'న్యాయం చేస్తానని చెప్పి...గర్భవతిని చేశాడు' సాక్షి
అనంతపురం : అనంతపురం : న్యాయం చేస్తానని చెప్పి.. ఓ మైనర్ను గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాలిక జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకును ఆశ్రయించింది. అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి పీపుల్స్ వాయిస్ ఫర్ ఛైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో ...
కదిరిలో విద్యార్థినిపై అత్యాచారంNamasthe Telangana
పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన రాజకీయ పార్టీ నేతPalli Batani
బాలికపై అత్యాచారం!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
అనంతపురం : అనంతపురం : న్యాయం చేస్తానని చెప్పి.. ఓ మైనర్ను గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాలిక జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకును ఆశ్రయించింది. అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి పీపుల్స్ వాయిస్ ఫర్ ఛైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో ...
కదిరిలో విద్యార్థినిపై అత్యాచారం
పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన రాజకీయ పార్టీ నేత
బాలికపై అత్యాచారం!
ఒకేసారి మాఫీ చేయలేం రైతులకు బ్యాంకులతో ఇబ్బంది నిజమే వాటిని మా దృష్టికి ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీ తీరుపై కేసీఆర్ మండిపాటు.. కాంగ్రెస్ నేత జీవన్రెడ్డిపై అసహనం స్పష్టత ఇవ్వలేదంటూ కాంగ్రెస్ సభ్యుల వాకౌట్. హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై సోమవారం అసెంబ్లీ అట్టుడికింది. కొత్త రుణాలపైనా వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో విపక్ష సభ్యులపై ...
రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్మాల్సాక్షి
డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయాలి : ఎర్రబెల్లి దయాకర్ రావువెబ్ దునియా
రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చతెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
టీడీపీ తీరుపై కేసీఆర్ మండిపాటు.. కాంగ్రెస్ నేత జీవన్రెడ్డిపై అసహనం స్పష్టత ఇవ్వలేదంటూ కాంగ్రెస్ సభ్యుల వాకౌట్. హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై సోమవారం అసెంబ్లీ అట్టుడికింది. కొత్త రుణాలపైనా వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో విపక్ష సభ్యులపై ...
రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్మాల్
డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయాలి : ఎర్రబెల్లి దయాకర్ రావు
రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ
విద్యుత్ కష్టాలపై టీ.అసెంబ్లీలో దుమారం 10tv
హైదరాబాద్: విద్యుత్ కష్టాలపై అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయని విపక్షాలు ఆరోపిస్తే.. కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాల పాలనే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. పునర్విభజన చట్టాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయడం ...
విద్యుత్కు నిధుల కొరత లేదుAndhrabhoomi
సభలో ఎగసిన కరెంట్ మంటలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెగ్గర్లం కాదు...హక్కుదారులం: కేసీఆర్సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్: విద్యుత్ కష్టాలపై అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయని విపక్షాలు ఆరోపిస్తే.. కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాల పాలనే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. పునర్విభజన చట్టాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయడం ...
విద్యుత్కు నిధుల కొరత లేదు
సభలో ఎగసిన కరెంట్ మంటలు
బెగ్గర్లం కాదు...హక్కుదారులం: కేసీఆర్
తల్లితో కలిసి భర్తను కడతేర్చిన భార్య Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 11: కుటుంబ కలహాలతో భార్య, అత్త కలిసి భర్తను గొంతు నులిమి హత్యచేసింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు- వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన కుష్మ శ్రవణ్కుమార్ (33) అదే గ్రామానికి చెందిన పావని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అభినవ్ (7) ...
భర్తని చంపేసిన ఇల్లాలుతెలుగువన్
వేధింపులు భరించలేక పాలిటెక్నిక్ లెక్చరర్ను హత్య చేసిన భార్యవెబ్ దునియా
భర్తను చంపిన భార్య: అక్రమ లింక్ పేరుతో భార్య హత్యOneindia Telugu
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 11: కుటుంబ కలహాలతో భార్య, అత్త కలిసి భర్తను గొంతు నులిమి హత్యచేసింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు- వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన కుష్మ శ్రవణ్కుమార్ (33) అదే గ్రామానికి చెందిన పావని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అభినవ్ (7) ...
భర్తని చంపేసిన ఇల్లాలు
వేధింపులు భరించలేక పాలిటెక్నిక్ లెక్చరర్ను హత్య చేసిన భార్య
భర్తను చంపిన భార్య: అక్రమ లింక్ పేరుతో భార్య హత్య
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు అమలును ఆపండి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా నిలుపు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు ఈ పిటిషన్ ...
'కృష్ణా' తీర్పును అమలు చేయొద్దుAndhrabhoomi
కృష్ణా జలాల కేసు మరో బెంచ్కు..సాక్షి
కృష్ణా జలాలలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు!వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా నిలుపు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు ఈ పిటిషన్ ...
'కృష్ణా' తీర్పును అమలు చేయొద్దు
కృష్ణా జలాల కేసు మరో బెంచ్కు..
కృష్ణా జలాలలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు!
కిడ్నాపైన ఏపీ కాంట్రాక్టర్ క్షేమంగా విడుదల సాక్షి
హైదరాబాద్/రాయచోటి/రామాపురం/సాక్షి,న్యూఢిల్లీ: అస్సాం లో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి సోమవారం క్షేమంగా బయటపడ్డారు. బోడో మిలిటెంట్లుగా భావిస్తున్న కొంతమంది ఆయన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, ...
