ఆంధ్రా పాలకుల తరహాలోనే కేసీఆర్ కూడా : రేవంత్ రెడ్డి వెబ్ దునియా
గతంలో పరిపాలించిన ఆంధ్ర పాలకులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి 10 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభను హరీష్ రావు, కేటీఆర్ ...
ఆంధ్రా పాలకుల్లా: కేసీఆర్పై రేవంత్, టీడీపీ సాయంOneindia Telugu
పోచారం వ్యాఖ్యలు దారుణం:రేవంత్రెడ్డిAndhrabhoomi
పోచారం తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి : ఎర్రబెల్లిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
గతంలో పరిపాలించిన ఆంధ్ర పాలకులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి 10 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభను హరీష్ రావు, కేటీఆర్ ...
ఆంధ్రా పాలకుల్లా: కేసీఆర్పై రేవంత్, టీడీపీ సాయం
పోచారం వ్యాఖ్యలు దారుణం:రేవంత్రెడ్డి
పోచారం తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి : ఎర్రబెల్లి
అన్నీ తిరస్కరించిన స్పీకర్.. ప్రశ్నోత్తరాలు ముగించాలని వెల్లడి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం శాసన సభ ప్రారంభం కాగానే రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను పరిగణ లోకి తీసుకోవాలని స్పీకర్ మధుసూధనచారినిని కోరారు. నేరుగా ప్రశ్నోత్తరాలు మొదలుపెడుతుండగా... వాయిదా తీర్మానాలపై ఏం ...
దద్దరిల్లిన అసెంబ్లీసాక్షి
తెలంగాణ అసెంబ్లీ.. సోమవారానికి వాయిదాతెలుగువన్
తెలంగాణ అసెంబ్లీ టీడీపీ రచ్చ... సభ్యుల సస్పెన్షన్.. 11కు వాయిదా!వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం శాసన సభ ప్రారంభం కాగానే రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను పరిగణ లోకి తీసుకోవాలని స్పీకర్ మధుసూధనచారినిని కోరారు. నేరుగా ప్రశ్నోత్తరాలు మొదలుపెడుతుండగా... వాయిదా తీర్మానాలపై ఏం ...
దద్దరిల్లిన అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ.. సోమవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ టీడీపీ రచ్చ... సభ్యుల సస్పెన్షన్.. 11కు వాయిదా!
టీడీపీ సభ్యులు మేకవన్నె పులులు : కొండా సురేఖ విమర్శలు వెబ్ దునియా
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మేకవన్నె పులులని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీపీ సభ్యులు రభస సృష్టించడంపై ఆమె స్పందిస్తూ మేకవన్నె పులుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలపై చర్చిద్దామన్నా... టీడీపీ నేతలు సభను ...
బాబు గైడెన్స్: కొండా సురేఖ, 2 ఇవ్వలేమని కేటీఆర్Oneindia Telugu
చంద్రబాబు డైరెక్షన్ లోనే...News Articles by KSR
బాబు గైడెన్స్ తోనే గొడవ చేస్తున్నారు: సురేఖసాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మేకవన్నె పులులని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీపీ సభ్యులు రభస సృష్టించడంపై ఆమె స్పందిస్తూ మేకవన్నె పులుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలపై చర్చిద్దామన్నా... టీడీపీ నేతలు సభను ...
బాబు గైడెన్స్: కొండా సురేఖ, 2 ఇవ్వలేమని కేటీఆర్
చంద్రబాబు డైరెక్షన్ లోనే...
బాబు గైడెన్స్ తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ
ఆనం వివేకానంద రెడ్డి కొత్త అవతారం.. భజనలతో కాలక్షేపం! వెబ్ దునియా
ప్రజలను ఆకట్టుకోవడంలోనూ, ఆకర్షించడంలోనూ, తనవైపుకు తిప్పుకోవడంలోనూ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి విషయాల్లో ఆయనకు మించిన రాజకీయ నేత మరొకరు లేరని చెప్పొచ్చు. కుర్రోడిలా బైక్పై రయ్ మంటూ దూసుకెళ్లడం, పబ్లిక్లో సిగెరట్ తాగడం, చీర సింగారించుకోవడం, బార్బర్గా అవతారమెత్తడం, సొంత పార్టీ ...
ఆనం వివేకానంద రెడ్డి కొత్త అవతారం..!Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజలను ఆకట్టుకోవడంలోనూ, ఆకర్షించడంలోనూ, తనవైపుకు తిప్పుకోవడంలోనూ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి విషయాల్లో ఆయనకు మించిన రాజకీయ నేత మరొకరు లేరని చెప్పొచ్చు. కుర్రోడిలా బైక్పై రయ్ మంటూ దూసుకెళ్లడం, పబ్లిక్లో సిగెరట్ తాగడం, చీర సింగారించుకోవడం, బార్బర్గా అవతారమెత్తడం, సొంత పార్టీ ...
ఆనం వివేకానంద రెడ్డి కొత్త అవతారం..!
మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ హై లెవల్ రివ్యూ : 181 హెల్ప్ లైన్! వెబ్ దునియా
హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కేసీసీఆర్తో పాటు.. మహిళల భద్రతపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా భద్రతా కమిటీ సభ్యులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా ...
మహిళకు మరింత ధీమాAndhrabhoomi
సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహిళల భద్రత: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలుOneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కేసీసీఆర్తో పాటు.. మహిళల భద్రతపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా భద్రతా కమిటీ సభ్యులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా ...
మహిళకు మరింత ధీమా
సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ...
మహిళల భద్రత: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
ధర్నా: మీడియా ముందుకు ఏయు ప్రొఫెసర్(పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎయూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు ...
