2014年11月8日 星期六

2014-11-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
ప్రజా రాజధానికి సహకరించండి: చంద్రబాబు విజ్ఞప్తి  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూ సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రజా రాజధానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణపై కమిటీతో చర్చించి అన్ని సమస్యలను ...

'రాజధాని నిర్మాణంపై చంద్రబాబుది ఏకపక్ష నిర్ణయం'   Namasthe Telangana
ప్రజా రాజధానికి సహకరించండి: చంద్రబాబు   తెలుగువన్
రాజధాని నిర్మాణానికి అందరి చేయూత: చంద్రబాబు పిలుపు   Andhrabhoomi
10tv   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
పార చేతబట్టిన ప్రధాని  Andhrabhoomi
వారణాసి, నవంబర్ 8: తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో శనివారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పలుగూ, పారచేతబట్టి గంగానది ఒడ్డువెంబడి పేరుకుపోయిన బురదను తొలగించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహా ...

పార పట్టిన ప్రధాని వారణాసిలో స్వచ్ఛభారత్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారణాసిలో మోదీ స్వచ్ఛ భారత్..   సాక్షి
వారణాసిలో 'నిర్మల్ గంగ' కార్యక్రమం.. క్లీనింగ్‌కు మోడీ శ్రీకారం   వెబ్ దునియా

అన్ని 37 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ధర్నా: మీడియా ముందుకు ఏయు ప్రొఫెసర్(పిక్చర్స్)  Oneindia Telugu
విశాఖపట్నం: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎయూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు ...

అప్పారావు అరెస్టు.. అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం : విశాఖ ఎస్పీ   వెబ్ దునియా
ఔనా! నిజమా!   Andhrabhoomi

అన్ని 18 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
కేంద్రంలో తెలుగు వెలుగు! దత్తాత్రేయ, సుజనా చౌదరికి మంత్రి పదవులు దత్తన్నకు ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హైదరాబాద్‌, న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారి ప్రాతినిధ్యం పెరగనుంది. కొత్తగా మరో ఇద్దరికి కేంద్ర మంత్రిపదవులు రావడం ఖాయమైంది. ఏపీ నుంచి టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటుదక్కనుంది. సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు ...

సుజనా పేరు సిఫారసు చేశా   సాక్షి
కేంద్ర మంత్రులుగా సుజనా, దత్తన్న?   Andhrabhoomi

అన్ని 27 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
గోవా సీఎంగా పర్సేకర్‌ మరో 9 మంది మంత్రులు కూడా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పణజి, నవంబర్‌ 8: గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ రాజ్‌భవన్‌లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ మృదులా సిన్హా ఆయన చేత, మరో తొమ్మిది మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఏడుగురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు మిత్రపక్షమైన ...

గోవా కొత్త సిఎం పర్సేకర్   Andhrabhoomi

అన్ని 39 వార్తల కథనాలు »   


నా వ్యాఖ్యలను వక్రీకరించారు : పోచారం  సాక్షి
నిజామాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం రైతు ఆత్మహత్యలపై తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ నివారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు కారకులు ఎవరో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పేందుకు సిద్ధపడుతుండగా టీడీపీ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
48 గంటల నుంచి కొనసాగుతున్న గాలింపు!  సాక్షి
విశాఖపట్నం: విశాఖ తీరంలో గురువారం రాత్రి నీట మునిగిన తూర్పు నావికాదళానికి చెందిన ఆగ్జిలరీ(సహాయక) నౌక ఆచూకీ లభించలేదు. 48 గంటలుగా ఆ నౌక కోసం సముద్రంలో గాలిస్తూనే ఉన్నారు. నీటమునిగిపోయిన నలుగురి ఆచూకీ కూడా దొరకలేదు. గల్లంతైన నలుగురి సమాచారం నేవీ అధికారులు బయటకు తెలియజేయలేదు. టార్పెడో రికవరీ వెసల్ ట్రావ్-72 అనే ఈ నౌక ప్రమాదవ ...

యుద్ధ నౌక ఆచూకీ లభ్యం   Andhrabhoomi

అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీడీపీ సభ్యులు మేకవన్నె పులులు : కొండా సురేఖ విమర్శలు  వెబ్ దునియా
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మేకవన్నె పులులని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీపీ సభ్యులు రభస సృష్టించడంపై ఆమె స్పందిస్తూ మేకవన్నె పులుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలపై చర్చిద్దామన్నా... టీడీపీ నేతలు సభను ...

బాబు గైడెన్స్: కొండా సురేఖ, 2 ఇవ్వలేమని కేటీఆర్   Oneindia Telugu
చంద్రబాబు డైరెక్షన్ లోనే...   News Articles by KSR
బాబు గైడెన్స్ తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ   సాక్షి
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పెళ్లికి నిరాకరించిందని..  సాక్షి
నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలో శుక్రవారం యువతిపై జరిగిన యాసిడ్ దాడి సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడూ నిర్మలంగా ఉండే పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ పక్క సీఎం కేసీఆర్ యువతులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. బడ్జెట్‌లో మహిళల భద్రతకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ...

పెళ్లికి నిరాకరించిన ప్రియురాలిపై యువకుడు యాసిడ్ దాడి   వెబ్ దునియా
ప్రియురాలిపై యాసిడ్‌తో దాడి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ హై లెవల్ రివ్యూ : 181 హెల్ప్ లైన్!  వెబ్ దునియా
హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కేసీసీఆర్‌తో పాటు.. మహిళల భద్రతపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా భద్రతా కమిటీ సభ్యులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా ...

మహిళకు మరింత ధీమా   Andhrabhoomi
సత్వర విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言