2014年11月10日 星期一

2014-11-11 తెలుగు (India) ప్రపంచం

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
నైజీరియాలో 48 మంది విద్యార్థుల దుర్మరణం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డమాటురు, నవంబర్‌ 10 : నైజీరియాలోని ఒక పాఠశాలపై ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు చేసిన దాడిలో 48 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 80 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. యోబ్‌ రాష్ట్రంలోని పొటిస్కిం పట్టణంలోని ఒక ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థిలా ...

ఆత్మాహుతి దాడికి 47 మంది విద్యార్థులు బలి   Kandireega
ఆత్మాహుతి దాడిలో 75 మంది విద్యార్థుల మృతి   సాక్షి
స్కూల్లో బాంబు పేలుడు... 48 మంది విద్యార్థులు...   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

  Kandireega   
అది దైవకణం కాదేమో!  Kandireega
సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా ...

బిగ్ బ్యాంగ్ థియరీ: 'హిగ్స్ బోసన్' దైవకణం కాదేమో!   Oneindia Telugu
అది దైవకణం కాదా?   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఒకరు ఆలోచించారు...మరొకరు వీడియోగేమ్ ఆడారు!  సాక్షి
వాషింగ్టన్: వారిద్దరూ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు. అరమైలు దూరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఒకరు కంప్యూటర్‌లో వీడియోగేమ్ చూస్తూ.. టార్గెట్లను ఎలా కాల్చాలో మనసులోనే ఆలోచించారు. మరో చోట ఉన్న వ్యక్తి మొదటి వ్యక్తి ఆలోచించిన విధంగానే వీడియోగేమ్‌లో టార్గెట్లను టపటపా కాల్చేశాడు! మెదడు నుంచి మెదడుకు ...


ఇంకా మరిన్ని »   


స్కూల్లో రక్తపాతం!  సాక్షి
అబుజా: నైజీరియాలోని ఓ స్కూల్లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. అభం శుభం తెలియని 78 మంది విద్యార్థులను ఆత్మాహుతి బాంబు దాడితో బలి తీసుకున్నారు. ఈ ఘటనలో 45 మంది వరకూ గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని యోబే రాష్ట్రం, పోటిస్కన్ పట్టణంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఉదయం తరగతులు ప్రారంభం ...


ఇంకా మరిన్ని »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ప్రభుత్వ మద్దతు ఉంటే చైనాకు చెక్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ : భారత కంపెనీలు చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలంటే నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ మద్ద తు ఎంతో అవసరమని భారతి గ్రూప్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ అన్నారు. విదేశాలకు కార్యకలాపాలను విస్తరించాలంటే చైనా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం తోడ్పాటు లభిస్తే కొంతమేరకు లబ్ది చేకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సోమవారం ...

ప్రభుత్వ మద్దతు ఉంటేనే చైనాతో పోటీపడగలం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డబ్బు కోసమే ఆస్ట్రేలియా మహిళ హత్య... ఎస్పీ వెల్లడి  వెబ్ దునియా
పుట్టపర్తిలో దారుణ హత్యకు గురైన ఆస్ట్రేలియా మహిళ టోనీ బేయిర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ విషయమై అనంతపురంలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బేయిర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం అనంతపురంలో వెల్లడించారు. కేవలం డబ్బు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
కాల్పులు పాల్పుడుతుంటే పాక్‌తో చర్చలు జరపబోం : అరుణ్ జైట్లీ  వెబ్ దునియా
ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినంత కాలం పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిపారేశారు. 'పదే పదే కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే చర్చలకు తగిన వాతావరణం కూడా దెబ్బతింటుంది' అని ఆయన రక్షణ మంత్రి హోదాలో వ్యాఖ్యానించారు. అయితే, చర్చలు జరగాల్సిందేనని, చర్చలను ...

కాల్పుల ఒప్పందం ఉల్లంఘిస్తే చర్చలుండవు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఓసారి చెప్పా, రెండోసారి కూడా!: లండన్లో కవిత(పిక్చర్స్)  Oneindia Telugu
లండన్: కాశ్మీర్ పండిట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు. ప్రతిష్టమాత్మక కింగ్స్ కాలేజీ సదస్సు కోసం ఆమె లండన్ వచ్చారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ పండిట్లు కవితను కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. పార్లమెంటులో కాశ్మీర్ పండితులకు రక్షణ ...

మా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


అంగారకుడిపై ఉల్కాపాతం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్లోరిడా : అంగారకుడిపై ఇటీవల ఒక ఉత్పాతం జరిగింది. అదే భూగ్రహంపై జరిగితే, మొత్తం మానవజాతి నాశనమయిపోయేదేమో. ఆ గ్రహాన్ని దాటివెళ్లిన ఓ తోకచుక్క అక్కడి వాతావరణాన్ని ఉల్కలతోపాటు ధూళితో నింపేసింది. గంటకు వెయ్యి ఉల్కల చొప్పున ఈ తోకచుక్క వదిలిన ఉల్కలతో అంగారకుడిపై ఓ కొత్త పొర ఏర్పడిందని అంతరిక్ష పరిశోధకులు పేర్కొన్నారు. ఇదే పొర ఇక్కడ ...

తోకచుక్క ప్రభావంతో మార్స్‌పై ఉల్కాపాతం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


కలెక్టర్‌గారూ కరుణించండి  సాక్షి
తంబళ్లపల్లె: బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గత నెల 3వ తేదీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం అందింది. ఇప్పటికి 37 రోజులు అవుతున్నా మృతదేహం స్వగ్రామానికి చేరలేదు. సమాచారం అందినప్పటి నుంచి భార్య లక్ష్మీదేవి, కుమారుడు ఆదినారాయణ, కుమార్తె అరుణ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言