2014年11月11日 星期二

2014-11-12 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల  సాక్షి
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించింది. అలాగే స్టేడియం ఆవరణలో ఉన్న వాణిజ్య దుకాణదారులు తమ చెత్తను రోడ్డుపై వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరింది.
స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న జ్వాలా   Namasthe Telangana
ఎల్బీ స్టేడియంలో చెత్త ఊడ్చేసిన గుత్తా జ్వాలా(ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటుతాం  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న భారత హాకీ జట్టు మంగళవారం సగర్వంగా స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
హాకీ జట్టుకు ఘన స్వాగతం   సాక్షి
ఆస్ట్రేలియాలో అదుర్స్: హాకీ ఇండియాకు ఘన స్వాగతం   వెబ్ దునియా
స్వదేశంలో హాకీ జట్టుకు ఘన స్వాగతం   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
శ్రీనివాసన్‌కు ఊరట: సెహ్వాగ్, గంభీర్ కథ ముగిసిందా?  Oneindia Telugu
ముంబై: ఎన్ శ్రీనివాసన్‌కు బాంబే హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. అతనికి వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో అతనికి ఊరట లభించినట్లయింది. కాగా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ బాంబే హైకోర్టులో శ్రీనివాసన్ పైన పిల్ దాఖలు చేసింది. సెప్టెంబర్ నెలలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ పబ్లిక్ ఇంటరెస్టే లిటిగేషన్ ...

సెహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్ల క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా?   వెబ్ దునియా
వీళ్ల కథ ఇంతే(నా)!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సైనా కోచ్‌పై కేసు నమోదు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ప్రస్తుత కోచ్‌, కర్ణాటక బ్యాడ్మింటన్‌ సంఘం (కేబీఏ) అధ్యక్షుడు విమల్‌ కుమార్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదైంది. 18 ఏళ్ల వయసున్న షట్లర్‌ను తప్పుడు వయ స్సు ధ్రువీకరణ పత్రాలతో అండర్‌-15 విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించారన్న ఆరోపణలతో విమల్‌ కుమార్‌తోపాటు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
రఫెల్ నాదల్‌ వెన్నునొప్పికి స్టెమ్ సెల్ చికిత్స!  వెబ్ దునియా
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌కు త్వరలో స్టెమ్ సెల్ చికిత్స జరుగనుంది. ఇప్పటికే అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఈ టెన్నిస్ ఆటగాడు.. త్వరలోనే వెన్నునొప్పికి స్టెమ్ సెల్ చికిత్స తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని నాదల్ వ్యక్తిగత వైద్యుడు ఏంజెల్ రూయిజ్-కాటొర్రో వెల్లడించాడు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ నాదల్ 'అతని ...

రఫెల్ నాదల్ కు స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కోల్ కతాకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు  సాక్షి
కోల్ కతా: శ్రీలంకతో వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా ఆటగాళ్లు మంగళవారం కోల్ కతా నగరానికి చేరుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగునున్ననాల్గో వన్డేలో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు కోల్ కతాకు చేరుకున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో సహా చివరి రెండు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు ...

శ్రీలంకతో వన్డే సిరీస్ : ధవాన్‌కు రెస్ట్.. రోహిత్ శర్మకు చోటు!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
జేమ్స్ బాండ్ సినిమాలో సానియా మీర్జా?  సాక్షి
హైదరాబాద్ : ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా.. జేమ్స్ బాండ్ సినిమాలో నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సానియానే తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. తాను 'బాండింగ్'తో ముందుకెళ్తున్నానని, అందరి శుభాకాంక్షలు తనకు కావాలని చెప్పింది. ఈ విషయం నలుగురికీ తెలియజేయకుండా ...

నిజమా? జేమ్స్ బాండ్ సినిమాలో సానియా మీర్జా!   FIlmiBeat Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
2015 వరల్డ్ కప్ ఫైనల్: తేలకపోతే ఇరు జట్లూ విజేతలే!  thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2015 వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన జట్టు రూ. 23 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకోనుంది. 2011 తో పోలిస్తే ఈసారి టోర్నీ ప్రైజ్‌మనీని ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) 20 శాతం పెంచింది. ఈ మేరకు సోమవారం దుబాయ్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు శ్రీనివాసన్‌ నేతృత్వంలోని బోర్డు ...

క్రికెట్ వరల్డ్ కప్-2015 : 20 శాతం పెంచిన ప్రైజ్ మనీ!   వెబ్ దునియా
విశ్వ విజేతకు రూ. 23 కోట్లు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


ఊకచెట్టువాగులో పడ్డ అవ్వ, మనమరాలు  Andhrabhoomi
కొత్తకోట, నవంబర్ 11: మహబూబ్‌నగర్ జిల్లా మండల పరిధిలోని పామాపురం గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగులో మంగళవారం ఉదయం అవ్వ, మనుమరాలు పడగా మనుమరాలు గల్లంతైంది. గ్రామస్థుల కథనం ప్రకారం... తిరుపతమ్మ అనే మహిళ తన మనుమరాలు అంజలి(8)ని ఎత్తుకుని ఆత్మకూర్‌కు కాలినడకన వెళ్తుండగా ఊకచెట్టు వాగు దాటుతున్న సమయంలో కాలుజారి వాగులో పడిపోయంది.
బయటపడ్డ అవ్వ.. ఆచూకీ లేని మనమరాలు..   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


ఇక తెల్లకార్డులకు కత్తెర ...?  సాక్షి
విజయనగరం కంటోన్మెంట్: ఇక రేషన్‌కార్డుల కోత ప్రారంభం కానుంది. ఇటీవల ఆధార్, సమగ్ర విచారణ వంటి వంకతో వేలాది మంది నిరుపేద పింఛనర్లను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి సారించింది. అర్హత లేని వారికి కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయనే నెపంతో భారీగా తెల్ల రేషన్‌కార్డులను తగ్గించుకోనుంది. పింఛన్ల ఏరివేతకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言