కేంద్రంలో తెలుగు వెలుగు! దత్తాత్రేయ, సుజనా చౌదరికి మంత్రి పదవులు దత్తన్నకు ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హైదరాబాద్, న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారి ప్రాతినిధ్యం పెరగనుంది. కొత్తగా మరో ఇద్దరికి కేంద్ర మంత్రిపదవులు రావడం ఖాయమైంది. ఏపీ నుంచి టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటుదక్కనుంది. సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు ...
సుజనా పేరు సిఫారసు చేశాసాక్షి
కేంద్ర మంత్రులుగా సుజనా, బండారు దత్తన్నలు... మోదీ ఫోన్వెబ్ దునియా
కేంద్ర మంత్రులుగా సుజనా, బండారు దత్తన్నతెలుగువన్
10tv
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
(హైదరాబాద్, న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారి ప్రాతినిధ్యం పెరగనుంది. కొత్తగా మరో ఇద్దరికి కేంద్ర మంత్రిపదవులు రావడం ఖాయమైంది. ఏపీ నుంచి టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటుదక్కనుంది. సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు ...
సుజనా పేరు సిఫారసు చేశా
కేంద్ర మంత్రులుగా సుజనా, బండారు దత్తన్నలు... మోదీ ఫోన్
కేంద్ర మంత్రులుగా సుజనా, బండారు దత్తన్న
పార చేతబట్టిన ప్రధాని Andhrabhoomi
వారణాసి, నవంబర్ 8: తన లోక్సభ నియోజకవర్గం వారణాసిలో శనివారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పలుగూ, పారచేతబట్టి గంగానది ఒడ్డువెంబడి పేరుకుపోయిన బురదను తొలగించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహా ...
పార పట్టిన ప్రధాని వారణాసిలో స్వచ్ఛభారత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారణాసిలో మోదీ స్వచ్ఛ భారత్..సాక్షి
వారణాసిలో 'నిర్మల్ గంగ' కార్యక్రమం.. క్లీనింగ్కు మోడీ శ్రీకారంవెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 37 వార్తల కథనాలు »
వారణాసి, నవంబర్ 8: తన లోక్సభ నియోజకవర్గం వారణాసిలో శనివారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పలుగూ, పారచేతబట్టి గంగానది ఒడ్డువెంబడి పేరుకుపోయిన బురదను తొలగించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహా ...
పార పట్టిన ప్రధాని వారణాసిలో స్వచ్ఛభారత్
వారణాసిలో మోదీ స్వచ్ఛ భారత్..
వారణాసిలో 'నిర్మల్ గంగ' కార్యక్రమం.. క్లీనింగ్కు మోడీ శ్రీకారం
గోవా సీఎంగా పర్సేకర్ మరో 9 మంది మంత్రులు కూడా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పణజి, నవంబర్ 8: గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ రాజ్భవన్లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత, మరో తొమ్మిది మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఏడుగురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు మిత్రపక్షమైన ...
గోవా కొత్త సిఎం పర్సేకర్Andhrabhoomi
గోవా కొత్త సీఎంగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణ స్వీకారంవెబ్ దునియా
గోవా కొత్త ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్తెలుగువన్
Namasthe Telangana
Oneindia Telugu
సాక్షి
అన్ని 39 వార్తల కథనాలు »
పణజి, నవంబర్ 8: గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ రాజ్భవన్లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత, మరో తొమ్మిది మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఏడుగురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు మిత్రపక్షమైన ...
గోవా కొత్త సిఎం పర్సేకర్
గోవా కొత్త సీఎంగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణ స్వీకారం
గోవా కొత్త ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్
రాజధాని భూసేకరణలో ప్రభుత్వానికే నిర్ణయాధికారం! Andhrabhoomi
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...
రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపిNews Articles by KSR
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబుసాక్షి
బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : కంభంపాటి హరిబాబువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...
రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపి
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబు
బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : కంభంపాటి హరిబాబు
టాయ్లెట్ కోసం తాళి విక్రయం.. మహిళను సత్కరించిన పంకజా ముండే! వెబ్ దునియా
ఇంటిలో మురుగుదొడ్డి నిర్మాణం కోసం తన మెడలోని తాళిని విక్రయించిన మహిళను మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే అభినందించి సత్కరించింది. అంతేకాకుండా, ఆమెకు మరో బంగారు తాళిని చేయించి ప్రదానం చేశారు. మహారాష్ట్రలో వాషీం జిల్లాలోని సాయఖేడా గ్రామానికి చెందిన సంగీతా అవాలే అనే మహిళ మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఏకంగా తన మంగళ ...
టాయ్లెట్ కోసం తాళి విక్రయంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఇంటిలో మురుగుదొడ్డి నిర్మాణం కోసం తన మెడలోని తాళిని విక్రయించిన మహిళను మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే అభినందించి సత్కరించింది. అంతేకాకుండా, ఆమెకు మరో బంగారు తాళిని చేయించి ప్రదానం చేశారు. మహారాష్ట్రలో వాషీం జిల్లాలోని సాయఖేడా గ్రామానికి చెందిన సంగీతా అవాలే అనే మహిళ మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఏకంగా తన మంగళ ...