అప్పారావు అరెస్టు.. అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం : విశాఖ ఎస్పీవెబ్ దునియా
ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ అరెస్టుAndhrabhoomi
అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టుసాక్షి
Namasthe Telangana
తెలుగువన్
Palli Batani
అన్ని 18 వార్తల కథనాలు »
విశాఖపట్నం: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎయూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు ...
అప్పారావు అరెస్టు.. అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం : విశాఖ ఎస్పీ
ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ అరెస్టు
అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు
'బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచింది' సాక్షి
హైదరాబాద్ : టీఆర్ఎస్ తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉదయం అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే...సాయంత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు. తమది భారీ బడ్జెట్ అంటున్న కేసీఆర్ రైతు రుణాలు ...
తెలంగాణ బడ్జెట్లో కనిపించని విద్యాప్రగతి10tv
కేజీ టు పీజీకి పాతిక కోట్లే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యారంగానికి భారీగా నిధులుAndhrabhoomi
Kandireega
News Articles by KSR
అన్ని 85 వార్తల కథనాలు »
హైదరాబాద్ : టీఆర్ఎస్ తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉదయం అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే...సాయంత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు. తమది భారీ బడ్జెట్ అంటున్న కేసీఆర్ రైతు రుణాలు ...
తెలంగాణ బడ్జెట్లో కనిపించని విద్యాప్రగతి
కేజీ టు పీజీకి పాతిక కోట్లే!
విద్యారంగానికి భారీగా నిధులు
జాడలేని నావికులు Andhrabhoomi
విశాఖపట్నం, నవంబర్ 7: విశాఖ సముద్ర తీరానికి 35 నాటికల్ మైళ్ళ దూరంలో గురువారం రాత్రి సముద్రంలో మునిగిన టిఆర్వి ఎ7 నౌక ఆచూకీ లభ్యం కాలేదు. భారత నౌకాదళానికి చెందిన ఒక నౌక సముద్రంలో మునగడం తూర్పు తీరంలో ఇదే ప్రథమం. ఈ ప్రమాదంలో సముద్రంలో మునిగి గల్లంతైన నలుగురు నేవీ సిబ్బందితోపాటు, నీట మునిగిన నౌక కోసం శుక్రవారం గాలింపు చర్యలు ...
విశాఖ తీరంలో మునిగిపోయిన నేవీ నౌక.. ముగ్గురు గల్లంతు?వెబ్ దునియా
విశాఖ సముద్రం తీరంలో మునిగిపోయిన నేవీ నౌకతెలుగువన్
నేవీ నౌక మునక: నావికుడి మృతి, 4గురు గల్లంతుOneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
విశాఖపట్నం, నవంబర్ 7: విశాఖ సముద్ర తీరానికి 35 నాటికల్ మైళ్ళ దూరంలో గురువారం రాత్రి సముద్రంలో మునిగిన టిఆర్వి ఎ7 నౌక ఆచూకీ లభ్యం కాలేదు. భారత నౌకాదళానికి చెందిన ఒక నౌక సముద్రంలో మునగడం తూర్పు తీరంలో ఇదే ప్రథమం. ఈ ప్రమాదంలో సముద్రంలో మునిగి గల్లంతైన నలుగురు నేవీ సిబ్బందితోపాటు, నీట మునిగిన నౌక కోసం శుక్రవారం గాలింపు చర్యలు ...
విశాఖ తీరంలో మునిగిపోయిన నేవీ నౌక.. ముగ్గురు గల్లంతు?
విశాఖ సముద్రం తీరంలో మునిగిపోయిన నేవీ నౌక
నేవీ నౌక మునక: నావికుడి మృతి, 4గురు గల్లంతు
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 6: పవిత్ర కార్తీక పౌర్ణిమ సందర్భంగా గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శైవ, వైష్ణవ దేవాలయాలు 3శివనామ2స్మరణతో మార్మోగాయి. కార్తీక మాసం, గురువారం, పౌర్ణిమ కలిసి రావడంతో ఈ రోజును అత్యంత పుణ్య దినంగా భక్తులు భావించారు. దాంతో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలతో పాటు, చిన్న దేవాలయాలకు కూడా ...
కార్తీక వెన్నెలసాక్షి
భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం కార్తీక పౌర్ణమి వేడుకలువెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 6: పవిత్ర కార్తీక పౌర్ణిమ సందర్భంగా గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శైవ, వైష్ణవ దేవాలయాలు 3శివనామ2స్మరణతో మార్మోగాయి. కార్తీక మాసం, గురువారం, పౌర్ణిమ కలిసి రావడంతో ఈ రోజును అత్యంత పుణ్య దినంగా భక్తులు భావించారు. దాంతో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలతో పాటు, చిన్న దేవాలయాలకు కూడా ...
కార్తీక వెన్నెల
భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి
తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం కార్తీక పౌర్ణమి వేడుకలు
భూమాకు వైఎస్ జగన్ పరామర్శ Andhrabhoomi
హైదరాబాద్:నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గురువారంనాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవలు సృష్టించారని అన్నారు. అధికారం ఉందనే అండతో భూమాతో సహా నలుగురి ...
రోజా సహా 4గురిపై కేసు, పోరాడుతాం: జగన్, రోజా ఫైర్Oneindia Telugu
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'సాక్షి
వై.కాంగ్రెస్ కీలక ఎమ్మెల్యేలపై కేసులుNews Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్:నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గురువారంనాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవలు సృష్టించారని అన్నారు. అధికారం ఉందనే అండతో భూమాతో సహా నలుగురి ...
రోజా సహా 4గురిపై కేసు, పోరాడుతాం: జగన్, రోజా ఫైర్
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
వై.కాంగ్రెస్ కీలక ఎమ్మెల్యేలపై కేసులు
沒有留言:
張貼留言