ఐఎస్ఐఎస్ సొంత కరెన్సీ, సమాచారం లేదు: అమెరికా Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ...
సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ...
సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్
బస్సు ప్రమాదం.. 50 మంది మృతి తెలుగువన్
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యేలా చేసింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్లోని దక్షిణ సూక్కూర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగంతో నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ మీదకి దూసువెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ...
డ్రైవర్ నిర్లక్ష్యానికి 29 మంది బలిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యేలా చేసింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్లోని దక్షిణ సూక్కూర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగంతో నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ మీదకి దూసువెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ...
డ్రైవర్ నిర్లక్ష్యానికి 29 మంది బలి
50కు పెరిగిన నైజీరియా విద్యార్థుల మృతుల సంఖ్య ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, నవంబర్ 11 : నైజీరియాలో జరిగిన మానవ బాంబు దాడిలో మరణించిన విద్యార్థుల సంఖ్య 50కు పెరిగింది. సుమారు వందమందికిపైగా గాయపడ్డారు. అనేకమంది పరిస్థితి విషమంగానే ఉంది. ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో విద్యార్ధినిల అపహరణలతో కలకలం రేపిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు మరో దురాగతానికి ...
ఆత్మాహుతి దాడిలో 48 మంది నైజీరియా విద్యార్థుల మృతి!వెబ్ దునియా
ఆత్మాహుతి దాడి.. 48 మంది బాలల మృతితెలుగువన్
నైజీరియాలో ఆత్మాహుతి దాడి: 48 మంది విద్యార్థుల బలిOneindia Telugu
సాక్షి
Kandireega
అన్ని 11 వార్తల కథనాలు »
వాషింగ్టన్, నవంబర్ 11 : నైజీరియాలో జరిగిన మానవ బాంబు దాడిలో మరణించిన విద్యార్థుల సంఖ్య 50కు పెరిగింది. సుమారు వందమందికిపైగా గాయపడ్డారు. అనేకమంది పరిస్థితి విషమంగానే ఉంది. ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో విద్యార్ధినిల అపహరణలతో కలకలం రేపిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు మరో దురాగతానికి ...
ఆత్మాహుతి దాడిలో 48 మంది నైజీరియా విద్యార్థుల మృతి!
ఆత్మాహుతి దాడి.. 48 మంది బాలల మృతి
నైజీరియాలో ఆత్మాహుతి దాడి: 48 మంది విద్యార్థుల బలి
'ఆ చావులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే' సాక్షి
కాన్ బెర్రా : మలేసియా విమానం ఎంహెచ్17 కూలిపోయి మొత్తం అందులో ఉన్నవారంతా మరణించిన ఘటనపై మృతుల కుటుంబాలకు రష్యా క్షమాపణ చెప్పి, తగిన పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అబాట్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అపెక్ సమావేశాల నేపథ్యంలో అబాట్ ...
ఇంకా మరిన్ని »
కాన్ బెర్రా : మలేసియా విమానం ఎంహెచ్17 కూలిపోయి మొత్తం అందులో ఉన్నవారంతా మరణించిన ఘటనపై మృతుల కుటుంబాలకు రష్యా క్షమాపణ చెప్పి, తగిన పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అబాట్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అపెక్ సమావేశాల నేపథ్యంలో అబాట్ ...
పాక్లో ఘోర రోడ్డు ప్రమాదం: 60 మంది దుర్మరణం Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్ధాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది వరకు దుర్మరణం చెందారు. అందులో 21 మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. 15 మందికి గాయలుపాలయ్యారు. పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖైబర్-పాఖ్తుంఖ్వా ప్రావిన్స్ నుంచి 70 మంది ప్రయాణికులతో కరాచి ...
పాక్లో ఘోర రోడ్డు ప్రమాదంAndhrabhoomi
రోడ్డు ప్రమాదంలో 39 మంది మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: పాకిస్ధాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది వరకు దుర్మరణం చెందారు. అందులో 21 మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. 15 మందికి గాయలుపాలయ్యారు. పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖైబర్-పాఖ్తుంఖ్వా ప్రావిన్స్ నుంచి 70 మంది ప్రయాణికులతో కరాచి ...
పాక్లో ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో 39 మంది మృతి
లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి... సాక్షి
అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది. పహోవా గ్రామంలోని ఈ ఇల్లు నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న లావా అక్టోబర్ 26న ఓ రోడ్డును దాటుకుని ఈ గ్రామ సమీపంలోకి చేరి ...
