వికటించిన కు.ని. 11 మంది ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బిలాస్పూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. శస్త్రచికిత్సలో ఏం జరిగిందో ఏమో కానీ, ఛత్తీస్గఢ్లో 24 గంటల్లో 11 మంది మహిళల ప్రాణాలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బలి తీసుకున్నాయి. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ...
కబళించిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంసాక్షి
బిలాస్పూర్ బాధితులకు ఎయిమ్స్ డాక్టర్ల చికిత్సNamasthe Telangana
వికటించిన 'కు.ని'..ఎనిమిది మంది మహిళల మృతి..10tv
తెలుగువన్
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 23 వార్తల కథనాలు »
బిలాస్పూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. శస్త్రచికిత్సలో ఏం జరిగిందో ఏమో కానీ, ఛత్తీస్గఢ్లో 24 గంటల్లో 11 మంది మహిళల ప్రాణాలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బలి తీసుకున్నాయి. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ...
కబళించిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
బిలాస్పూర్ బాధితులకు ఎయిమ్స్ డాక్టర్ల చికిత్స
వికటించిన 'కు.ని'..ఎనిమిది మంది మహిళల మృతి..
లైబ్రరీలోకి అమ్మాయిలు రావొద్దు! సాక్షి
అలీగఢ్: 'అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు' అంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వైస్ చాన్స్లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. షా వ్యాఖ్యలపై విమర్శలు ...
వివాదంలో చిక్కుకున్న అలీగఢ్ వర్సిటీAndhrabhoomi
లైబ్రరీకి అమ్మాయిలొస్తే...అబ్బాయిలు ఫుల్Namasthe Telangana
అమ్మాయిలను అనుమతిస్తేనా.. వామ్మో... : మండిపడిన మహిళా సంఘాలు!వెబ్ దునియా
Oneindia Telugu
10tv
అన్ని 11 వార్తల కథనాలు »
అలీగఢ్: 'అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు' అంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వైస్ చాన్స్లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. షా వ్యాఖ్యలపై విమర్శలు ...
వివాదంలో చిక్కుకున్న అలీగఢ్ వర్సిటీ
లైబ్రరీకి అమ్మాయిలొస్తే...అబ్బాయిలు ఫుల్
అమ్మాయిలను అనుమతిస్తేనా.. వామ్మో... : మండిపడిన మహిళా సంఘాలు!
ఢిల్లీ ఎన్నికలపై పోల్.. మోడీ మానియా.. కేజ్రీ మటాష్.. కాంగ్రెస్ భూస్థాపితం! వెబ్ దునియా
ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభాతం తీవ్రంగా ఉంటుందని తత్ఫలితంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలు మటాష్ కావడం తథ్యమని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు 'ఏబీపీ న్యూస్-నీల్సన్' జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ...
సర్వే: ఢిల్లీలో బీజేపీ హవా.. కేజ్రీవాల్ మటాష్...తెలుగువన్
ఢిల్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్స్.. మోడీ మానియా..కేజ్రీకి క్రేజ్ తగ్గిందిPalli Batani
ఢిల్లీ ఒపీనియన్ పోల్స్ ఫలితాలుKandireega
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభాతం తీవ్రంగా ఉంటుందని తత్ఫలితంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలు మటాష్ కావడం తథ్యమని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు 'ఏబీపీ న్యూస్-నీల్సన్' జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ...
సర్వే: ఢిల్లీలో బీజేపీ హవా.. కేజ్రీవాల్ మటాష్...
ఢిల్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్స్.. మోడీ మానియా..కేజ్రీకి క్రేజ్ తగ్గింది
ఢిల్లీ ఒపీనియన్ పోల్స్ ఫలితాలు
ఎంఐఎంపై ఉద్ధవ్ నిప్పులు... నేను భారతీయుడిని.. అసదుద్దీన్! వెబ్ దునియా
మజ్లిస్ పార్టీపైనా, ఆ పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్పై విమర్శలు గుప్పించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'నేను భారతీయుడిని. భారత రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదు' అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ...
