2014年11月7日 星期五

2014-11-08 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ హత్య  సాక్షి
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ టోనీ అన్నెల్ గేట్(75) దారుణ హత్యకు గురైంది. పోలీసుల సమాచారం మేరకు... సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ ...

పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ హత్య... నిందితుల అరెస్టు...   వెబ్ దునియా
పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ అదృశ్యం   Andhrabhoomi
విదేశీ బాలిక రేప్: ఏపీలో ఆస్ట్రేలియా స్త్రీ అదృశ్యం కలకలం   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   

  10tv   
లాడెన్‌ను చంపింది నేనే  Namasthe Telangana
న్యూయార్క్: అల్‌కాయిదా మాజీ అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చింది తానేనని నేవీ సీల్ (అమెరికా సీ, ఎయిర్, ల్యాండ్ టీమ్) మాజీ అధికారి రాబర్ట్ ఓనీల్ అంటున్నారు. 2011లో పాకిస్థాన్‌లో అబోటాబాద్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో తాను కాల్చిన బుల్లెట్లతోనే లాడెన్ నేలకొరిగాడని రాబర్ట్ తెలిపారు. తాను కాల్చిన రెండు బుల్లెట్లు లాడెన్ తలలోకి దూసుకెళ్లడంతో ...

లాడెన్‌ను చంపింది యూఎస్‌ సీల్‌ కమాండో రాబ్‌ ఓ నీల్‌..   10tv
బిన్ లాడెన్‌ను చంపిన వ్యక్తిని కనిపెట్టారు (ఫోటోలు)   Oneindia Telugu
లాడెన్‌ను కాల్చిన వీరుడు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని డిఎం జయరత్నే  Andhrabhoomi
తిరుపతి, నవంబర్ 7: శ్రీలంక ప్రధాని డి ఎం జయరత్నే తన సతీమణి అనులయాప ఇతర కుటుంబ సభ్యులతో కలసి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలేశుని శుక్రవారం ఉదయం విరామసమయంలో దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి ఇఓ ఎం జి గోపాల్, జెఇఓ శ్రీనివాసరాజు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. కొన్ని నిమిషాల పాటు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
వెంకన్న సేవలో శ్రీలంక ప్రధాని జయరత్నే   సాక్షి
శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని, గరుడ సేవ (ఫోటోలు)   Oneindia Telugu
శుక్రవారం శ్రీలంక ప్రధాని తిరుమల రాక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వాళ్ళు వేర్పాటువాదులు కాదు: పాక్  Namasthe Telangana
ఇస్లామాబాద్: అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ స్పందించింది. చర్చలకు భారత్ షరతులు విధిప్తే ఒప్పుకోం అంది. కాశ్మీరులో ఉంటున్నవారు వేర్పాగువాదులు కాదని, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలనీ పాక్ పేర్కొంది. భారత్‌తో చర్చలు కావాలో, కాశ్మీర్ వేర్పాటువాదులు కావాలో పాకిస్తాన్ తేల్చుకోవాలని జైట్లీ గతంలో అన్నారు. Views : 495.
చర్చలకు భారత్ షరతులు విధిస్తే సమ్మతించం : పాకిస్థాన్   వెబ్ దునియా
చర్చలకు షరతులు ఒప్పుకోం: పాక్   సాక్షి
కాశ్మీర్ వేర్పాటువాదులు సమరయోధులే: పాక్   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో బరాక్ ఒబామాకు ఎదురుదెబ్బ!  వెబ్ దునియా
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు గట్టిదెబ్బ తగిలింది. ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లదే పైచేయి సాధించారు. తద్వారా గత ఎనిమిదేళ్ళ తర్వాత తొలిసారిగా సెనేట్‌లో రిపబ్లికన్లు పట్టు సాధించారు. ప్రతినిధుల సభలోనూ వారిదే జోరు. రాష్ట్రాల గవర్నర్ల విషయంలోనూ ఇదే విధంగా చోటు చేసుకుంది. ఒబామా సొంత రాష్ట్రమైన ఇల్లినోయిస్‌ ...