టాయ్లెట్ కోసం తాళి విక్రయం
గోవాలో ఫారిన్ గర్ల్ మానభంగం తెలుగువన్
గోవాలో ఇస్టోనియా దేశానికి చెందిన ఒక యువతి మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గోవాలో వున్న ఈ గ్రామం నేరాలకు, మాదక ద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అని పేరుంది. అత్యాచారానికి గురైన యువతి ఈ గ్రామానికి ఎందుకు వెళ్ళిందో తెలియాల్సి వుంది ...
గోవాలో యువతి మానభంగం... 20 కిలో మీటర్ల దూరంలో....వెబ్ దునియా
అమ్మాయిపై అత్యాచారం.. ఆపై బెదిరింపులు..Namasthe Telangana
విదేశీ బాలికపై అత్యాచారంసాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
గోవాలో ఇస్టోనియా దేశానికి చెందిన ఒక యువతి మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గోవాలో వున్న ఈ గ్రామం నేరాలకు, మాదక ద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అని పేరుంది. అత్యాచారానికి గురైన యువతి ఈ గ్రామానికి ఎందుకు వెళ్ళిందో తెలియాల్సి వుంది ...
గోవాలో యువతి మానభంగం... 20 కిలో మీటర్ల దూరంలో....
అమ్మాయిపై అత్యాచారం.. ఆపై బెదిరింపులు..
విదేశీ బాలికపై అత్యాచారం
రాబర్ట్ వాద్రా: హర్యానా - రాజస్థాన్లలో ఆరు కంపెనీలు మూత! వెబ్ దునియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గడ్డుకాలం ఎదురుకానుంది. యూపీఏ అధికారంలో ఉండగా పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన రాబర్ట్ వాద్రాకు ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. యూపీఏ పదేళ్ళ కాలంలో రాబర్ట్ వాద్రాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమాత్రం ...
అల్లుడు అమ్మేస్తున్నాడట..!10tv
ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా?సాక్షి
'ఇటలీ పారిపోయేందుకు సోనియా, ఫ్యామిలీ యత్నాలు'Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గడ్డుకాలం ఎదురుకానుంది. యూపీఏ అధికారంలో ఉండగా పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన రాబర్ట్ వాద్రాకు ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. యూపీఏ పదేళ్ళ కాలంలో రాబర్ట్ వాద్రాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమాత్రం ...
అల్లుడు అమ్మేస్తున్నాడట..!
ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా?
'ఇటలీ పారిపోయేందుకు సోనియా, ఫ్యామిలీ యత్నాలు'
రజనీ కాంగ్రెస్లో చేరకుంటే... మరేపార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు వెబ్ దునియా
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది చర్చనీయాంశం కాగా, ఒక వైపు అధికారంలో ఉన్నబీజేపీ నాయకలు, మరో వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రజనీని తమ పార్టీలో చేరాలంటే, లేదు తమ పార్టీలో చేరాలని పిలుస్తున్నారంటి వస్తున్న సమాచారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ...
రజనీ..చేరితే కాంగ్రెస్లో చేరుNamasthe Telangana
'రజనీ రాజకీయాలలోకి రాకపోవడమే మంచిది'సాక్షి
రజనీకాంత్ రాజకీయాలలోకి రాకూడదాNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది చర్చనీయాంశం కాగా, ఒక వైపు అధికారంలో ఉన్నబీజేపీ నాయకలు, మరో వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రజనీని తమ పార్టీలో చేరాలంటే, లేదు తమ పార్టీలో చేరాలని పిలుస్తున్నారంటి వస్తున్న సమాచారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ...
రజనీ..చేరితే కాంగ్రెస్లో చేరు
'రజనీ రాజకీయాలలోకి రాకపోవడమే మంచిది'
రజనీకాంత్ రాజకీయాలలోకి రాకూడదా
రాజకీయాల్లోకి రాను: సచిన్, మోడీకి ప్రతిపాదనలు Oneindia Telugu
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...
రాజకీయాల్లోకి రాను: సచిన్Andhrabhoomi
భారత్లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళికసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...
రాజకీయాల్లోకి రాను: సచిన్
భారత్లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక
సీఎం, హోం మంత్రుల కూతుళ్లను రేపే చేస్తే..? ఈశ్వరప్ప వెబ్ దునియా
బీజేపీ నేత, కర్ణాటక ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు ...
మీ కూతుళ్లను రేపే చేస్తే ..ఇదే దిక్కుమాలిన వ్యాఖ్యNews Articles by KSR
వారి కూతుళ్లపై రేప్లు జరిగితే తెలిసొస్తుందిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
బీజేపీ నేత, కర్ణాటక ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు ...
మీ కూతుళ్లను రేపే చేస్తే ..ఇదే దిక్కుమాలిన వ్యాఖ్య
వారి కూతుళ్లపై రేప్లు జరిగితే తెలిసొస్తుంది
沒有留言:
張貼留言