కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి Andhrabhoomi
కర్నూలు, నవంబర్ 10: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సోమవారం కర్నూలు కోర్టులో లొంగిపోయారు. ఆయనను రిమాండ్కు తరలించారు. కర్నూలులో ఈ ఏడాది మార్చి 15న జరిగిన నందికొట్కూరు మార్కెట్యార్డు కమిటీ ఉపాధ్యక్షుడు సాయి ఈశ్వరుడు హత్య కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి ...
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి : 14 రోజుల రిమాండ్!వెబ్ దునియా
కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి...14 రోజుల రిమాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హత్య కేసు: కోర్టు ముందు లొంగిపోయిన బైరెడ్డిOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
కర్నూలు, నవంబర్ 10: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సోమవారం కర్నూలు కోర్టులో లొంగిపోయారు. ఆయనను రిమాండ్కు తరలించారు. కర్నూలులో ఈ ఏడాది మార్చి 15న జరిగిన నందికొట్కూరు మార్కెట్యార్డు కమిటీ ఉపాధ్యక్షుడు సాయి ఈశ్వరుడు హత్య కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి ...
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి : 14 రోజుల రిమాండ్!
కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి...14 రోజుల రిమాండ్
హత్య కేసు: కోర్టు ముందు లొంగిపోయిన బైరెడ్డి
అస్ట్రేలియాతో తొలి టెస్టుకు ధోనీ మిస్, రైనాకు చోటు thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే భారత్ టెస్టు సిరీస్లో తొలి మ్యాచుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడడం అనుమానంగానే ఉంది. శ్రీలంకతో జరిగే మరో రెండు మ్యాచుల్లో కూడా ఆయన ఆడే అవకాశం లేదు. ముంజేయికి తగిలిన గాయంతో ఆయన శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచుకు విరాట్ కోహ్లీ ...
ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరంసాక్షి
ధోనీకి మోకాలి నొప్పి.. ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్కు కోహ్లీ కెప్టెన్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే భారత్ టెస్టు సిరీస్లో తొలి మ్యాచుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడడం అనుమానంగానే ఉంది. శ్రీలంకతో జరిగే మరో రెండు మ్యాచుల్లో కూడా ఆయన ఆడే అవకాశం లేదు. ముంజేయికి తగిలిన గాయంతో ఆయన శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచుకు విరాట్ కోహ్లీ ...
ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరం
ధోనీకి మోకాలి నొప్పి.. ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్కు కోహ్లీ కెప్టెన్!
పండుగ చేసుకున్నారు : అనుష్క కు ఫ్లయింగ్ కిస్ లు FIlmiBeat Telugu
హైదరాబాద్ : ఉప్పల్లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. అది మరెవరో కాదు.. విరాట్ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. ఆదివారం మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చుని ...
కేసీఆర్ మహిమ.. కోహ్లి కిస్లు.. భారత్ విజయంPalli Batani
కోహ్లీ ఫ్లయింగ్ కిస్, అనుష్క శర్మ హంగామా (పిక్చర్స్)Oneindia Telugu
ప్రతి మ్యాచ్ ముఖ్యమే : విరాట్ కోహ్లీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఉప్పల్లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. అది మరెవరో కాదు.. విరాట్ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. ఆదివారం మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చుని ...
కేసీఆర్ మహిమ.. కోహ్లి కిస్లు.. భారత్ విజయం
కోహ్లీ ఫ్లయింగ్ కిస్, అనుష్క శర్మ హంగామా (పిక్చర్స్)
ప్రతి మ్యాచ్ ముఖ్యమే : విరాట్ కోహ్లీ
8మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ సాక్షి
కడప : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగా కడప జిల్లాలోని బద్వేల్ సమీపంలోని నెల్లూరు రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను,పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్మగ్లర్లు అరెస్ట్ * జిల్లా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
కడప : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగా కడప జిల్లాలోని బద్వేల్ సమీపంలోని నెల్లూరు రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను,పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్మగ్లర్లు అరెస్ట్ * జిల్లా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి
ఇంకేం అర్హత కావాలి..? సాక్షి
విజయనగరం మున్సిపాలిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్ కార్యక్రమంలో పలువురు పింఛన్ బాధితుల ఆవేదన ఇది. ఈ మేరకు వారు జాయింట్ కలెక్టర్ బి.రామారావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్కు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు క్యూ కట్టారు. వివక్షతో, నిర్లక్ష్యంతో తమ పింఛన్లు తొలగించారని, మళ్లీ ...
'స్కాలర్ షిప్పుల గడువు పెంచాలి'Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
విజయనగరం మున్సిపాలిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్ కార్యక్రమంలో పలువురు పింఛన్ బాధితుల ఆవేదన ఇది. ఈ మేరకు వారు జాయింట్ కలెక్టర్ బి.రామారావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్కు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు క్యూ కట్టారు. వివక్షతో, నిర్లక్ష్యంతో తమ పింఛన్లు తొలగించారని, మళ్లీ ...
'స్కాలర్ షిప్పుల గడువు పెంచాలి'
మూడో వన్డేలో శ్రీలంక చిత్తు : 3-0తో సిరీస్ భారత్ సొంతం వెబ్ దునియా
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0తో చేజిక్కించుకుంది. ఉప్పల్ వేదికగా ఆదివారమిక్కడ జరిగిన మూడో వన్డేలో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ సేన మూడో వన్డే మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. లంక నిర్ధేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 35 బంతులు మిగిలుండగానే ...
