2014年11月11日 星期二

2014-11-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
కదిరిలో బాలికపై ఎంఐఎం లీడర్ అత్యాచారం... నిర్భయ చట్టం అప్లై  వెబ్ దునియా
అనంతపురంలో ఓ బాలికను బెదిరించి గత మూడు నెలలుగా రేప్ చేస్తున్న ఘటన పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ప్రతినిధుల చెప్పిన వివరాల ద్వారా వెల్లడయింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరి పట్టణ శివారు బాలప్పగారిపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మైనారిటీ వర్గానికి చెందిన 14 ఏళ్ల బాలిక పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ...

కదిరిలో బాలికపై అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు   Oneindia Telugu
రేపిస్ట్ మీద నిర్భయ కేసు   తెలుగువన్
కీచకుడిపై నిర్భయ కేసు నమోదు..   Namasthe Telangana
సాక్షి   
News Articles by KSR   
Palli Batani   
అన్ని 30 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ సమగ్ర సర్వే ఫెయిల్.. టి సర్కారును రాళ్లతో కొట్టాలి: రేవంత్ రెడ్డి  వెబ్ దునియా
సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు తెలంగాణ సర్కారు చేపట్టిన సమగ్ర సర్వే పూర్తిగా విఫలమైందని, అందువల్ల తెలంగాణ సర్కారును రాళ్ళతో కొట్టాలని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పైగా... ఈ సమగ్ర సర్వేలో నిజామాబాద్ ఎంపీ కె కవిత పేరును రెండు చోట్ల నమోదు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ సర్వే ...

తెలంగాణ సర్కార్ని రాళ్ళతో కొట్టాలి   తెలుగువన్
రేవంత్ దూకుడుకు బ్రేకుల్లేవ్.. డిఫెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం   Palli Batani
సమగ్ర సర్వే పేరిట 12 గంటల పాటు నిర్బంధించారు : రేవంత్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
జమున భర్త రమణారావు అంత్యక్రియలు నేడు..  Namasthe Telangana
హైదరాబాద్ :అలనాటి సినీనటి జమున భర్త జూలూరి రమణారావు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో కన్నుమూశారు. నవంబర్ 16వ తేదీన జూలూరి 87వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన తరుణంలో ఇలా హఠాత్మరణం చెందటం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన శిష్యులు కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం సాయంత్రం 4.30 దాకా ఆరోగ్యంగానే ఉన్నారని, 6.30 సమయంలో ఆకస్మికంగా ...

నటి జమున భర్త రమణారావు మృతి.. నేడు అంత్యక్రియలు!   వెబ్ దునియా
జమున భర్త రమణారావు మృతి   తెలుగువన్
సినీనటి జమున భర్త మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ఈ బడ్జెట్‌ కంటే బాలశిక్ష బెటర్‌! మమ్మల్ని ద్రోహులన్నా సరే, మీరు ద్రోహులుగా ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): 'తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ ఊహాజనితం, ఆధార ర హితం! ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించే వాస్తవ విరుద్ధమైన బడ్జెట్‌ ఇది'' అని కాంగ్రెస్‌ పక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. ''మీరు మమ్మల్ని ద్రోహులని విమర్శించినా పడటానికి సిద్ధం! బడ్జెట్‌లో లెక్కలకన్నా బాలశిక్ష పుస్తకాలు బెటర్‌' అని వ్యాఖ్యానించారు.
ఊహలతో అద్భుతాలా?   సాక్షి
అధ్యయనం చేసి బడ్జెట్‌ను రూపొందించలేదు : జానారెడ్డి ఆరోపణ   వెబ్ దునియా
మూసలో చూసిన వారికి ప్రతీది అద్భుతమే: సీఎం   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
కదిలింది బాబు బృందం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 11: రాజధాని నిర్మాణ విధానాలను అధ్యయనం చేయడం, భారీస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం సింగపూర్ యాత్రకు బయలుదేరింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రత్యేక విమానంలో బృందం సింగపూర్‌కు బయలుదేరింది. చంద్రబాబు సహా 15మంది ...

సింగపూర్‌కు చంద్రబాబు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్ వెళ్లిన చంద్రబాబు   సాక్షి
12నుంచి 14 వరకు చంద్రబాబు సింగపూర్‌ పర్యటన   10tv
News Articles by KSR   
Oneindia Telugu   
Kandireega   
అన్ని 26 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మా వాటా ఇస్తే... మీ వాటా అడగొచ్చు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 11(ఆంధ్రజ్యోతి): ''తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ విషయంలో వాస్తవాలు చెప్పడం లేదు. తెలంగాణలో విద్యుత్‌ లేకపోవడానికి ఏపీ కారణమని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇరు రాషా్ట్రల మధ్య సమస్య వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాలు కూర్చొని పరిష్కరించుకోవాలి. ఇలా అని చట్టంలో ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం వాస్తవాలను దాచి సభను, ప్రజలను ...

నిజాలు దాచిపెట్టి మాట్లాడటం కేసీఆర్ నైజం : యనమల ధ్వజం   వెబ్ దునియా
నిజాలు దాచిపెట్టడం తప్పు   తెలుగువన్
కేసీఆర్! మీరిచ్చి అడగండి, మాకంటే ఎక్కువ: యనమల   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
మోదీ కేబినెట్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు అర్థరహితం తెలంగాణలో రైతు కష్టాలకు కేసీఆరే ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 11 : నరేంద్రమోదీ కేబినెట్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు చేయడం అర్థరహితమని, కాంగ్రెస్‌కు కేంద్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
చంద్రబాబు ముక్కేమైనా పవర్ ప్లాంటా? కేసీఆర్ ముక్కు పెద్దది.. ఈజీనే!   వెబ్ దునియా
కేసీఆర్ ముక్కు పెద్దది, ఈజీ: సోమిరెడ్డి, వదిలేశామని..   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


శబరికి ప్రత్యేక రైళ్లు  సాక్షి
హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు కాచిగూడ, నర్సాపూర్, కాకినాడల నుంచి కొల్లాం(కేరళ) వరకు వెళ్తాయి. నేడు (బుధవారం) ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ...

శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు   Andhrabhoomi
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రియల్టర్‌పై కాల్పులు  సాక్షి
అత్తాపూర్: కారులో వెళ్తున్న రియల్టర్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ పీ అండ్‌టీ కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ షాబుద్దీన్(42) నివాసముంటున్నారు. ఇతను రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో పాటు ...

వ్యాపారిపై కాల్పులు   Andhrabhoomi
హైదరాబాద్‌లో గన్ కల్చర్: షాబుద్ధీన్ కారుపై కాల్పులు!   వెబ్ దునియా
రియల్టర్‌పై కాల్పులు: దొంగను పట్టుకోబోయి మృతి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


చేతబడి నెపంతో వృద్ధుని దారుణ హత్య  సాక్షి
నల్గొండ : జిల్లాలోని నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్థుడు దారుణహత్యకు గురయ్యాడు. చేతబడి చేస్తున్నాడనే నెపంతో వృద్ధుని హత్యచేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం వృద్ధుడి ...

మంత్రగాడనే నెపంతో వృద్ధుని దారుణ హత్య   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言