2014年11月10日 星期一

2014-11-11 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
రక్షణ ఒప్పందాలన్నీ ఇకపై పారదర్శకం : మంత్రి మనోహర్ పారికర్  వెబ్ దునియా
భారత రక్షణ శాఖ కుదుర్చుకునే అన్ని రకాల ఒప్పందాలను పాదర్శకంగా, అమలు వేగవంతంగా ఉంటాయని ఆ శాఖ బాధ్యతలను చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఆయన రక్షణ శాఖామంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణలో ఏ మాత్రమూ రాజీపడబోమని స్పష్టం ...

ఫొటోకు రూ. 10 రాయల్టీ కోరిన పారికర్..!   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పశ్చిమ బెంగాల్‌లో మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య  వెబ్ దునియా
నేటి తరం పిల్లలు చిన్న చిన్న విషయాలకే చచ్చిపోతానంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకూ శృతి మించిపోతున్నాయి. తాజాగా ఓ బాలుడు తన తండ్రి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని తెంతులియా గ్రామంలో చోటు చేసుకుంది. హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న మసూద్ ...

మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రమాణం చేస్తుంటే గడ్డపార పట్టుకున్న రోజులు గుర్తుకొచ్చాయి... : విజయ్ సంప్లా  వెబ్ దునియా
ఒకపుడు వ్యవసాయ కూలీగా, ప్లంబర్‌గా రోజు వారీ వృత్తి చేసుకుంటూ జీవితాన్ని అతికష్టంమీద లాగించిన ఓ వ్యక్తి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఆ మంత్రి పేరు విజయ్ సంప్లా. దిన కూలీ స్థాయి నుంచి ఈ ...

'కూలీగా పనిచేశా.. మంత్రినవుతాననుకోలేదు'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డీఎంకే ఎంపీ కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్!  వెబ్ దునియా
డీఎంకే ఎంపీ కనిమొళికి ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2జీ స్పెక్ట్రమ్ కేసు ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ స్థితిలో కేసు విచారణకుగాను కోర్టుకు హాజరుకావాలని కనిమొళికి స్పెషల్ కోర్టు ఆదేశించింది. అయితే ఆమె హాజరుకాకపోవడంతో స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత కనిమొళి న్యాయవాది కోర్టుకు హాజరై ...

కనిమోళిపై నాన్‌బెయిలబుల్ వారెంట్, రద్దు   Andhrabhoomi
కనిమొళి అరెస్టుకు వారంట్: క్షమాపణలతో రద్దు   Oneindia Telugu
కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరం.. ప్రతిపక్షంలోనే.. శివసేన స్పష్టం!  వెబ్ దునియా
మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో చేరబోమని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలమ్ గోరే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరడం లేదని, ...

మా ఆఫర్ ఇప్పటికీ ఉంది.. చూసుకోండి!   సాక్షి
మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే...   తెలుగువన్
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం   Andhrabhoomi
Oneindia Telugu   
Namasthe Telangana   
10tv   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖ జిల్లాలో పర్యటించారు. సబ్బవరంలో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానుకు దెబ్బతిన్న విశాఖను పునర్నిర్మించుకుందామని అన్నారు. విశాఖ కేంద్రంగా ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభిస్తోందని తెలిపారు.
చంద్రబాబు విశాఖ రాక   Andhrabhoomi
సిద్ధరామయ్యతో బాబు: రాజధానికి ఢోకా లేదని ప్రకటన   Oneindia Telugu
బెంగళూరుకు చంద్రబాబు... కర్నాటక సీఎంతో సమావేశం   వెబ్ దునియా
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 17 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
పెన్షనర్లకు శుభవార్త  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పదవీ విరమణ పొందిన కోట్లాది ఉద్యోగులకు శుభవార్త. పెన్షన్‌ను పొందేందుకు వీలుగా మాజీ ఉద్యోగులు ఇకమీదట ప్రతి ఏటా తాము జీవించే ఉన్నట్టు తెలియజేసేందుకు సంబంధిత అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావలసిన అవసరంగానీ, లైఫ్ సర్ట్ఫికెట్లు (జీవన ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సిన ...

బతికున్నామని ఆన్‌లైన్లో చెబితే చాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వివస్తన్రు చేసి గాడిదపై ఊరేగించారు  Andhrabhoomi
జైపూర్, నవంబర్ 10: దేశంలో ఏదో ఒకచోట రోజూ మహిళలకు దారుణమైన అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నలభై యేళ్ల వయసున్న మహిళను వివస్తన్రు చేసి గాడిద మీద ఊరేగించిన దుర్ఘటన శనివారం సాయంత్రం రాజస్థాన్‌లో జరిగింది. రాజ్‌సమద్ జిల్లాలోని తురాబాద్ గ్రామంలో వర్ధిసింగ్ అనే వ్యక్తి హత్య జరిగింది. ఆ హత్యకు అతని బంధువు, నలభైయేళ్ల మహిళే ...

అల్లుడిని చంపిందని అత్తను వివస్త్ర చేసి గాడిదపై ఊరేగింపు!   వెబ్ దునియా
కిరాతకం: స్త్రీని వివస్త్రను చేసి గాడిద పైన ఊరేగించారు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  10tv   
బాలీవుడ్ లో లింగవివక్షపై 'సుప్రీం' ఆగ్రహం  10tv
ఢిల్లీ:స్వాతంత్యం వచ్చి 60 ఏళ్లు దాటినా ఇంకా కొన్ని రంగాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. నేటికి బాలీవుడ్ లో మహిళా మేకప్ ఆర్టిస్టులకు అనుమతి లేదు. మహిళా మేకప్‌ ఆర్టిస్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంతో ఊరటనిచ్చింది. బాలీవుడ్‌లో మహిళా మేకప్‌ ఆర్టిస్టులకు అనుమతి నిరాకరించడంపై 'చారు కురానా' అనే వుమెన్‌ మేకప్‌ ...

మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఊరట   Namasthe Telangana
మహిళా మేకప్ ఆరిస్టులకు ఊరట   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


* సోంపేట వాసులు ముగ్గురి దుర్మరణం  సాక్షి
సోంపేట: సోంపేట మండలంలో విషాదం అలుముకుంది. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీధామ్‌లో ఆదివారం రాత్రి అనూహ్య రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ, మామిడిపల్లి, పాలవలస గ్రామాలకు చెందిన ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మృతు ల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.
రాలిన వలస బతుకులు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言