కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు కన్నుమూత ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కవాడిగూడ/హైదరాబాద్ : కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు(75) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈనెల 3వ తేదీ రాత్రి యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యుటీఐ)తో బాధపడుతున్న వెంకట్రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. నాటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మృతి చెందారు. ఆసుపత్రిలో ...
కాపునాడు నేత మిరియాల ఇకలేరుసాక్షి
కాపు నేత మిరియాల మృతిAndhrabhoomi
కాపునాడు నేత మిరియాల కన్నుమూతNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
కవాడిగూడ/హైదరాబాద్ : కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు(75) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈనెల 3వ తేదీ రాత్రి యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యుటీఐ)తో బాధపడుతున్న వెంకట్రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. నాటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మృతి చెందారు. ఆసుపత్రిలో ...
కాపునాడు నేత మిరియాల ఇకలేరు
కాపు నేత మిరియాల మృతి
కాపునాడు నేత మిరియాల కన్నుమూత
ప్రతిపక్షంలోనే శివసేన! సాక్షి
న్యూఢిల్లీ:మహారాష్ట్రలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు శివసేన రెడీ అవుతోంది. తాజా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కాస్తా చిచ్చురేపడంతో శివసేన-బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సురేష్ ప్రభు శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరడం.. ఆపై కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది.
శివసేన బాద ఇదిNews Articles by KSR
శివసేన పార్టీకి సురేష్ ప్రభు రాజీనామా.. బీజేపీలో చేరిక..వెబ్ దునియా
బీజేపీలో చేరిన శివసేన ఎంపీ సురేష్ ప్రభుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ:మహారాష్ట్రలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు శివసేన రెడీ అవుతోంది. తాజా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కాస్తా చిచ్చురేపడంతో శివసేన-బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సురేష్ ప్రభు శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరడం.. ఆపై కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది.
శివసేన బాద ఇది
శివసేన పార్టీకి సురేష్ ప్రభు రాజీనామా.. బీజేపీలో చేరిక..
బీజేపీలో చేరిన శివసేన ఎంపీ సురేష్ ప్రభు
ల్యాండ్ పూలింగ్పై డొక్కా హెచ్చరిక: మంత్రుల వివరణ Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి భూ సమీకరణపై ప్రభుత్వం హడావుడిగా తొందరపాటుతో వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎన్నో అనర్ధాలు, మరెన్నో అసమానతలు తలెత్తుతాయని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూ సమీకరణ ప్రాంతాల్లో రైతులతోపాటు రైతు కూలీలు, ...
చంద్రబాబు రావాలి-డొక్కా సూచనNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి భూ సమీకరణపై ప్రభుత్వం హడావుడిగా తొందరపాటుతో వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎన్నో అనర్ధాలు, మరెన్నో అసమానతలు తలెత్తుతాయని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూ సమీకరణ ప్రాంతాల్లో రైతులతోపాటు రైతు కూలీలు, ...
చంద్రబాబు రావాలి-డొక్కా సూచన
కేంద్రానికి వారధినవుతా తెలంగాణ అభివృద్ధికి పాటుపడతా: కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పాటుపడతానని, కొత్త రాషా్ట్రనికి వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండా రు దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆంధ్రా, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి భవన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా ...
వారధిగా వ్యవహరిస్తా: దత్తాత్రేయసాక్షి
కేంద్రం, తెలంగాణ మధ్య దత్తన్న వారధి: లక్ష్మణ్Andhrabhoomi
రాష్ర్టాలకు, కేంద్రానికి వారధిగా పని చేస్తా:దత్తన్నNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పాటుపడతానని, కొత్త రాషా్ట్రనికి వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండా రు దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆంధ్రా, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి భవన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా ...
వారధిగా వ్యవహరిస్తా: దత్తాత్రేయ
కేంద్రం, తెలంగాణ మధ్య దత్తన్న వారధి: లక్ష్మణ్
రాష్ర్టాలకు, కేంద్రానికి వారధిగా పని చేస్తా:దత్తన్న
మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్ సాక్షి
హైదరాబాద్ : అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ ...
అసోంలో బోడో తీవ్రవాదుల దుశ్చర్యAndhrabhoomi
అసోంలో కడపజిల్లాకు చెందిన కాంట్రాక్టర్ కిడ్నాప్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్ : అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ ...
అసోంలో బోడో తీవ్రవాదుల దుశ్చర్య
అసోంలో కడపజిల్లాకు చెందిన కాంట్రాక్టర్ కిడ్నాప్
టీడీపీలోకి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతోపాటు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడుఎన్.జయకుమార్ రెడ్డి, తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ...
బాబు సమక్షంలో టీడీపీలోకి కాంగ్రెస్ నేతలుOneindia Telugu
నెల్లూరులో కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీలోకి పలువురు నేతలు!వెబ్ దునియా
టిడిపిలో చేరుతున్న వాకాటిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతోపాటు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడుఎన్.జయకుమార్ రెడ్డి, తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ...
బాబు సమక్షంలో టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు
నెల్లూరులో కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీలోకి పలువురు నేతలు!
టిడిపిలో చేరుతున్న వాకాటి
మోడీ మంత్రివర్గంలో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు సహాయ మంత్రి! వెబ్ దునియా
ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన షూటర్ కల్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దేశ మిలిటరీ అధికారిగా దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటూనే షూటింగ్లో ప్రతిభ చాటిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, 2004లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్కు పతకాన్ని అందించాడు.
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!సాక్షి
షూటర్ టూ కేంద్రమంత్రిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన షూటర్ కల్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దేశ మిలిటరీ అధికారిగా దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటూనే షూటింగ్లో ప్రతిభ చాటిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, 2004లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్కు పతకాన్ని అందించాడు.
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!
షూటర్ టూ కేంద్రమంత్రి
బంగారు తెలంగాణకోసం రాజకీయశక్తులు ఏకం కావాలి Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాజకీయ శక్తులు ఏకోన్ముఖంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. పరకాల టిడిపి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ అందరం కలిసి ...
తెరాసలోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజకీయంకాదు: కేసీఆర్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాజకీయ శక్తులు ఏకోన్ముఖంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. పరకాల టిడిపి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ అందరం కలిసి ...
తెరాసలోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజకీయంకాదు: కేసీఆర్
కన్నులపండువగా మహా హారతి Andhrabhoomi
ధర్మపురి, నవంబర్ 9: కార్తీక మాస తదియ పవిత్ర దినాన ఆదివారం రాత్రి ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి ప్రయాగ జ్యోతిష పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతి స్వా స్వామీజీ సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా ...
ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ధర్మపురి, నవంబర్ 9: కార్తీక మాస తదియ పవిత్ర దినాన ఆదివారం రాత్రి ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి ప్రయాగ జ్యోతిష పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతి స్వా స్వామీజీ సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా ...
ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి
నేటి తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ సాక్షి
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.శుక్రవారం సభను విపక్షాలు అడ్డుకోవడంతో సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభంపై చర్చించనున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభకానున్న అసెంబ్లీ సమావేశంలో తొలుత బడ్జెట్ పై ...
రైతు ఆత్మహత్యలు-విద్యుత్ సమస్యలపై నేడు అసెంబ్లీలో చర్చ10tv
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.శుక్రవారం సభను విపక్షాలు అడ్డుకోవడంతో సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభంపై చర్చించనున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభకానున్న అసెంబ్లీ సమావేశంలో తొలుత బడ్జెట్ పై ...
రైతు ఆత్మహత్యలు-విద్యుత్ సమస్యలపై నేడు అసెంబ్లీలో చర్చ
沒有留言:
張貼留言