ప్రతిపక్షంలోనే శివసేన! సాక్షి
న్యూఢిల్లీ:మహారాష్ట్రలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు శివసేన రెడీ అవుతోంది. తాజా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కాస్తా చిచ్చురేపడంతో శివసేన-బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సురేష్ ప్రభు శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరడం.. ఆపై కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది.
శివసేన బాద ఇదిNews Articles by KSR
శివసేన పార్టీకి సురేష్ ప్రభు రాజీనామా.. బీజేపీలో చేరిక..వెబ్ దునియా
బీజేపీలో చేరిన శివసేన ఎంపీ సురేష్ ప్రభుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ:మహారాష్ట్రలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు శివసేన రెడీ అవుతోంది. తాజా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కాస్తా చిచ్చురేపడంతో శివసేన-బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సురేష్ ప్రభు శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరడం.. ఆపై కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది.
శివసేన బాద ఇది
శివసేన పార్టీకి సురేష్ ప్రభు రాజీనామా.. బీజేపీలో చేరిక..
బీజేపీలో చేరిన శివసేన ఎంపీ సురేష్ ప్రభు
మోడీ మంత్రివర్గంలో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు సహాయ మంత్రి! వెబ్ దునియా
ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన షూటర్ కల్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దేశ మిలిటరీ అధికారిగా దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటూనే షూటింగ్లో ప్రతిభ చాటిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, 2004లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్కు పతకాన్ని అందించాడు.
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!సాక్షి
షూటర్ టూ కేంద్రమంత్రిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన షూటర్ కల్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దేశ మిలిటరీ అధికారిగా దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటూనే షూటింగ్లో ప్రతిభ చాటిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, 2004లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్కు పతకాన్ని అందించాడు.
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!
షూటర్ టూ కేంద్రమంత్రి
తెలంగాణ ఆవిర్భావంలో విద్యాసాగర్ పాత్ర News Articles by KSR
ప్రత్యేక తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిజెపి నేత చెన్నమనేని విద్యాసాగరరావు పాత్ర మరవలేనిదని,ఆయన చాలా కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖఱరావు ప్రశంసించారు.మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆయకు పౌరసన్మానం జరిగింది. తనకు ...
తెలంగాణ ఉద్యమంలో 'సాగర్' పాత్ర అమోఘంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణకు సంపూర్ణసహకారంసాక్షి
కేసీఆర్ను ఎన్నోసార్లు అభినందించా:విద్యాసాగర్రావుNamasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ప్రత్యేక తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిజెపి నేత చెన్నమనేని విద్యాసాగరరావు పాత్ర మరవలేనిదని,ఆయన చాలా కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖఱరావు ప్రశంసించారు.మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆయకు పౌరసన్మానం జరిగింది. తనకు ...
తెలంగాణ ఉద్యమంలో 'సాగర్' పాత్ర అమోఘం
తెలంగాణకు సంపూర్ణసహకారం
కేసీఆర్ను ఎన్నోసార్లు అభినందించా:విద్యాసాగర్రావు
శ్రీధర్రాజు విజయం సాక్షి
ఎంజీఎం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లాశాఖ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. అధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్రా శ్రీధర్రాజు, కార్యదర్శిగా అన్వర్ గెలుపొందారు. శ్రీధర్రాజు 18 ఓట్ల తేడాతో రాజ్కుమార్పై విజయం సాధించగా, అన్వర్ 77 ఓట్ల మెజార్టీతో వంశీపై గెలుపొందారు. ఆదివారం ...
ఇంకా మరిన్ని »
ఎంజీఎం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లాశాఖ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. అధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్రా శ్రీధర్రాజు, కార్యదర్శిగా అన్వర్ గెలుపొందారు. శ్రీధర్రాజు 18 ఓట్ల తేడాతో రాజ్కుమార్పై విజయం సాధించగా, అన్వర్ 77 ఓట్ల మెజార్టీతో వంశీపై గెలుపొందారు. ఆదివారం ...
పార పట్టిన ప్రధాని వారణాసిలో స్వచ్ఛభారత్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారణాసి, నవంబర్ 8 : ప్రధాని నరేంద్ర మోదీ పార పట్టారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన శనివారం గంగానదీ తీరాన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగామాతకు పూజలు నిర్వహించిన తర్వాత, వారణాసిలో అతి పురాతనమైన అస్సీఘాట్ వద్ద పేరుకుపోయిన బురద, చెత్తను తొలగించారు. సుమారు 15 నిమిషాలపాటు ఆయన ఈ ...
పార చేతబట్టిన ప్రధానిAndhrabhoomi
వారణాసిలో మోదీ స్వచ్ఛ భారత్..సాక్షి
వారణాసిలో 'నిర్మల్ గంగ' కార్యక్రమం.. క్లీనింగ్కు మోడీ శ్రీకారంవెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 35 వార్తల కథనాలు »
వారణాసి, నవంబర్ 8 : ప్రధాని నరేంద్ర మోదీ పార పట్టారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన శనివారం గంగానదీ తీరాన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగామాతకు పూజలు నిర్వహించిన తర్వాత, వారణాసిలో అతి పురాతనమైన అస్సీఘాట్ వద్ద పేరుకుపోయిన బురద, చెత్తను తొలగించారు. సుమారు 15 నిమిషాలపాటు ఆయన ఈ ...