మజ్లిస్పై ఉద్ధవ్థాకరే నిప్పులు, నీ పనిచూసుకో!: అసద్Oneindia Telugu
నేను భారతీయుడిని - అసద్News Articles by KSR
'నేను భారతీయుడిని'సాక్షి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
మజ్లిస్ పార్టీపైనా, ఆ పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్పై విమర్శలు గుప్పించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'నేను భారతీయుడిని. భారత రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదు' అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ...
మజ్లిస్పై ఉద్ధవ్థాకరే నిప్పులు, నీ పనిచూసుకో!: అసద్
నేను భారతీయుడిని - అసద్
'నేను భారతీయుడిని'
2జి కారకుడు చిదంబరం Andhrabhoomi
న్యూఢిల్లీ,నవంబర్ 11:కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మూలంగానే 2జి కుంభకోణం చోటుచేసుకున్నదని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, కర్నాటక మాజీ గవర్నర్ హెచ్.ఆర్.్భరద్వాజ ఆరోపించారు. యు.పి.ఏ ప్రతిష్టను సర్వనాశనం చేసిన 2జి స్పెక్ట్రం కుంభకోణం విషయంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ను విమర్శించే హక్కు, అధికారం ...
అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్సాక్షి
చిదంబరమే కొంపముంచాడాNews Articles by KSR
కాంగ్రెస్ను నాశనం చేసింది చిదంబరమే : హెచ్.ఆర్. భరద్వాజ్వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ,నవంబర్ 11:కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మూలంగానే 2జి కుంభకోణం చోటుచేసుకున్నదని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, కర్నాటక మాజీ గవర్నర్ హెచ్.ఆర్.్భరద్వాజ ఆరోపించారు. యు.పి.ఏ ప్రతిష్టను సర్వనాశనం చేసిన 2జి స్పెక్ట్రం కుంభకోణం విషయంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ను విమర్శించే హక్కు, అధికారం ...
అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్
చిదంబరమే కొంపముంచాడా
కాంగ్రెస్ను నాశనం చేసింది చిదంబరమే : హెచ్.ఆర్. భరద్వాజ్
'యాక్ట్ ఈస్ట్'లో తొలి అడుగు సాక్షి
నేపితా/న్యూఢిల్లీ: మూడు దేశాలు, మూడు శిఖరాగ్ర సదస్సులు, దాదాపు 40 మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీలు.. ఇవన్నీ భాగమైన 10 రోజుల విస్తృత విదేశీ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మొదట ఆయన మయన్మార్ చేరుకున్నారు. నేపితా విమానాశ్రయంలో ఆ దేశ ఆరోగ్యమంత్రి థాన్ ఆంగ్, ...
మయన్మార్ లో మోదీAndhrabhoomi
మయన్మార్ చేరుకున్న నమోNamasthe Telangana
ఆస్ట్రేలియా, మియన్మార్ లో ప్రధాని పర్యటన... రాజీవ్ తర్వాత మోడీ వెళ్లారువెబ్ దునియా
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
నేపితా/న్యూఢిల్లీ: మూడు దేశాలు, మూడు శిఖరాగ్ర సదస్సులు, దాదాపు 40 మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీలు.. ఇవన్నీ భాగమైన 10 రోజుల విస్తృత విదేశీ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మొదట ఆయన మయన్మార్ చేరుకున్నారు. నేపితా విమానాశ్రయంలో ఆ దేశ ఆరోగ్యమంత్రి థాన్ ఆంగ్, ...
మయన్మార్ లో మోదీ
మయన్మార్ చేరుకున్న నమో
ఆస్ట్రేలియా, మియన్మార్ లో ప్రధాని పర్యటన... రాజీవ్ తర్వాత మోడీ వెళ్లారు
వివాదాస్పద బిల్లుకు గుజరాత్ గవర్నర్ ఆమోదం 10tv
గుజరాత్ లో అత్యంత వివాదాస్పదమైన స్థానిక సంస్థల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉందని గతంలో రాజ్ భవన్ తిప్పి పంపిన ఈ బిల్లును ఎట్టకేలకు ప్రభుత్వం నెగ్గించుకుంది. ఈ బిల్లు ప్రకారం స్థానిక సంస్థల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. లేదంటే ఓటరుపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ...