ఇంకా మరిన్ని »
అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది. పహోవా గ్రామంలోని ఈ ఇల్లు నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న లావా అక్టోబర్ 26న ఓ రోడ్డును దాటుకుని ఈ గ్రామ సమీపంలోకి చేరి ...
అది దైవకణం కాదేమో! Kandireega
సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా ...
బిగ్ బ్యాంగ్ థియరీ: 'హిగ్స్ బోసన్' దైవకణం కాదేమో!Oneindia Telugu
అది దైవకణం కాదా?Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా ...
బిగ్ బ్యాంగ్ థియరీ: 'హిగ్స్ బోసన్' దైవకణం కాదేమో!
అది దైవకణం కాదా?
బెల్టుపోయి.. చైన్ వచ్చే! సాక్షి
ఆదాయమే ధ్యేయంగా ప్రభుత్వం మద్యం ఏరులై పారించేందుకు కసరత్తు చేస్తోంది. బెల్టు షాపులను తొలగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమేరకు వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందువల్ల వల్ల వచ్చే నష్టాలను పూడ్చుకోవడంతో పాటు మరింత ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది. అందులో భాగంగానే ...
ఇంకా మరిన్ని »
ఆదాయమే ధ్యేయంగా ప్రభుత్వం మద్యం ఏరులై పారించేందుకు కసరత్తు చేస్తోంది. బెల్టు షాపులను తొలగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమేరకు వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందువల్ల వల్ల వచ్చే నష్టాలను పూడ్చుకోవడంతో పాటు మరింత ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది. అందులో భాగంగానే ...
విడాకుల కేసులో రూ. ఆరువేల కోట్ల భరణం సాక్షి
వాషింగ్టన్: విడాకుల కేసులో అమెరికాకు చెందిన అతి సంపన్నుల్లో ఒకరైన హెరాల్డ్ హామ్ అనే చమురు వర్తకుడు తన మాజీ భార్యకు భరణంగా దాదాపు రూ. 6,151కోట్ల చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన విడాకుల కేసుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. కాంటినెంటల్ రిసోర్సెస్ అన్న చమురు కంపెనీ సీఈఓ అయిన ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: విడాకుల కేసులో అమెరికాకు చెందిన అతి సంపన్నుల్లో ఒకరైన హెరాల్డ్ హామ్ అనే చమురు వర్తకుడు తన మాజీ భార్యకు భరణంగా దాదాపు రూ. 6,151కోట్ల చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన విడాకుల కేసుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. కాంటినెంటల్ రిసోర్సెస్ అన్న చమురు కంపెనీ సీఈఓ అయిన ...
జిన్పింగ్ భార్యకు పుతిన్ శాలువా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్, నవంబర్ 11: చలిలో వణికిపోతున్న ఒక మహిళకు ఒక పురుషుడు శాలువా ఇవ్వడం వినడానికి బాగానే ఉంటుంది. అయితే.. ఆ మహిళ వేరే వారి భార్య అయితే.. అప్పుడు ఆమె భర్త దగ్గర్లోనే ఉంటే.. వినే వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఆ భర్త ఒక దేశాధినేత అయితే.. ఇంటర్నెట్లో జోకులకు కొదువ ఉండదు. సోమవారం బీజింగ్లో త్వరలో జరగనున్న ఆసియా-పసిఫిక్ సమావేశానికి ...
పుతిన్ .. మీరు ఇంత పని చేస్తారా?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బీజింగ్, నవంబర్ 11: చలిలో వణికిపోతున్న ఒక మహిళకు ఒక పురుషుడు శాలువా ఇవ్వడం వినడానికి బాగానే ఉంటుంది. అయితే.. ఆ మహిళ వేరే వారి భార్య అయితే.. అప్పుడు ఆమె భర్త దగ్గర్లోనే ఉంటే.. వినే వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఆ భర్త ఒక దేశాధినేత అయితే.. ఇంటర్నెట్లో జోకులకు కొదువ ఉండదు. సోమవారం బీజింగ్లో త్వరలో జరగనున్న ఆసియా-పసిఫిక్ సమావేశానికి ...
పుతిన్ .. మీరు ఇంత పని చేస్తారా?
沒有留言:
張貼留言