'న్యాయం చేస్తానని చెప్పి...గర్భవతిని చేశాడు' సాక్షి
అనంతపురం : అనంతపురం : న్యాయం చేస్తానని చెప్పి.. ఓ మైనర్ను గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాలిక జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకును ఆశ్రయించింది. అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి పీపుల్స్ వాయిస్ ఫర్ ఛైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో ...
కదిరిలో విద్యార్థినిపై అత్యాచారంNamasthe Telangana
పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన రాజకీయ పార్టీ నేతPalli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
అనంతపురం : అనంతపురం : న్యాయం చేస్తానని చెప్పి.. ఓ మైనర్ను గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాలిక జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకును ఆశ్రయించింది. అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి పీపుల్స్ వాయిస్ ఫర్ ఛైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో ...
కదిరిలో విద్యార్థినిపై అత్యాచారం
పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన రాజకీయ పార్టీ నేత
ఒకేసారి మాఫీ చేయలేం రైతులకు బ్యాంకులతో ఇబ్బంది నిజమే వాటిని మా దృష్టికి ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీ తీరుపై కేసీఆర్ మండిపాటు.. కాంగ్రెస్ నేత జీవన్రెడ్డిపై అసహనం స్పష్టత ఇవ్వలేదంటూ కాంగ్రెస్ సభ్యుల వాకౌట్. హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై సోమవారం అసెంబ్లీ అట్టుడికింది. కొత్త రుణాలపైనా వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో విపక్ష సభ్యులపై ...
రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్మాల్సాక్షి
డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయాలి : ఎర్రబెల్లి దయాకర్ రావువెబ్ దునియా
రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చతెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
టీడీపీ తీరుపై కేసీఆర్ మండిపాటు.. కాంగ్రెస్ నేత జీవన్రెడ్డిపై అసహనం స్పష్టత ఇవ్వలేదంటూ కాంగ్రెస్ సభ్యుల వాకౌట్. హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై సోమవారం అసెంబ్లీ అట్టుడికింది. కొత్త రుణాలపైనా వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో విపక్ష సభ్యులపై ...
రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్మాల్
డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయాలి : ఎర్రబెల్లి దయాకర్ రావు
రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ
విద్యుత్ కష్టాలపై టీ.అసెంబ్లీలో దుమారం 10tv
హైదరాబాద్: విద్యుత్ కష్టాలపై అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయని విపక్షాలు ఆరోపిస్తే.. కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాల పాలనే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. పునర్విభజన చట్టాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయడం ...
విద్యుత్కు నిధుల కొరత లేదుAndhrabhoomi
సభలో ఎగసిన కరెంట్ మంటలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్: విద్యుత్ కష్టాలపై అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయని విపక్షాలు ఆరోపిస్తే.. కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాల పాలనే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. పునర్విభజన చట్టాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయడం ...
విద్యుత్కు నిధుల కొరత లేదు
సభలో ఎగసిన కరెంట్ మంటలు
తల్లితో కలిసి భర్తను కడతేర్చిన భార్య Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 11: కుటుంబ కలహాలతో భార్య, అత్త కలిసి భర్తను గొంతు నులిమి హత్యచేసింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు- వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన కుష్మ శ్రవణ్కుమార్ (33) అదే గ్రామానికి చెందిన పావని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అభినవ్ (7) ...
భర్తని చంపేసిన ఇల్లాలుతెలుగువన్
వేధింపులు భరించలేక పాలిటెక్నిక్ లెక్చరర్ను హత్య చేసిన భార్యవెబ్ దునియా
భర్తను చంపిన భార్య: అక్రమ లింక్ పేరుతో భార్య హత్యOneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 11: కుటుంబ కలహాలతో భార్య, అత్త కలిసి భర్తను గొంతు నులిమి హత్యచేసింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు- వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన కుష్మ శ్రవణ్కుమార్ (33) అదే గ్రామానికి చెందిన పావని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అభినవ్ (7) ...
భర్తని చంపేసిన ఇల్లాలు
వేధింపులు భరించలేక పాలిటెక్నిక్ లెక్చరర్ను హత్య చేసిన భార్య
భర్తను చంపిన భార్య: అక్రమ లింక్ పేరుతో భార్య హత్య
డీఎంకే ఎంపీ కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్! వెబ్ దునియా
డీఎంకే ఎంపీ కనిమొళికి ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2జీ స్పెక్ట్రమ్ కేసు ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ స్థితిలో కేసు విచారణకుగాను కోర్టుకు హాజరుకావాలని కనిమొళికి స్పెషల్ కోర్టు ఆదేశించింది. అయితే ఆమె హాజరుకాకపోవడంతో స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత కనిమొళి న్యాయవాది కోర్టుకు హాజరై ...
కనిమోళిపై నాన్బెయిలబుల్ వారెంట్, రద్దుAndhrabhoomi
కనిమొళి అరెస్టుకు వారంట్: క్షమాపణలతో రద్దుOneindia Telugu
కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
డీఎంకే ఎంపీ కనిమొళికి ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2జీ స్పెక్ట్రమ్ కేసు ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ స్థితిలో కేసు విచారణకుగాను కోర్టుకు హాజరుకావాలని కనిమొళికి స్పెషల్ కోర్టు ఆదేశించింది. అయితే ఆమె హాజరుకాకపోవడంతో స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత కనిమొళి న్యాయవాది కోర్టుకు హాజరై ...