బోడోల చెర నుంచి కాంట్రాక్టర్కు విముక్తిAndhrabhoomi
కాంట్రాక్టర్ మహేశ్వర్రెడ్డికి విముక్తి.. బోడో తీవ్రవాదుల నుంచి విడుదలPalli Batani
రెండు కోట్లివ్వకపోతే చంపేస్తాం... కడప జిల్లా కాంట్రాక్టర్ కిడ్నాప్వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్/రాయచోటి/రామాపురం/సాక్షి,న్యూఢిల్లీ: అస్సాం లో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి సోమవారం క్షేమంగా బయటపడ్డారు. బోడో మిలిటెంట్లుగా భావిస్తున్న కొంతమంది ఆయన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, ...
బోడోల చెర నుంచి కాంట్రాక్టర్కు విముక్తి
కాంట్రాక్టర్ మహేశ్వర్రెడ్డికి విముక్తి.. బోడో తీవ్రవాదుల నుంచి విడుదల
రెండు కోట్లివ్వకపోతే చంపేస్తాం... కడప జిల్లా కాంట్రాక్టర్ కిడ్నాప్
ఇది అసెంబ్లీకి బ్లాక్ డే టీడీపీ నేతలు తెలంగాణ ద్రోహులు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తినేది తెలంగాణ సొమ్ము, పాడేది ఆంధ్ర పాట అన్నట్టుగా ఉందని, అసెంబ్లీ చరిత్రలో సోమవారం బ్లాక్డేగా నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి అన్నారు. సోమవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, టీడీపీ ...
అసెంబ్లీకిది బ్లాక్ డేసాక్షి
బాబును పొగిడిన రేవంత్, ధీటుగా కేసీఆర్, గందరగోళంOneindia Telugu
రేవంత్ మాతృభూమికి ద్రోహం చేస్తుండు: సీఎంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తినేది తెలంగాణ సొమ్ము, పాడేది ఆంధ్ర పాట అన్నట్టుగా ఉందని, అసెంబ్లీ చరిత్రలో సోమవారం బ్లాక్డేగా నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి అన్నారు. సోమవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, టీడీపీ ...
అసెంబ్లీకిది బ్లాక్ డే
బాబును పొగిడిన రేవంత్, ధీటుగా కేసీఆర్, గందరగోళం
రేవంత్ మాతృభూమికి ద్రోహం చేస్తుండు: సీఎం
కరెంటు కష్టాలకు ఏపీయే కారణం... అక్బరుద్దీన్, ఎర్రబెల్లికి కేసీఆర్ క్లాస్ వెబ్ దునియా
ఏపీ సర్కారుపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు, విద్యుత్ కష్టాలకు ఏపీ సర్కారు వ్యవహార శైలే కారణంటూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే తెలంగాణలో ఈ దుస్థితి తలెత్తిందని ఆరోపించారు. న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ...
ఉర్దూలో కేసీఆర్, అక్బర్ ఆనందం: విద్యుత్పై తీర్మానంOneindia Telugu
ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కారు: ఒవైసీసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఏపీ సర్కారుపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు, విద్యుత్ కష్టాలకు ఏపీ సర్కారు వ్యవహార శైలే కారణంటూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే తెలంగాణలో ఈ దుస్థితి తలెత్తిందని ఆరోపించారు. న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ...
ఉర్దూలో కేసీఆర్, అక్బర్ ఆనందం: విద్యుత్పై తీర్మానం
ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కారు: ఒవైసీ
చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖ జిల్లాలో పర్యటించారు. సబ్బవరంలో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానుకు దెబ్బతిన్న విశాఖను పునర్నిర్మించుకుందామని అన్నారు. విశాఖ కేంద్రంగా ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభిస్తోందని తెలిపారు.
చంద్రబాబు విశాఖ రాకAndhrabhoomi
సిద్ధరామయ్యతో బాబు: రాజధానికి ఢోకా లేదని ప్రకటనOneindia Telugu
బెంగళూరుకు చంద్రబాబు... కర్నాటక సీఎంతో సమావేశంవెబ్ దునియా
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖ జిల్లాలో పర్యటించారు. సబ్బవరంలో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానుకు దెబ్బతిన్న విశాఖను పునర్నిర్మించుకుందామని అన్నారు. విశాఖ కేంద్రంగా ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభిస్తోందని తెలిపారు.
చంద్రబాబు విశాఖ రాక
సిద్ధరామయ్యతో బాబు: రాజధానికి ఢోకా లేదని ప్రకటన
బెంగళూరుకు చంద్రబాబు... కర్నాటక సీఎంతో సమావేశం
నేడు ప్రత్యేక విమానంలో సింగపూర్కు బాబు సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారిగా మంగళవారం మధ్యాహ్నం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కలిపి మొత్తం 13 మంది ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్తారు. ఈ నెల 14వ తేదీ వరకు బాబు బృందం సింగపూర్లోనే పర్యటించనుంది. ప్రధానంగా కొత్త రాజధానిలో ...
ప్రత్యేక విమానంలో సింగపూర్ కు బాబు బృందంచంద్రNews Articles by KSR
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఖరారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు సింగపూర్ పర్యటన జీవోతెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారిగా మంగళవారం మధ్యాహ్నం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కలిపి మొత్తం 13 మంది ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్తారు. ఈ నెల 14వ తేదీ వరకు బాబు బృందం సింగపూర్లోనే పర్యటించనుంది. ప్రధానంగా కొత్త రాజధానిలో ...
ప్రత్యేక విమానంలో సింగపూర్ కు బాబు బృందంచంద్ర
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఖరారు
చంద్రబాబు సింగపూర్ పర్యటన జీవో
沒有留言:
張貼留言