పార చేతబట్టిన ప్రధాని
వారణాసిలో మోదీ స్వచ్ఛ భారత్..
వారణాసిలో 'నిర్మల్ గంగ' కార్యక్రమం.. క్లీనింగ్కు మోడీ శ్రీకారం
సీఎం, హోం మంత్రుల కూతుళ్లను రేపే చేస్తే..? ఈశ్వరప్ప వెబ్ దునియా
బీజేపీ నేత, కర్ణాటక ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు ...
మీ కూతుళ్లను రేపే చేస్తే ..ఇదే దిక్కుమాలిన వ్యాఖ్యNews Articles by KSR
వారి కూతుళ్లపై రేప్లు జరిగితే తెలిసొస్తుందిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
బీజేపీ నేత, కర్ణాటక ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు ...
మీ కూతుళ్లను రేపే చేస్తే ..ఇదే దిక్కుమాలిన వ్యాఖ్య
వారి కూతుళ్లపై రేప్లు జరిగితే తెలిసొస్తుంది
రాజకీయాల్లోకి రాను: సచిన్, మోడీకి ప్రతిపాదనలు Oneindia Telugu
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...
రాజకీయాల్లోకి రాను: సచిన్Andhrabhoomi
భారత్లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళికసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...
రాజకీయాల్లోకి రాను: సచిన్
భారత్లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక
గోవాలో ఫారిన్ గర్ల్ మానభంగం తెలుగువన్
గోవాలో ఇస్టోనియా దేశానికి చెందిన ఒక యువతి మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గోవాలో వున్న ఈ గ్రామం నేరాలకు, మాదక ద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అని పేరుంది. అత్యాచారానికి గురైన యువతి ఈ గ్రామానికి ఎందుకు వెళ్ళిందో తెలియాల్సి వుంది ...
గోవాలో యువతి మానభంగం... 20 కిలో మీటర్ల దూరంలో....వెబ్ దునియా
అమ్మాయిపై అత్యాచారం.. ఆపై బెదిరింపులు..Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
గోవాలో ఇస్టోనియా దేశానికి చెందిన ఒక యువతి మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గోవాలో వున్న ఈ గ్రామం నేరాలకు, మాదక ద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అని పేరుంది. అత్యాచారానికి గురైన యువతి ఈ గ్రామానికి ఎందుకు వెళ్ళిందో తెలియాల్సి వుంది ...
గోవాలో యువతి మానభంగం... 20 కిలో మీటర్ల దూరంలో....
అమ్మాయిపై అత్యాచారం.. ఆపై బెదిరింపులు..
మాదే పొరపాటు Andhrabhoomi
శ్రీనగర్, నవంబర్ 7: బడ్గామ్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో సైన్యానిదే తప్పని సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ డిసి హూడా అంగీకరించారు. జమ్మూకాశ్మీర్లోని బడ్గావ్లో నాలుగు రోజుల క్రితం సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు యువకులు మృతి చెందారు. ఇప్పటి వరకూ తమ తప్పులేదని ఇప్పటివరకూ చెప్పుకుంటూ వచ్చిన సైన్యం స్వరం మార్చింది. ఉత్తర ...
మాది పొరపాటే!సాక్షి
బద్గాం కాల్పుల్లో సైన్యానిది పొరపాటే : హూడాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
శ్రీనగర్, నవంబర్ 7: బడ్గామ్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో సైన్యానిదే తప్పని సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ డిసి హూడా అంగీకరించారు. జమ్మూకాశ్మీర్లోని బడ్గావ్లో నాలుగు రోజుల క్రితం సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు యువకులు మృతి చెందారు. ఇప్పటి వరకూ తమ తప్పులేదని ఇప్పటివరకూ చెప్పుకుంటూ వచ్చిన సైన్యం స్వరం మార్చింది. ఉత్తర ...
మాది పొరపాటే!
బద్గాం కాల్పుల్లో సైన్యానిది పొరపాటే : హూడా
మోదీ కొత్త టీమ్ Andhrabhoomi
నిదర్శనంగా ప్రతిభకు పట్టం కట్టింది. కొత్తగా స్థానం పొందిన 21మంది అన్ని విధాలుగా తమ తమ రంగాల్లో నిష్ణాతులే. మనోహర్ పారికర్ ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన పారికర్ కేంద్ర కేబినెట్లో తొలిసారి అడుగుపెట్టారు. మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవంతో కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. పాలనాసామర్ధ్యం ...
కొత్త కేంద్ర మంత్రుల నేపధ్యాలు....సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
నిదర్శనంగా ప్రతిభకు పట్టం కట్టింది. కొత్తగా స్థానం పొందిన 21మంది అన్ని విధాలుగా తమ తమ రంగాల్లో నిష్ణాతులే. మనోహర్ పారికర్ ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన పారికర్ కేంద్ర కేబినెట్లో తొలిసారి అడుగుపెట్టారు. మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవంతో కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. పాలనాసామర్ధ్యం ...
కొత్త కేంద్ర మంత్రుల నేపధ్యాలు....
沒有留言:
張貼留言