వారు రాత్రి హ్యాపీగా, నావి నావే: ఓడినా తగ్గని ఒబామా!   Oneindia Telugu
ఒబామాకు చుక్కెదురు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరకు తగ్గని ఒబామా   సాక్షి
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన భారత సైన్యం : శ్రీలంక ఆరోపణ  వెబ్ దునియా
శ్రీలంకలో ఎల్టీటీఈతో జరిగిన పోరాటంలో శ్రీలంక ప్రభుత్వానికి దన్నుగా యుద్ధంలో పాల్గొన్న భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) సభ్యులు తమిళ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని శ్రీలంక మంత్రి వినయగమూర్తి మురళీధరన్ (48) అలియాస్ కరుణ తాజాగా ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 1987 నుంచి 1990 వరకు శ్రీలంకలో ఆపరేషన్లు నిర్వహించిన ...

యుద్ధం టైంలో రేప్‌చేశారు: భారత్ ఐపీకేఎఫ్‌పై సంచలనం   Oneindia Telugu
యుద్ధ సమయంలో రేప్ చేశారు   Namasthe Telangana
అప్పట్లో ఐపీకేఎఫ్ అత్యాచారాలకు పాల్పడింది: శ్రీలంక   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫోర్బ్స్ జాబితా: మోడీ, సత్య నాదెళ్ల ఇన్, సోనియా ఔట్  Oneindia Telugu
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...

భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్   సాక్షి
శక్తివంతుల జాబితాలో మోడీ   Kandireega
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మోదీ   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
'ట్రైవ్యాలీ' మోసానికి 16 ఏళ్ల జైలుశిక్ష  సాక్షి
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని ట్రైవ్యాలీ యూనివర్సిటీ(టీవీయూ) గుర్తుందా? వందలాది భారతీయవిద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుని, వారు తిరిగి భారత్‌కు తిరిగెళ్లేలా చేసి, వారి విద్యా సంవత్సరాన్ని నష్టపరిచిన నకిలీ యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీ బాధితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ అక్రమాలు, వీసా ...

మోసం: ట్రైవ్యాలీ వ్యవస్థాపకురాలికి 16 ఏళ్ల జైలు   Oneindia Telugu
ట్రైవాలీ వ్యవస్థాపకురాలికి జైలుశిక్ష   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఏంజలీనా జోలీకి రాజకీయాలపై గాలి మళ్లింది!  సాక్షి
లాస్ ఏంజిలెస్: ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత ఏంజలీనా జోలీకి రాజకీయాలపై గాలి మళ్లింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మానవతావాదిగా, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిటీ సంస్థలకు ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాను చేపడుతున్న మానవతావాద ...

రాజకీయాల్లోకి అంజిలినా జోలి   Namasthe Telangana
అందాల నటి కొత్త పాత్ర: రాజకీయాల్లోకి అంజిలినా జోలీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాక్‌లో క్రైస్తవ దంపతుల సజీవ దహనం  Namasthe Telangana
లాహోర్: పాకిస్తాన్‌లో భగభగ మండుతున్న సున్నపు భట్టీలోకి క్రైస్తవ దంపతులను వేసి సజీవ దహనం చేశారు. ఆ దేశ పంజాబ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సున్నపు భట్టీలో పని మానివేస్తామన్నందుకు, యజమాని ఖురాన్ చింపేశారని వారిపై లేని పోని ప్రచారం చేశాడు. దీనితో కొందరు స్థానికులు వారిని చిత్రహింసలు పెట్టి, సున్నపు భట్టీలో ...

పాక్‌లో క్రైస్తవ దంపతుల సజీవ దహనం.. ఖురాన్ ప్రతులు చింపేశారనీ...   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言