబు జపాన్ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన ఖరారు
వెబ్ దునియా
న్యూయార్క్లో మంచు తుఫాను : 6 అడుగుల మేరకు మంచు..
వెబ్ దునియా
అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్ నగరాన్ని మంచు తుఫాను వణికిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని రోడ్లపై ఆరు అడుగుల మేరకు మంచు పేరుకుని పోయింది. ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్న మంచు తుఫాను ధాటికి న్యూయార్క్ సహా పలు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్న విషయం తెల్సిందే. న్యూయార్క్లో మంచు తుఫాను కొనసాగుతుండగా, బఫెల్లో నగరంలో ...
అమెరికాలో మంచు పులితెలుగువన్
అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపానుసాక్షి
అమెరికాలో మంచు తుఫాన్Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్ నగరాన్ని మంచు తుఫాను వణికిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని రోడ్లపై ఆరు అడుగుల మేరకు మంచు పేరుకుని పోయింది. ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్న మంచు తుఫాను ధాటికి న్యూయార్క్ సహా పలు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్న విషయం తెల్సిందే. న్యూయార్క్లో మంచు తుఫాను కొనసాగుతుండగా, బఫెల్లో నగరంలో ...
అమెరికాలో మంచు పులి
అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపాను
అమెరికాలో మంచు తుఫాన్
పాక్ లో భారత జాలర్ల అరెస్ట్
Namasthe Telangana
కరాచీ: దేశ ప్రాదేశిక జలాలోక్లి ప్రవేశించినందుకు 11 బోట్ల లోని 61 మంది భారత జాలర్లను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు డాన్ పత్రిక తెల్పింది. అరెస్ట్ చేయబడ్డ పోలీసులు కరాచీలోని డాక్స్ పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. విదేశీ చట్టం, మత్స్యకారుల చట్టం కింద వారి మీద కేసులు నమోదయ్యాయి. సింధు, గుజరాత్ల మధ్య మాక్క్ ...
61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
కరాచీ: దేశ ప్రాదేశిక జలాలోక్లి ప్రవేశించినందుకు 11 బోట్ల లోని 61 మంది భారత జాలర్లను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు డాన్ పత్రిక తెల్పింది. అరెస్ట్ చేయబడ్డ పోలీసులు కరాచీలోని డాక్స్ పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. విదేశీ చట్టం, మత్స్యకారుల చట్టం కింద వారి మీద కేసులు నమోదయ్యాయి. సింధు, గుజరాత్ల మధ్య మాక్క్ ...
61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్
వెబ్ దునియా
నా జేమ్స్ బాండ్ మా ఆయనే: సానియా మీర్జా
వెబ్ దునియా
“నా జేమ్స్ బాండ్ మా ఆయనే (షోయబ్ మాలిక్ ) ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడ”ని భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా చెప్పింది. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సానియా మీర్జా ఈ విధంగా స్పందించింది. తన ప్రాధాన్యత ఎప్పుడూ టెన్నిస్ వైపే ఉంటుందని, సినిమాలలో నటించే ఆలోచన లేదని చెప్పింది. జేమ్స్ ...
మా ఆయనే నా బాండ్ – సానియాKandireega
నా జేమ్స్బాండ్ అతడే, పాక్లో ఉన్నాడు: సానియాOneindia Telugu
నా హబ్బీయే.. నా జేమ్స్బాండ్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
“నా జేమ్స్ బాండ్ మా ఆయనే (షోయబ్ మాలిక్ ) ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడ”ని భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా చెప్పింది. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సానియా మీర్జా ఈ విధంగా స్పందించింది. తన ప్రాధాన్యత ఎప్పుడూ టెన్నిస్ వైపే ఉంటుందని, సినిమాలలో నటించే ఆలోచన లేదని చెప్పింది. జేమ్స్ ...
మా ఆయనే నా బాండ్ – సానియా
నా జేమ్స్బాండ్ అతడే, పాక్లో ఉన్నాడు: సానియా
నా హబ్బీయే.. నా జేమ్స్బాండ్
వెబ్ దునియా
జిహాదీ ఫైటర్తో కూతురి పెళ్లి: రక్షించి వెనక్కి తెచ్చుకున్న నెదర్లాండ్స్ తల్లి!
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ జిహాది ఫైటర్ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతి ఆమె తల్లి ఎంతో సాహసంతో రక్షించి వెనక్కి తెచ్చుకుంది. స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ ...
జిహాదీల నుంచి తల్లి రక్షిస్తే.. కూతురిపై దేశద్రోహం కేసుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ జిహాది ఫైటర్ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతి ఆమె తల్లి ఎంతో సాహసంతో రక్షించి వెనక్కి తెచ్చుకుంది. స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ ...
జిహాదీల నుంచి తల్లి రక్షిస్తే.. కూతురిపై దేశద్రోహం కేసు
సాక్షి
పెళ్ళాం కాదు.. పిశాచి...
తెలుగువన్
మగవాళ్ళని పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తిపాస్తులు సొంతం చేసుకునే క్రూరమైన ఆడవాళ్ళను 'బ్లాక్ విడో' అని పిలుస్తారు. చరిత్రలో ఇలాంటి బ్లాక్ విడోలు చాలామంది వున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఆడవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతూ వున్నారు. తాజాగా జపాన్కి చెందిన చిసాకో కకెహి అనే 67 సంవత్సరాల బామ్మ బ్లాక్ విడో అనే విషయం ...
బ్లాక్ విడో: భర్తలను చంపి రూ.53 కోట్లు వెనకేసిందిOneindia Telugu
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
తెలుగువన్
మగవాళ్ళని పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తిపాస్తులు సొంతం చేసుకునే క్రూరమైన ఆడవాళ్ళను 'బ్లాక్ విడో' అని పిలుస్తారు. చరిత్రలో ఇలాంటి బ్లాక్ విడోలు చాలామంది వున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఆడవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతూ వున్నారు. తాజాగా జపాన్కి చెందిన చిసాకో కకెహి అనే 67 సంవత్సరాల బామ్మ బ్లాక్ విడో అనే విషయం ...
బ్లాక్ విడో: భర్తలను చంపి రూ.53 కోట్లు వెనకేసింది
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!
సాక్షి
తుపాకీ చేతపట్టి వైట్ హౌస్ ముందు హల్ చల్... మహిళ అరెస్టు!
వెబ్ దునియా
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందు తుపాకీ చేతపట్టి హల్ చల్ చేసిన మహిళను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వైట్ హౌస్ ముందు ఇద్దరు వ్యక్తులు తుపాకితో తిరగడం వైట్ హౌస్ అధికారుల్లో అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... ఆమె మిచిగాన్ కు చెందిన లెహ్ నార్ట్ గా ...
గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందు తుపాకీ చేతపట్టి హల్ చల్ చేసిన మహిళను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వైట్ హౌస్ ముందు ఇద్దరు వ్యక్తులు తుపాకితో తిరగడం వైట్ హౌస్ అధికారుల్లో అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... ఆమె మిచిగాన్ కు చెందిన లెహ్ నార్ట్ గా ...
గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు!
沒有留言:
張貼留言