2014年11月9日 星期日

2014-11-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు కన్నుమూత  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కవాడిగూడ/హైదరాబాద్‌ : కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు(75) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈనెల 3వ తేదీ రాత్రి యూరినరీ ట్రాక్‌ ఇన్‌ ఫెక్షన్‌ (యుటీఐ)తో బాధపడుతున్న వెంకట్రావు సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చేరారు. నాటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మృతి చెందారు. ఆసుపత్రిలో ...

కాపునాడు నేత మిరియాల ఇకలేరు   సాక్షి
కాపు నేత మిరియాల మృతి   Andhrabhoomi
కాపునాడు నేత మిరియాల కన్నుమూత   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
చంద్రబాబు రావాలి-డొక్కా సూచన  News Articles by KSR
మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరస్రసాద్ మంచి సూచన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రతిపాదిత గ్రామాలలో పర్యటించి ప్రజలకు బరోసా ఇవ్వాలని అన్నారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నానని అయితే అక్కడ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.తుళ్లూరు మండలంలో నలబై వేల మంది ప్రజలు ఉంటే, ...

భూసమీకరణపై తొందరపడితే అనర్ధాలే: డొక్కా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీడీపీలోకి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతోపాటు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడుఎన్‌.జయకుమార్‌ రెడ్డి, తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ...

బాబు సమక్షంలో టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు   Oneindia Telugu
నెల్లూరులో కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీలోకి పలువురు నేతలు!   వెబ్ దునియా
టిడిపిలో చేరుతున్న వాకాటి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోడీ మంత్రివర్గంలో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు సహాయ మంత్రి!  వెబ్ దునియా
ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన షూటర్ కల్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దేశ మిలిటరీ అధికారిగా దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటూనే షూటింగ్‌లో ప్రతిభ చాటిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, 2004లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్‌కు పతకాన్ని అందించాడు.
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!   సాక్షి
షూటర్ టూ కేంద్రమంత్రి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బంగారు తెలంగాణకోసం రాజకీయశక్తులు ఏకం కావాలి  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాజకీయ శక్తులు ఏకోన్ముఖంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. పరకాల టిడిపి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఆదివారం టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ అందరం కలిసి ...

తెరాసలోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజకీయంకాదు: కేసీఆర్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


కేంద్రానికి వారధినవుతా తెలంగాణ అభివృద్ధికి పాటుపడతా: కేంద్ర మంత్రి దత్తాత్రేయ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పాటుపడతానని, కొత్త రాషా్ట్రనికి వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండా రు దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆంధ్రా, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ...

వారధిగా వ్యవహరిస్తా: దత్తాత్రేయ   సాక్షి
కేంద్రం, తెలంగాణ మధ్య దత్తన్న వారధి: లక్ష్మణ్   Andhrabhoomi
రాష్ర్టాలకు, కేంద్రానికి వారధిగా పని చేస్తా:దత్తన్న   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్  సాక్షి
హైదరాబాద్ : అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ ...

అసోంలో బోడో తీవ్రవాదుల దుశ్చర్య   Andhrabhoomi
అసోంలో కడపజిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ కిడ్నాప్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


సుజన కోసమే బాబు మోడీకి ఫోన్: జగన్ (పిక్చర్స్)  Oneindia Telugu
న్యూఢిల్లీ: హుధుద్‌తో పాటు వరుస తుఫానులతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో జగన్‌ కలిశారు. రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి! కేంద్ర హోంశాఖ మంత్రికి జగన్‌ విజ్ఞప్తి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తాత పోలీస్‌.. మనవడు మంత్రి! విధేయతతోనే సుజనాకు చోటు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఆయన తాత పోలీసు ఉన్నతాధికారి! ఆయనేమో మంత్రి! చిన్న వయసులోనే వ్యాపారరంగంలోకి అడుగిడి.. రాజకీయంగానూ అంచెలంచెలుగా ఎదిగి నేడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాదించిన వ్యక్తి! ఆయనే సుజనా చౌదరి అని మనం పిలుచుకునే యలమంచిలి సత్యనారాయణ చౌదరి! తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు ఆయన ...

పెదమద్దాలి నుంచి ఢిల్లీకి   సాక్షి
పారిశ్రామికవేత్త నుండి కేంద్ర మంత్రి స్థాయికి..   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


నేడు బెంగళూరు, విశాఖలకు ఏపీ సీఎం  సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు, విశాఖపట్నంలలో పర్యటించనున్నారు. ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు. అక్కడ కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. తుంగభద్ర నుంచి రాయలసీమకు నీటి విడుదలపై చంద్రబాబు చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు బయలుదేరి వెళ్తారు.
నేడు బెంగళూరుకు చంద్రబాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నాటక సిఎంతో నేడు చంద్రబాబు భేటీ   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言