2014年11月7日 星期五

2014-11-08 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
కేంద్ర క్యాబినెట్‌లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీటు  వెబ్ దునియా
కేంద్ర క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో భాగంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీటు ఫిక్సైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని సుజనాకు తెలియచేసినట్లు సమాచారం. ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, ...

సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు   సాక్షి
సుజనా వర్సెస్ సిఎం: మోడీ కొలువులో కొత్తగా వీరే?   Oneindia Telugu
సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి?   తెలుగువన్
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భ్రూణహత్యలకు స్వస్తి చెప్పండి  Andhrabhoomi
వారణాసి, నవంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలోని జయపూర్ గ్రామాన్ని శుక్రవారం దత్తత చేసుకున్నారు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసే హేయమైన సంపద్రాయానికి స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన ప్రధాని, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై అధారపడడం మానేయాలని గ్రామస్థులను కోరారు. గోతులు పడ్డ ...

జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ!   వెబ్ దునియా
సేవకుడిలా పనిచేస్తా:మోడీ, ఓ గ్రామం దత్తత (ఫోటోలు)   Oneindia Telugu
గ్రామాన్ని దత్తత తీసుకున్న మోడీ   Namasthe Telangana
సాక్షి   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కేంద్ర కేబినెట్‌లో మనోహర్‌ పారికర్‌..!  10tv
హైదరాబాద్:ఇటీవల మహారాష్ట్రలో సీఎం అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర కసరత్తే చేసింది. చివరికి ఫడ్నవిస్‌ విజయవంతంగా ఆ పదవిని దక్కించుకున్నారు. అయితే మహారాష్ట్ర కథ ముగిసిందో లేదో.. బీజేపీకి ఇప్పుడు గోవాలో అదే విధమైన సమస్య వచ్చి పడింది. ప్రస్తుత సీఎం మనోహర్‌ పారికర్‌ కేంద్ర క్యాబినెట్‌లో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో... సీఎం పీఠం కోసం అప్పుడే ...

నన్ను కాదంటే రాజీనామా: డిసౌజా   Andhrabhoomi
గోవా బీజేపీలో తిరుగుబాటు   సాక్షి
గోవా ముఖ్యమంత్రి పదవికి రేపు పారికర్‌ రాజీనామా కొత్త ముఖ్యమంత్రి పోటీలో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు  సాక్షి
పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడేశారు. ఆయన గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఒకప్పుడు క్రికెటర్ గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్.
"మోదీ విశ్వసనీయత కలిగిన వ్యక్తే" : ఇమ్రాన్ ఖాన్   Andhrabhoomi
విశ్వసనీయుడు: మోడీపై పాక్ నేత ఇమ్రాన్ ప్రశంసలు   Oneindia Telugu
మోడీపై ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రజనీ కాంగ్రెస్‌లో చేరకుంటే... మరేపార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు  వెబ్ దునియా
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది చర్చనీయాంశం కాగా, ఒక వైపు అధికారంలో ఉన్నబీజేపీ నాయకలు, మరో వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రజనీని తమ పార్టీలో చేరాలంటే, లేదు తమ పార్టీలో చేరాలని పిలుస్తున్నారంటి వస్తున్న సమాచారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ...

రజనీ..చేరితే కాంగ్రెస్‌లో చేరు   Namasthe Telangana
'రజనీ రాజకీయాలలోకి రాకపోవడమే మంచిది'   సాక్షి
రజనీకాంత్ రాజకీయాలలోకి రాకూడదా   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గోవాలో ఇస్టోనియా దేశ టీనేజ్ బాలికపై అత్యాచారం  వెబ్ దునియా
గోవాలో ఇస్టోనియా దేశానికి చెందిన బాలిక అత్యాచారానికి గురైంది. దీంతో బాధితురాలు 17 ఏళ్ల వయస్సు గల అంజునా పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు ముంబైకి చెందిన షమీమ్ పేషిమామ్ గా తెలియవచ్చింది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ...

విదేశీ యువతిపై గోవాలో అత్యాచారం   తెలుగువన్
అమ్మాయిపై అత్యాచారం.. ఆపై బెదిరింపులు..   Namasthe Telangana
విదేశీ బాలికపై అత్యాచారం   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాబర్ట్ వాద్రా: హర్యానా - రాజస్థాన్‌లలో ఆరు కంపెనీలు మూత!  వెబ్ దునియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గడ్డుకాలం ఎదురుకానుంది. యూపీఏ అధికారంలో ఉండగా పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన రాబర్ట్ వాద్రాకు ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. యూపీఏ పదేళ్ళ కాలంలో రాబర్ట్ వాద్రాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమాత్రం ...

అల్లుడు అమ్మేస్తున్నాడట..!   10tv
ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా?   సాక్షి
'ఇటలీ పారిపోయేందుకు సోనియా, ఫ్యామిలీ యత్నాలు'   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫోర్బ్స్ జాబితా: మోడీ, సత్య నాదెళ్ల ఇన్, సోనియా ఔట్  Oneindia Telugu
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...

భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్   సాక్షి
శక్తివంతుల జాబితాలో మోడీ   Kandireega
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మోదీ   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజధాని భూసేకరణలో ప్రభుత్వానికే నిర్ణయాధికారం!  Andhrabhoomi
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...

రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపి   News Articles by KSR
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబు   సాక్షి
బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : కంభంపాటి హరిబాబు   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సూరత్‌లో రన్‌వే పై దున్నపోతును ఢీకొన్న విమానం... ప్రయాణికులు సురక్షితం  వెబ్ దునియా
సూరత్‌లో 140 మంది ప్రయాణీకులకు బయలుదేరిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే... గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన స్పైసీ జెట్ రన్‌వేపై టేకాఫ్ తీసుకునే సమయంలో హఠాత్తుగా ఎదురుగా ఓ దున్నపోతు రావడంతో దానిని ఢీకొట్టింది. విమానాన్ని హఠాత్తుగా ...

రవ్ వే పైకి వచ్చిన దున్నపోతు.. ఢీకొట్టిన విమానం   Oneindia Telugu
బర్రెను ఢీకొన్న విమానం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言