2014年11月8日 星期六

2014-11-09 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు  సాక్షి
పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడేశారు. ఆయన గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఒకప్పుడు క్రికెటర్ గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్.
"మోదీ విశ్వసనీయత కలిగిన వ్యక్తే" : ఇమ్రాన్ ఖాన్   Andhrabhoomi
విశ్వసనీయుడు: మోడీపై పాక్ నేత ఇమ్రాన్ ప్రశంసలు   Oneindia Telugu
మోడీపై ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాజకీయాల్లోకి రాను: సచిన్, మోడీకి ప్రతిపాదనలు  Oneindia Telugu
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...

రాజకీయాల్లోకి రాను: సచిన్   Andhrabhoomi
భారత్‌లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డబ్బు కోసమే ఆస్ట్రేలియా మహిళ హత్య... ఎస్పీ వెల్లడి  వెబ్ దునియా
పుట్టపర్తిలో దారుణ హత్యకు గురైన ఆస్ట్రేలియా మహిళ టోనీ బేయిర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ విషయమై అనంతపురంలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బేయిర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం అనంతపురంలో వెల్లడించారు. కేవలం డబ్బు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఆస్ట్రేలియా మహిళ అస్థిపంజరం.. హత్య చేసింది "భగవంతుడు"  వెబ్ దునియా
ఆస్ట్రేలియా నుంచి అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చి సత్యసాయి భక్తురాలు టోనీ అన్నెల్ గేట్ (75) దారుణ హత్యకు గురైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చిన టోనీ అన్నెల్ గేట్ ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ ...

ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత   సాక్షి
పుట్టపర్తిలో అస్ట్రేలియా మహిళ హత్య: వీడిన మిస్టరీ   Oneindia Telugu
వాచ్‌మేనే హంతకుడు   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 21 వార్తల కథనాలు »   


శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని డిఎం జయరత్నే  Andhrabhoomi
తిరుపతి, నవంబర్ 7: శ్రీలంక ప్రధాని డి ఎం జయరత్నే తన సతీమణి అనులయాప ఇతర కుటుంబ సభ్యులతో కలసి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలేశుని శుక్రవారం ఉదయం విరామసమయంలో దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి ఇఓ ఎం జి గోపాల్, జెఇఓ శ్రీనివాసరాజు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. కొన్ని నిమిషాల పాటు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
వెంకన్న సేవలో శ్రీలంక ప్రధాని జయరత్నే   సాక్షి
శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని, గరుడ సేవ (ఫోటోలు)   Oneindia Telugu
శుక్రవారం శ్రీలంక ప్రధాని తిరుమల రాక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫోర్బ్స్ జాబితా: మోడీ, సత్య నాదెళ్ల ఇన్, సోనియా ఔట్  Oneindia Telugu
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...

భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్   సాక్షి
శక్తివంతుల జాబితాలో మోడీ   Kandireega

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో బరాక్ ఒబామాకు ఎదురుదెబ్బ!  వెబ్ దునియా
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు గట్టిదెబ్బ తగిలింది. ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లదే పైచేయి సాధించారు. తద్వారా గత ఎనిమిదేళ్ళ తర్వాత తొలిసారిగా సెనేట్‌లో రిపబ్లికన్లు పట్టు సాధించారు. ప్రతినిధుల సభలోనూ వారిదే జోరు. రాష్ట్రాల గవర్నర్ల విషయంలోనూ ఇదే విధంగా చోటు చేసుకుంది. ఒబామా సొంత రాష్ట్రమైన ఇల్లినోయిస్‌ ...

వారు రాత్రి హ్యాపీగా, నావి నావే: ఓడినా తగ్గని ఒబామా!   Oneindia Telugu
ఒబామాకు చుక్కెదురు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరకు తగ్గని ఒబామా   సాక్షి
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
లాడెన్‌ను చంపింది నేనే  Namasthe Telangana
న్యూయార్క్: అల్‌కాయిదా మాజీ అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చింది తానేనని నేవీ సీల్ (అమెరికా సీ, ఎయిర్, ల్యాండ్ టీమ్) మాజీ అధికారి రాబర్ట్ ఓనీల్ అంటున్నారు. 2011లో పాకిస్థాన్‌లో అబోటాబాద్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో తాను కాల్చిన బుల్లెట్లతోనే లాడెన్ నేలకొరిగాడని రాబర్ట్ తెలిపారు. తాను కాల్చిన రెండు బుల్లెట్లు లాడెన్ తలలోకి దూసుకెళ్లడంతో ...

లాడెన్‌ను చంపింది యూఎస్‌ సీల్‌ కమాండో రాబ్‌ ఓ నీల్‌..   10tv
బిన్ లాడెన్‌ను చంపిన వ్యక్తిని కనిపెట్టారు (ఫోటోలు)   Oneindia Telugu
లాడెన్‌ను కాల్చిన వీరుడు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వాళ్ళు వేర్పాటువాదులు కాదు: పాక్  Namasthe Telangana
ఇస్లామాబాద్: అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ స్పందించింది. చర్చలకు భారత్ షరతులు విధిప్తే ఒప్పుకోం అంది. కాశ్మీరులో ఉంటున్నవారు వేర్పాగువాదులు కాదని, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలనీ పాక్ పేర్కొంది. భారత్‌తో చర్చలు కావాలో, కాశ్మీర్ వేర్పాటువాదులు కావాలో పాకిస్తాన్ తేల్చుకోవాలని జైట్లీ గతంలో అన్నారు. Views : 495.
చర్చలకు భారత్ షరతులు విధిస్తే సమ్మతించం : పాకిస్థాన్   వెబ్ దునియా
చర్చలకు షరతులు ఒప్పుకోం: పాక్   సాక్షి
కాశ్మీర్ వేర్పాటువాదులు సమరయోధులే: పాక్   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


అంగారకుడిపై ఉల్కాపాతం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్లోరిడా : అంగారకుడిపై ఇటీవల ఒక ఉత్పాతం జరిగింది. అదే భూగ్రహంపై జరిగితే, మొత్తం మానవజాతి నాశనమయిపోయేదేమో. ఆ గ్రహాన్ని దాటివెళ్లిన ఓ తోకచుక్క అక్కడి వాతావరణాన్ని ఉల్కలతోపాటు ధూళితో నింపేసింది. గంటకు వెయ్యి ఉల్కల చొప్పున ఈ తోకచుక్క వదిలిన ఉల్కలతో అంగారకుడిపై ఓ కొత్త పొర ఏర్పడిందని అంతరిక్ష పరిశోధకులు పేర్కొన్నారు. ఇదే పొర ఇక్కడ ...

తోకచుక్క ప్రభావంతో మార్స్‌పై ఉల్కాపాతం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言