'తీన్మార్' కొట్టి.. సిరీస్ పట్టి..10tv
హ్యాట్రిక్ విజయంAndhrabhoomi
వన్డే సిరీస్ మనదే - 3-0తో సిరీస్ భారత్ సొంతం - రాణించిన ధవన్, కోహ్లీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0తో చేజిక్కించుకుంది. ఉప్పల్ వేదికగా ఆదివారమిక్కడ జరిగిన మూడో వన్డేలో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ సేన మూడో వన్డే మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. లంక నిర్ధేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 35 బంతులు మిగిలుండగానే ...
'తీన్మార్' కొట్టి.. సిరీస్ పట్టి..
హ్యాట్రిక్ విజయం
వన్డే సిరీస్ మనదే - 3-0తో సిరీస్ భారత్ సొంతం - రాణించిన ధవన్, కోహ్లీ
అమరేశ్వరాలయంలో భక్తుల రద్దీతో భక్తురాలు మృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమరావతి, నవంబరు 10: గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక భక్తురాలు మృతి చెందింది. కార్తీక సోమవారం పంచారామాలను దర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అల్లూరి పార్వతి(55) తన కుమార్తెతోపాటు సోమవారం తెల్లవారుజామున అమరావతి ...
అమరేశ్వరుని సన్నిధిలో భక్తురాలి మృతిసాక్షి
అమరావతి ఆలయంలో తొక్కిసలాట.. భక్తురాలి మృతిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
అమరావతి, నవంబరు 10: గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక భక్తురాలు మృతి చెందింది. కార్తీక సోమవారం పంచారామాలను దర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అల్లూరి పార్వతి(55) తన కుమార్తెతోపాటు సోమవారం తెల్లవారుజామున అమరావతి ...
అమరేశ్వరుని సన్నిధిలో భక్తురాలి మృతి
అమరావతి ఆలయంలో తొక్కిసలాట.. భక్తురాలి మృతి
పోరాట యోధుడు మిరియాల Andhrabhoomi
విశాఖపట్నం, నవంబర్ 10: అలుపెరగని ఉద్యమ నాయకునిగా దివంగత మిరియాల వెంకటరావు రాజీలేని పోరాటాలు జరిపారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తీవ్ర అస్వస్థతతో ఆదివారం మరణించిన కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు భౌతికకాయాన్ని విశాఖలోని స్వగృహంలో సోమవారం ముఖ్యమంత్రి సందర్శించి, నివాళులు ...
అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలుసాక్షి
మిరియాల సేవలు నిరుపమానంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
విశాఖపట్నం, నవంబర్ 10: అలుపెరగని ఉద్యమ నాయకునిగా దివంగత మిరియాల వెంకటరావు రాజీలేని పోరాటాలు జరిపారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తీవ్ర అస్వస్థతతో ఆదివారం మరణించిన కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు భౌతికకాయాన్ని విశాఖలోని స్వగృహంలో సోమవారం ముఖ్యమంత్రి సందర్శించి, నివాళులు ...
అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలు
మిరియాల సేవలు నిరుపమానం
యూనిస్, మిస్బా సెంచరీలు Andhrabhoomi
అబూదబీ, నవంబర్ 10: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజున యూనిస్ ఖాన్, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా సెంచరీలు సాధించడంతో పాకిస్తాన్ మూడు వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అప్పటికి యూనిస్ ఖాన్ 100, మిస్బా 102 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. అంతకు ముందు, మ్యాచ్ మొదటి రోజు, ...
యూనిస్, మిస్బా సెంచరీలు పాకిస్థాన్ 566/3 డిక్లేర్డ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాక్ సెంచరీల మోతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
అబూదబీ, నవంబర్ 10: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజున యూనిస్ ఖాన్, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా సెంచరీలు సాధించడంతో పాకిస్తాన్ మూడు వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అప్పటికి యూనిస్ ఖాన్ 100, మిస్బా 102 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. అంతకు ముందు, మ్యాచ్ మొదటి రోజు, ...
యూనిస్, మిస్బా సెంచరీలు పాకిస్థాన్ 566/3 డిక్లేర్డ్
పాక్ సెంచరీల మోత
రిచీ బెనాడ్కు కేన్సర్ Andhrabhoomi
సిడ్నీ, నవంబర్ 10: ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ రిచీ బెనాడ్ చర్మ సంబంధమైన కేన్సర్ తో బాధపడుతున్నాడు. 84 ఏళ్ల ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ వైద్య సేవలు పొందుతున్నట్టు నైన్ నెట్వర్క్ చానెల్ ప్రకటించింది. Related Article. జట్లు ఇవే.. ఆసీస్ టూర్కు టెస్టు జట్టు · ఒక టెస్టుకే నమన్ స్పష్టం చేసిన సంజయ్ పటేల్ · యూనిస్, మిస్బా సెంచరీలు · విషీపై ఒత్తిడి! వార్న్ను ...
క్రికెట్ వ్యాఖ్యాత రిచీ బెన్నాడ్ కు చర్మ కేన్సర్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
సిడ్నీ, నవంబర్ 10: ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ రిచీ బెనాడ్ చర్మ సంబంధమైన కేన్సర్ తో బాధపడుతున్నాడు. 84 ఏళ్ల ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ వైద్య సేవలు పొందుతున్నట్టు నైన్ నెట్వర్క్ చానెల్ ప్రకటించింది. Related Article. జట్లు ఇవే.. ఆసీస్ టూర్కు టెస్టు జట్టు · ఒక టెస్టుకే నమన్ స్పష్టం చేసిన సంజయ్ పటేల్ · యూనిస్, మిస్బా సెంచరీలు · విషీపై ఒత్తిడి! వార్న్ను ...
క్రికెట్ వ్యాఖ్యాత రిచీ బెన్నాడ్ కు చర్మ కేన్సర్
沒有留言:
張貼留言