'మహా' రభస! సాక్షి
మహారాష్ట్రలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం పోకడ ఎలా ఉండబోతున్నదో బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కళ్లకుకట్టాయి. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో దాన్ని అయిందనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు...ఆ తర్వాత సభలో చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు కాంగ్రెస్కు చెందిన అయిదుగురు సభ్యుల్ని ...
బలపరీక్షలో 'మహా' డ్రామాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శివసేన 'మహా' గందరగోళంతెలుగువన్
మహారాష్ట్ర బలపరీక్షలో నెగ్గిన బీజేపీ.. మోడీతో ఢీకి ఉద్దవ్థాక్రే సంకేతాలుPalli Batani
వెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం పోకడ ఎలా ఉండబోతున్నదో బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కళ్లకుకట్టాయి. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో దాన్ని అయిందనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు...ఆ తర్వాత సభలో చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు కాంగ్రెస్కు చెందిన అయిదుగురు సభ్యుల్ని ...
బలపరీక్షలో 'మహా' డ్రామా
శివసేన 'మహా' గందరగోళం
మహారాష్ట్ర బలపరీక్షలో నెగ్గిన బీజేపీ.. మోడీతో ఢీకి ఉద్దవ్థాక్రే సంకేతాలు
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ? తెలుగువన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీపై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ!వెబ్ దునియా
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ!?Namasthe Telangana
కేసు క్లోజ్: బిజెపి ఢిల్లీ సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ?Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీపై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ!
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ!?
కేసు క్లోజ్: బిజెపి ఢిల్లీ సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ?
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా వస్తుందా ? లేదా ? 10tv
హైదరాబాద్ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదు మాసాలు కావాస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తయింది. నవ్యాంధ్రకు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అసలు కేంద్రం ఇస్తుందా ? లేదా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.
ఏపీకి ప్యాకేజీ ప్రక్రియ కొనసాగుతోందితెలుగువన్
ఏపీకి ప్యాకేజీ వేరు.. ప్రత్యేక హోదా వేరు : గజపతిరాజు.. సుజనా చౌదరి!వెబ్ దునియా
ఏపీకి ప్యాకేజీ, హోదా వేర్వేరు: సుజన, ఆలస్యం: అశోక్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Palli Batani
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదు మాసాలు కావాస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తయింది. నవ్యాంధ్రకు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అసలు కేంద్రం ఇస్తుందా ? లేదా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.
ఏపీకి ప్యాకేజీ ప్రక్రియ కొనసాగుతోంది
ఏపీకి ప్యాకేజీ వేరు.. ప్రత్యేక హోదా వేరు : గజపతిరాజు.. సుజనా చౌదరి!
ఏపీకి ప్యాకేజీ, హోదా వేర్వేరు: సుజన, ఆలస్యం: అశోక్
మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు! సాక్షి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల రూపాయి వరకూ ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేటు తగ్గితే.. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఏడోసారి, డీజిల్పై మూడో సారి తగ్గించినట్టవుతుంది. కాగా, ప్రతి 15 ...
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?Andhrabhoomi
పెట్రోల్, డీజిల్పై మరో రూపాయి కోత?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తగ్గనున్న పెట్రోల్, డిజీల్ ధరలు!Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల రూపాయి వరకూ ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేటు తగ్గితే.. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఏడోసారి, డీజిల్పై మూడో సారి తగ్గించినట్టవుతుంది. కాగా, ప్రతి 15 ...
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
పెట్రోల్, డీజిల్పై మరో రూపాయి కోత?
తగ్గనున్న పెట్రోల్, డిజీల్ ధరలు!
కాశ్మీర్ లో మళ్లీ పాక్ రేంజర్ల కాల్పులు సాక్షి
జమ్ము : జమ్ము కాశ్మీర్ లోని సాంబా, జమ్ము జిల్లాల పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ రేంజర్లు భారత భూభాగంపై కాల్పులు జరిపారు. అయితే దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సాంబా జిల్లాలోని రాంగఢ్ సెక్టార్ లో పాకిస్థాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ శిబిరాల మీద కాల్పులు జరిపినగ్లో ఓ సీనియర్ ...
ఇంకా మరిన్ని »
జమ్ము : జమ్ము కాశ్మీర్ లోని సాంబా, జమ్ము జిల్లాల పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ రేంజర్లు భారత భూభాగంపై కాల్పులు జరిపారు. అయితే దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సాంబా జిల్లాలోని రాంగఢ్ సెక్టార్ లో పాకిస్థాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ శిబిరాల మీద కాల్పులు జరిపినగ్లో ఓ సీనియర్ ...
వెనక్కి తగ్గని ఏఎంయూ వీసీ సాక్షి
న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం వర్సీటీ ప్రధాన గ్రంథాలయంలోకి అమ్మాయిలను అనుమతిస్తే వారి వెనక అబ్బాయిలు బారులు తీరతారని వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన ఆ వర్సిటీ వైస్ చాన్స్లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా తన మాటలను వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు. అయితే ఎవరైనా అపార్థం చేసుకుని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని బుధవారం ఓ టీవీ ...