గుజరాత్ లో ఓటు వేయకపోతే శిక్షNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
గుజరాత్ లో అత్యంత వివాదాస్పదమైన స్థానిక సంస్థల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఉందని గతంలో రాజ్ భవన్ తిప్పి పంపిన ఈ బిల్లును ఎట్టకేలకు ప్రభుత్వం నెగ్గించుకుంది. ఈ బిల్లు ప్రకారం స్థానిక సంస్థల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. లేదంటే ఓటరుపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ...
గుజరాత్ లో ఓటు వేయకపోతే శిక్ష
ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కానున్న సచిన్ 'ఆత్మకథ'! వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాసిన 'ఆత్మకథ' ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కానుంది. ఈ పుస్తకంలో పలు ఆసక్తిక అంశాలతో పాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న విషయం తెల్సిందే. దీనికి తోడు సచిన్ మనస్సులోని భావాలను లిఖితపూర్వకంగా ఈ పుస్తకంలో పెట్టారు. ఇటీవల ఆవిష్కరించబడిన ఈ పుస్తకం త్వరలో దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం ...
తెలుగులోకి సచిన్ ఆత్మకథసాక్షి
తెలుగు భాషలో కూడా సచిన్ పుస్తకం, దేవుడ్ని కాదని..Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాసిన 'ఆత్మకథ' ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కానుంది. ఈ పుస్తకంలో పలు ఆసక్తిక అంశాలతో పాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న విషయం తెల్సిందే. దీనికి తోడు సచిన్ మనస్సులోని భావాలను లిఖితపూర్వకంగా ఈ పుస్తకంలో పెట్టారు. ఇటీవల ఆవిష్కరించబడిన ఈ పుస్తకం త్వరలో దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం ...
తెలుగులోకి సచిన్ ఆత్మకథ
తెలుగు భాషలో కూడా సచిన్ పుస్తకం, దేవుడ్ని కాదని..
స్త్రీని రేప్ చేసి యమునలో పడేశారు: మిత్రుడ్నీ చంపారు Oneindia Telugu
డెహ్రాడూన్: మగమృగాలు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగాట్టారు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను చంపేశారు. ఆమె మిత్రుడిని కూడా హత్య చేశారు. డూన్ల అందాలను చూడడానికి, అక్కడే దీపావళి జరుపుకోవాలని మిత్రుడితో కలిసి వచ్చిన మహిళ బతుకు అక్కడే అంతమైంద. తనతో పాటు వచ్చిన మిత్రుడినీ బలి కోరింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ...
యూపీలో ఢిల్లీ యువతిపై సామూహిక అత్యాచారంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
డెహ్రాడూన్: మగమృగాలు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగాట్టారు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను చంపేశారు. ఆమె మిత్రుడిని కూడా హత్య చేశారు. డూన్ల అందాలను చూడడానికి, అక్కడే దీపావళి జరుపుకోవాలని మిత్రుడితో కలిసి వచ్చిన మహిళ బతుకు అక్కడే అంతమైంద. తనతో పాటు వచ్చిన మిత్రుడినీ బలి కోరింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ...
యూపీలో ఢిల్లీ యువతిపై సామూహిక అత్యాచారం
డిసెంబర్ 21నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు సాక్షి
ఫిరంగిపురం : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగం అభివృద్ధి సంస్థ (హైదరాబాద్) సౌజన్యంతో డిక్మన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ పాల్స్ పాఠశాలలోని కళావేదికపై డిసెంబర్ 21 నుంచి 23 వరకు జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు పోలిశెట్టి రాజారావు మంగళవారం తెలిపారు. పోటీలో పాల్గొనే నాటికల ...
ఇంకా మరిన్ని »
ఫిరంగిపురం : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగం అభివృద్ధి సంస్థ (హైదరాబాద్) సౌజన్యంతో డిక్మన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ పాల్స్ పాఠశాలలోని కళావేదికపై డిసెంబర్ 21 నుంచి 23 వరకు జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు పోలిశెట్టి రాజారావు మంగళవారం తెలిపారు. పోటీలో పాల్గొనే నాటికల ...
沒有留言:
張貼留言