2014年11月9日 星期日

2014-11-10 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు  సాక్షి
పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడేశారు. ఆయన గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఒకప్పుడు క్రికెటర్ గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్.
"మోదీ విశ్వసనీయత కలిగిన వ్యక్తే" : ఇమ్రాన్ ఖాన్   Andhrabhoomi
విశ్వసనీయుడు: మోడీపై పాక్ నేత ఇమ్రాన్ ప్రశంసలు   Oneindia Telugu
మోడీపై ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
టోని నిందితులు... పెనుకొండ జైలుకు తరలింపు  సాక్షి
అనంతపురం: పుట్టపర్తిలో విదేశీ మహిళ హత్య కేసులో అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భగవంతప్ప కీలక నిందితుడని అనంతపురం జిల్లా పోలీసులు ఆదివారం వెల్లడించారు. భగవంతప్పతోపాటు అతడి స్నేహితుడు పోతులయ్య నాగరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను పెనుకొండ జైలుకు తరలించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియన్ మహిళ టోని అస్థిపంజరం నుంచి శాంపిల్స్ ...

ఆస్ట్రేలియా మహిళ అస్థిపంజరం.. హత్య చేసింది "భగవంతుడు"   వెబ్ దునియా
పుట్టపర్తిలో అస్ట్రేలియా మహిళ హత్య: వీడిన మిస్టరీ   Oneindia Telugu
వాచ్‌మేనే హంతకుడు   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 23 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
లాడెన్‌ను చంపింది నేనే  Namasthe Telangana
న్యూయార్క్: అల్‌కాయిదా మాజీ అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చింది తానేనని నేవీ సీల్ (అమెరికా సీ, ఎయిర్, ల్యాండ్ టీమ్) మాజీ అధికారి రాబర్ట్ ఓనీల్ అంటున్నారు. 2011లో పాకిస్థాన్‌లో అబోటాబాద్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో తాను కాల్చిన బుల్లెట్లతోనే లాడెన్ నేలకొరిగాడని రాబర్ట్ తెలిపారు. తాను కాల్చిన రెండు బుల్లెట్లు లాడెన్ తలలోకి దూసుకెళ్లడంతో ...

లాడెన్‌ను చంపింది యూఎస్‌ సీల్‌ కమాండో రాబ్‌ ఓ నీల్‌..   10tv
బిన్ లాడెన్‌ను చంపిన వ్యక్తిని కనిపెట్టారు (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాజకీయాల్లోకి రాను: సచిన్, మోడీకి ప్రతిపాదనలు  Oneindia Telugu
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...

రాజకీయాల్లోకి రాను: సచిన్   Andhrabhoomi
భారత్‌లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


గ్రేటర్‌కు లండన్ లుక్  సాక్షి
సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి లండన్ లుక్ రానుంది. విశ్వనగరంగా భాసిల్లుతోన్న లండన్ మహానగరంలోని థేమ్స్ నది చుట్టూ ఉన్న వాటర్ గ్రిడ్ తరహాలో ఇక్కడ కూడా గ్రిడ్ ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూ. 13 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వేస్తోంది. లండన్‌లో 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండగా.. గ్రేటర్‌లో ఔటర్ రింగు రోడ్డు ...


ఇంకా మరిన్ని »   


శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని డిఎం జయరత్నే  Andhrabhoomi
తిరుపతి, నవంబర్ 7: శ్రీలంక ప్రధాని డి ఎం జయరత్నే తన సతీమణి అనులయాప ఇతర కుటుంబ సభ్యులతో కలసి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలేశుని శుక్రవారం ఉదయం విరామసమయంలో దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి ఇఓ ఎం జి గోపాల్, జెఇఓ శ్రీనివాసరాజు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. కొన్ని నిమిషాల పాటు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
వెంకన్న సేవలో శ్రీలంక ప్రధాని జయరత్నే   సాక్షి
శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని, గరుడ సేవ (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డబ్బు కోసమే ఆస్ట్రేలియా మహిళ హత్య... ఎస్పీ వెల్లడి  వెబ్ దునియా
పుట్టపర్తిలో దారుణ హత్యకు గురైన ఆస్ట్రేలియా మహిళ టోనీ బేయిర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ విషయమై అనంతపురంలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బేయిర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం అనంతపురంలో వెల్లడించారు. కేవలం డబ్బు ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
ఓసారి చెప్పా, రెండోసారి కూడా!: లండన్లో కవిత(పిక్చర్స్)  Oneindia Telugu
లండన్: కాశ్మీర్ పండిట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు. ప్రతిష్టమాత్మక కింగ్స్ కాలేజీ సదస్సు కోసం ఆమె లండన్ వచ్చారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ పండిట్లు కవితను కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. పార్లమెంటులో కాశ్మీర్ పండితులకు రక్షణ ...

మా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వాళ్ళు వేర్పాటువాదులు కాదు: పాక్  Namasthe Telangana
ఇస్లామాబాద్: అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ స్పందించింది. చర్చలకు భారత్ షరతులు విధిప్తే ఒప్పుకోం అంది. కాశ్మీరులో ఉంటున్నవారు వేర్పాగువాదులు కాదని, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలనీ పాక్ పేర్కొంది. భారత్‌తో చర్చలు కావాలో, కాశ్మీర్ వేర్పాటువాదులు కావాలో పాకిస్తాన్ తేల్చుకోవాలని జైట్లీ గతంలో అన్నారు. Views : 495.
చర్చలకు భారత్ షరతులు విధిస్తే సమ్మతించం : పాకిస్థాన్   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


అంగారకుడిపై ఉల్కాపాతం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్లోరిడా : అంగారకుడిపై ఇటీవల ఒక ఉత్పాతం జరిగింది. అదే భూగ్రహంపై జరిగితే, మొత్తం మానవజాతి నాశనమయిపోయేదేమో. ఆ గ్రహాన్ని దాటివెళ్లిన ఓ తోకచుక్క అక్కడి వాతావరణాన్ని ఉల్కలతోపాటు ధూళితో నింపేసింది. గంటకు వెయ్యి ఉల్కల చొప్పున ఈ తోకచుక్క వదిలిన ఉల్కలతో అంగారకుడిపై ఓ కొత్త పొర ఏర్పడిందని అంతరిక్ష పరిశోధకులు పేర్కొన్నారు. ఇదే పొర ఇక్కడ ...

తోకచుక్క ప్రభావంతో మార్స్‌పై ఉల్కాపాతం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言