అలీగఢ్ యూనివర్సిటీ వీసీ విచిత్ర కామెంట్లుతెలుగువన్
అలీగఢ్ ముస్లీం వర్శిటీ వీసీ వ్యాఖ్యలపై నివేదిక కోరిన కేంద్రం!వెబ్ దునియా
అమ్మాయిలకు నో ఎంట్రీ – ఆగ్రహం వ్యక్తం చేసిన స్మృతీ ఇరానీKandireega
Namasthe Telangana
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం వర్సీటీ ప్రధాన గ్రంథాలయంలోకి అమ్మాయిలను అనుమతిస్తే వారి వెనక అబ్బాయిలు బారులు తీరతారని వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన ఆ వర్సిటీ వైస్ చాన్స్లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా తన మాటలను వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు. అయితే ఎవరైనా అపార్థం చేసుకుని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని బుధవారం ఓ టీవీ ...
అలీగఢ్ యూనివర్సిటీ వీసీ విచిత్ర కామెంట్లు
అలీగఢ్ ముస్లీం వర్శిటీ వీసీ వ్యాఖ్యలపై నివేదిక కోరిన కేంద్రం!
అమ్మాయిలకు నో ఎంట్రీ – ఆగ్రహం వ్యక్తం చేసిన స్మృతీ ఇరానీ
మరిన్ని పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి Andhrabhoomi
న్యూఢిల్లీ,నవంబర్ 12: పత్తి సేకరణ, నిల్వల విషయంలో ఇప్పుడు అమలులోఉన్న విధానాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించి రైతాంగాన్ని ఆదుకోవలసిన అవసరం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయ పడ్డారు. ఈ దిశగాప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన సహచరుడైన జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్కు సూచించారు.
ఎంత పత్తినైనా కొంటాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతుల ప్రయోజనాలు కాపాడండిసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ,నవంబర్ 12: పత్తి సేకరణ, నిల్వల విషయంలో ఇప్పుడు అమలులోఉన్న విధానాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించి రైతాంగాన్ని ఆదుకోవలసిన అవసరం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయ పడ్డారు. ఈ దిశగాప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన సహచరుడైన జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్కు సూచించారు.
ఎంత పత్తినైనా కొంటాం
రైతుల ప్రయోజనాలు కాపాడండి
గూగుల్ డూడుల్ పోటీ విజేత వైదేహి రెడ్డి సాక్షి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ నిర్వహించిన 'డూడుల్4గూగుల్' పోటీలో పుణే విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది. పుణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వైదేహి 'సహజ, సాంస్కృతిక స్వర్గం- అస్సాం' పేరుతో డూడుల్ను రూపొందించి ఈ పోటీలో విజయం సాధించింది. గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ నిర్వహించిన 'డూడుల్4గూగుల్' పోటీలో పుణే విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది. పుణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వైదేహి 'సహజ, సాంస్కృతిక స్వర్గం- అస్సాం' పేరుతో డూడుల్ను రూపొందించి ఈ పోటీలో విజయం సాధించింది. గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి ...
టాక్సీలకు ఎలక్ట్రానిక్ చిప్లు.. : మహేశ్ శర్మ సాక్షి
న్యూఢిల్లీ: పర్యాటకులకు భద్రత కల్పించడం కోసం.. టూరిస్టు టాక్సీల్లో ఎలక్ట్రానిక్ చిప్లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు పర్యాటకులు, వాహనాల కదలికలను గమనించవచ్చని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక మహిళా పర్యాటకురాలిని డెహ్రడూన్లో అత్యాచారం చేసి, హత్య చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: పర్యాటకులకు భద్రత కల్పించడం కోసం.. టూరిస్టు టాక్సీల్లో ఎలక్ట్రానిక్ చిప్లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు పర్యాటకులు, వాహనాల కదలికలను గమనించవచ్చని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక మహిళా పర్యాటకురాలిని డెహ్రడూన్లో అత్యాచారం చేసి, హత్య చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం ...
కొడుకు ఆచూకీ తెలిపిన ఆధార్! సాక్షి
కాలడి: కొడుకు కోసం 16 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఓ వృద్ధురాలు ఆధార్ కార్డు సాయంతో అతని ఆచూకీ కనుగొంది! కేరళ లోని శ్రీమూలనగరం గ్రామానికి చెందిన కల్యాణి(80)కి భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. మూడో కొడుకు వీవీ మోహన్ 16 ఏళ్ల కిందట పనికోసం గోవా వెళ్లాడు. దీంతో అమె అప్పట్నుంచి శిథిలావస్థలోఉన్న ఇంట్లో గడుపుతూ, ...
ఇంకా మరిన్ని »
కాలడి: కొడుకు కోసం 16 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఓ వృద్ధురాలు ఆధార్ కార్డు సాయంతో అతని ఆచూకీ కనుగొంది! కేరళ లోని శ్రీమూలనగరం గ్రామానికి చెందిన కల్యాణి(80)కి భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. మూడో కొడుకు వీవీ మోహన్ 16 ఏళ్ల కిందట పనికోసం గోవా వెళ్లాడు. దీంతో అమె అప్పట్నుంచి శిథిలావస్థలోఉన్న ఇంట్లో గడుపుతూ, ...
沒有留言:
張貼留言