2014年11月9日 星期日

2014-11-10 తెలుగు (India) క్రీడలు


నలుగురు మావోయిస్టులు అరెస్ట్  సాక్షి
ఖమ్మం : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఫరీజ్ ఘర్ లోని గుమ్మలగుట్ట అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి వద్ద నుంచి 7డిటోనేటర్లు, పెట్రోబాంబును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఫర్సేగర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ ...

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టుల అరెస్టు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

  10tv   
'తీన్మార్' కొట్టి సిరీస్ పట్టిన టీమిండియా...  10tv
హైదరాబాద్: యువ భారత్ సొంతగడ్డపై దుమ్ము దులిపింది. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న.. వేళ ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో కోహ్లీ సేన సత్తా చాటింది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
వన్డే సిరీస్‌ మనదే - 3-0తో సిరీస్‌ భారత్‌ సొంతం - రాణించిన ధవన్‌, కోహ్లీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముందుగానే ముగించారు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


షెజాద్ అజేయ శతకం  Andhrabhoomi
అబూదబీ, నవంబర్ 9: న్యూజిలాండ్‌తో ఆదివారం ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయాని పాకిస్తాన్ ఒక వికెట్ నష్టపోయి 269 పరుగులు సాధించింది. ఓపెనర్ అహ్మద్ షెజాద్ అజేయ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ మహమ్మద్ హఫీజ్ నాలుగు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు హఫీజ్, షెజాద్ ...

భారీ స్కోరు దిశగా పాక్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సచిన్‌ను విమర్శించాడని..  Andhrabhoomi
ముంబయి, నవంబర్ 9: సచిన్ తెండూల్కర్ కుమారుడు అర్జున్ తెండూల్కర్ తన స్నేహితుడ్ని బలంగా కొట్టాడట. 2007 వరల్డ్ కప్‌లో భారత జట్టు దారుణ పరాజయాలను మూటగట్టుకోవడానికి సచిన్ కారకుడంటూ ఓ స్నేహితుడు విమర్శించడంతో ఆగ్రహించిన అర్జున్ అతనిపై దాడికి దిగాడట. ఈ సంఘటనను ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ చెప్పాడు. 2007లో వెస్టిండీస్‌లో ...

సచిన్ ను తిట్టాడని.. చేయి చేసుకున్న అర్జున్!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
జిల్లాకో స్టేడియం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 9: అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ సిటీ నిర్మించే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు చెప్పారు. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ముందుకు వచ్చిందని, దీనికి అవసరమైన స్థల సేకరణ బాధ్యత ...

ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియం : సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
సిమ్ కార్డే 'క్లూ' !  సాక్షి
కామారెడ్డి : అశోక్ అనే యువకుడు కామారెడ్డిలో అదృశ్యం అయ్యాడని ఆయన బావ ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్ హత్యకు గురైనట్టు కనుగొని, నిందితులను అరెస్టు చేశారు. అశోక్ ప్రేమించిన అమ్మాయి తల్లే అశోక్‌ను హత్య చేయించినట్టు తేల్చారు. ఈ కేసును తేల్చడంలో మృతుడి సిమ్‌కార్డే పోలీసులకు 'క్లూ'గా ఉపయోగపడింది.

ఇంకా మరిన్ని »   


అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్  సాక్షి
వరంగల్‌హన్మకొండ చౌరస్తా :జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను వరంగల్ జట్టు కైవసం ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
కిస్ ఆఫ్ లవ్@ ఉప్పల్  సాక్షి
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముద్దుల మోత మోగింది. భారత్, శ్రీలంకల మూడో వన్డే ఆరంభానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాయుడు చేతిని అభిమానంతో ముద్దాడారు. ఇక సాయంత్రం భారత ఇన్నింగ్స్ సమయానికి కోహ్లి గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మ స్టేడియానికి ...

ఉప్పల్ వన్డే: శ్రీలంకపై భారత్ ఘన విజయం   Namasthe Telangana
క్రికెట్‌ : భారత్‌ విజయలక్ష్యం : 243 పరుగులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్టేడియంలో హంగామా: కేసీఆర్‌కు కోహ్లీ చేయి (పిక్చర్స్)   Oneindia Telugu
వెబ్ దునియా   
thatsCricket Telugu   
10tv   
అన్ని 30 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
లంకను చిత్తుగా ఓడిస్తాం: కోహ్లీ, రాయుడిపై ప్రశంసలు  Oneindia Telugu
హైదరాబాద్ : ఐదు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించి, మంచి ఊపు మీదున్న భారత యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వన్డే కన్నేశాడు. మూడో వన్డేలోనూ శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. తాము ఆడే ప్రతి మ్యాచ్ విషయంలో అలాగే ఉంటామని స్పష్టం చేశారు. మూడో వన్డే కోసం భారత ...

శ్రీలంకను చిత్తు చిత్తుగా కొడతాం: కోహ్లీ   సాక్షి
రాయుడిని ప్రశంసించిన కోహ్లీ   Namasthe Telangana
దశాబ్దం ఆలస్యం..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
thatsCricket Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సానియా మీర్జా కూడా ఆత్మకథ రాస్తోందట! 26 అధ్యాయాలు..  వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఆత్మకథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సానియా మీర్జా స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే తన ఆత్మకథలొ 26 అధ్యాయాలు పూర్తి చేశానని తెలిపింది. అయితే జీవితం ఏరోజుకారోజు ముందుకువెళుతున్న క్రమంలో, కొత్త విషయాలతో కూడిన అధ్యాయాలు కలపాల్సి ఉందని చెప్పింది. కాగా, పుస్తకాన్ని, ఎప్పటికి ...

ఇక సానియా మీర్జా ఆత్మకథ: సచిన్‌కు బాసట   Oneindia Telugu
ఆత్మకథ రాస్తున్నా: సానియా   Andhrabhoomi
ఆత్మకథ రాస్తున్నా: సానియా మీర్జా   Namasthe Telangana
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言