కనిమోళిపై నాన్బెయిలబుల్ వారెంట్, రద్దు
కనిమొళి అరెస్టుకు వారంట్: క్షమాపణలతో రద్దు
కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్!
మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరం.. ప్రతిపక్షంలోనే.. శివసేన స్పష్టం! వెబ్ దునియా
మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో చేరబోమని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలమ్ గోరే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరడం లేదని, ...
నేటి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలుNamasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో చేరబోమని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలమ్ గోరే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరడం లేదని, ...
నేటి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
కిడ్నాపైన ఏపీ కాంట్రాక్టర్ క్షేమంగా విడుదల సాక్షి
హైదరాబాద్/రాయచోటి/రామాపురం/సాక్షి,న్యూఢిల్లీ: అస్సాం లో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి సోమవారం క్షేమంగా బయటపడ్డారు. బోడో మిలిటెంట్లుగా భావిస్తున్న కొంతమంది ఆయన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, ...
బోడోల చెర నుంచి కాంట్రాక్టర్కు విముక్తిAndhrabhoomi
కాంట్రాక్టర్ మహేశ్వర్రెడ్డికి విముక్తి.. బోడో తీవ్రవాదుల నుంచి విడుదలPalli Batani
రెండు కోట్లివ్వకపోతే చంపేస్తాం... కడప జిల్లా కాంట్రాక్టర్ కిడ్నాప్వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్/రాయచోటి/రామాపురం/సాక్షి,న్యూఢిల్లీ: అస్సాం లో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి సోమవారం క్షేమంగా బయటపడ్డారు. బోడో మిలిటెంట్లుగా భావిస్తున్న కొంతమంది ఆయన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, ...
బోడోల చెర నుంచి కాంట్రాక్టర్కు విముక్తి
కాంట్రాక్టర్ మహేశ్వర్రెడ్డికి విముక్తి.. బోడో తీవ్రవాదుల నుంచి విడుదల
రెండు కోట్లివ్వకపోతే చంపేస్తాం... కడప జిల్లా కాంట్రాక్టర్ కిడ్నాప్
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు అమలును ఆపండి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా నిలుపు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు ఈ పిటిషన్ ...
'కృష్ణా' తీర్పును అమలు చేయొద్దుAndhrabhoomi
కృష్ణా జలాల కేసు మరో బెంచ్కు..సాక్షి
కృష్ణా జలాలలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు!వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా నిలుపు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు ఈ పిటిషన్ ...
'కృష్ణా' తీర్పును అమలు చేయొద్దు
కృష్ణా జలాల కేసు మరో బెంచ్కు..
కృష్ణా జలాలలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు!
రక్షణ ఒప్పందాలన్నీ ఇకపై పారదర్శకం : మంత్రి మనోహర్ పారికర్ వెబ్ దునియా
భారత రక్షణ శాఖ కుదుర్చుకునే అన్ని రకాల ఒప్పందాలను పాదర్శకంగా, అమలు వేగవంతంగా ఉంటాయని ఆ శాఖ బాధ్యతలను చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఆయన రక్షణ శాఖామంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణలో ఏ మాత్రమూ రాజీపడబోమని స్పష్టం ...
ఫొటోకు రూ. 10 రాయల్టీ కోరిన పారికర్..!సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
భారత రక్షణ శాఖ కుదుర్చుకునే అన్ని రకాల ఒప్పందాలను పాదర్శకంగా, అమలు వేగవంతంగా ఉంటాయని ఆ శాఖ బాధ్యతలను చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఆయన రక్షణ శాఖామంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణలో ఏ మాత్రమూ రాజీపడబోమని స్పష్టం ...
ఫొటోకు రూ. 10 రాయల్టీ కోరిన పారికర్..!
పెన్షనర్లకు శుభవార్త Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పదవీ విరమణ పొందిన కోట్లాది ఉద్యోగులకు శుభవార్త. పెన్షన్ను పొందేందుకు వీలుగా మాజీ ఉద్యోగులు ఇకమీదట ప్రతి ఏటా తాము జీవించే ఉన్నట్టు తెలియజేసేందుకు సంబంధిత అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావలసిన అవసరంగానీ, లైఫ్ సర్ట్ఫికెట్లు (జీవన ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సిన ...
బతికున్నామని ఆన్లైన్లో చెబితే చాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పదవీ విరమణ పొందిన కోట్లాది ఉద్యోగులకు శుభవార్త. పెన్షన్ను పొందేందుకు వీలుగా మాజీ ఉద్యోగులు ఇకమీదట ప్రతి ఏటా తాము జీవించే ఉన్నట్టు తెలియజేసేందుకు సంబంధిత అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావలసిన అవసరంగానీ, లైఫ్ సర్ట్ఫికెట్లు (జీవన ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సిన ...
బతికున్నామని ఆన్లైన్లో చెబితే చాలు
沒有留言:
張貼留言