2014年11月7日 星期五

2014-11-08 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
బౌన్సర్లతో స్వాగతం  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 7: తన టెస్టు కెరీర్‌కు వకార్ యూనిస్ బౌన్సర్లతో స్వాగతం పలికాడని సచిన్ తన ఆత్మకథలోని మూడో అధ్యాయంలో రాశాడు. అతని ఓవర్ మూడో బంతి తాను ఎదుర్కొన్న తొలి బంతిగా గుర్తుచేసుకున్నాడు. ఆ బంతిని వకార్ బౌన్సర్‌గా మలచడంతో ఆతర్వాతి బంతిని యార్కర్‌గా వేస్తాడని అనుమానించినట్టు చెప్పాడు. తన అంచనాలను తారుమారు చేస్తూ నాలుగో ...

అరంగేట్రమే అగ్నిపరీక్ష..! బౌన్సర్లతో స్వాగతం లభించింది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అరంగేట్రంలోనే సత్తాపై సందేహం   Namasthe Telangana
ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా!   సాక్షి
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఇక సానియా మీర్జా ఆత్మకథ: సచిన్‌కు బాసట  Oneindia Telugu
ఇండోర్‌: తాను కూడా ఆత్మకథ రాస్తున్నానని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ప్రకటించింది. ఇప్పటికే 26 అధ్యాయాలు పూర్తి చేశానని, అయితే ఆ పుస్తకాన్ని ఎప్పుడు విడుదల చేయాలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని చెప్పింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆత్మకథ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే' విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ...

ఆత్మకథ రాస్తున్నా: సానియా   Andhrabhoomi
ఆత్మకథ రాస్తున్నా: సానియా మీర్జా   Namasthe Telangana
ఆత్మకథ రాస్తున్న సానియా మీర్జా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
కపిల్ నిరాశపరిచాడు  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 6: కోచ్‌గా కపిల్ దేవ్ ఎంతో నిరాశ పరిచాడని సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటనను అతను ప్రస్తావించాడు. వ్యూహ రచనలోగానీ, చర్చల్లోగానీ కపిల్ ఎన్నడూ పాల్గొనలేదని తెలిపాడు. కోచ్‌గా అతని వైఫల్యం అందరికీ నిరాశనే మిగిల్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ...

కోచ్‌గా కపిల్‌ నిరాశపర్చాడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నన్ను అవమానించారు!   సాక్షి
కపిల్ నుంచి ఎంతో ఆశించా.. కానీ.. నిరాశపరిచాడు : సచిన్   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాయుడు 'గెలిచాడు'  సాక్షి
ప్రపంచకప్ బెర్త్ రేసులో మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త వెనుకబడిన తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు... శ్రీలంకతో రెండో వన్డేలో దుమ్మురేపాడు. నాణ్యమైన ఆటతీరుతో అజేయ శతకం సాధించి... ఆస్ట్రేలియా టికెట్‌ను దాదాపుగా 'గెలిచాడు'. అంతేకాదు... కెరీర్‌లో భారత్ తరఫున తొలి సెంచరీతో తన ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కించుకున్నాడు. రాయుడుతో పాటు ధావన్ ...

రాయుడు రఫాడాడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అజేయుడు రాయుడు   Andhrabhoomi
రాయుడు గెలిపించాడు   Kandireega
10tv   
వెబ్ దునియా   
Palli Batani   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఫ్యాబ్ ఫోర్: సచిన్ ఆత్మకథ విడుదల ఇలా (పిక్చర్స్ )  Oneindia Telugu
ముంబై: భారత క్రికెట్ ఫ్యాబ్ ఫోర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్ బుధవారం సాయంత్రం ఒకే వేదిక మీదికి వచ్చారు. సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకావిష్కరణ సందర్భంగా ఆ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు, మాజీ జట్టు సహచరులు, అతిథుల ...

ఇదిగో... దేవుడి 'ఆత్మకథ'   సాక్షి
ఆత్మకథ పుస్తకాన్ని విడుదల చేసిన సచిన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
17 ఏళ్ల వయసులోనే సచిన్‌ను చూశా: అంజలి   Namasthe Telangana
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 16 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
గర్భనిర్ధారణ పరీక్షలకు మేరీ మద్దతు..  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడాన్ని స్టార్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ సమర్థించింది. అది మహిళా బాక్సర్ల మంచి కోసమేనని పేర్కొంది. గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం కొత్త విషయమేమీ కాదని, గతంలో తానూ ఈ పరీక్షలకు హాజరయ్యాయని తెలిపింది. 'ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేయడం మహిళా ...

మైనర్ మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు జరపలేదు: సాయ్   Andhrabhoomi
మైనర్ మహిళా బాక్సర్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించలేదు : సాయ్   వెబ్ దునియా
'మైనర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు చేయలేదు'   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భువనేశ్వర్‌కు 'పీపుల్స్‌ చాయిస్‌' అవార్డు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్‌: భారత ఫాస్ట్‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఐసీసీ పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌, అస్ర్టేలియాకు చెందిన మిచెల్‌ జాన్సన్‌ల కంటే అత్యధిక ఓట్లు సంపాదించిన భువనేశ్వర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంతకుముందు సచిన్‌, ధోనీ ఈ అవార్డును దక్కించుకున్నారు. అలాగే విరాట్‌ కోహ్లీ 'వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ...

సూపర్ భువీ   సాక్షి
భువనేశ్వర్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు   Andhrabhoomi
భువనేశ్వర్‌కు పీపుల్స్ చాయిస్ అవార్డ్   Namasthe Telangana
వెబ్ దునియా   
thatsCricket Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వన్డే సిరీస్ : నేడు భారత్ - శ్రీలంక రెండో మ్యాచ్!  వెబ్ దునియా
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ - శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ గురువారం జరుగనుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కటక్ వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ ఆటగాళ్లు మంచి జోరుమీద ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ...

ఫేవరెట్‌గా భారత్‌ శ్రీలంకతో రెండో వన్డే నేడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరో విజయంపై గురి   సాక్షి
3వ వన్డేకి అతిథిగా కెసిఆర్: విద్యాసాగర్‌కి సన్మానం   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ప్రజా ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ: హరీశ్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరో ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో తొలి బడ్జెట్‌లో చెరువుల పునరుద్ధరణ కోసం రూ.22,500 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ...

చెరువుల పునరుద్ధరణకు ఉద్యమించండి   సాక్షి
'మన ఊరు-మన చెరువు'పై కళాకారులకు శిక్షణ   Namasthe Telangana
'మన ఊరు - మన చెరువు'పై ఇష్టాగోష్ఠి   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తుఫాన్‌ ముప్పు తప్పింది  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, నవంబర్‌ 7(ఆంధ్రజ్యోతి): కోస్తాకు తుఫాన్‌ ముప్పుతప్పింది. బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పశ్చిమంగా పయనించి బలహీనపడింది. కాగా వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి ...

కోస్తాంధ్రకు వర్ష సూచన   సాక్షి
తుఫాను ముప్పు తప్పింది   తెలుగువన్
పొంచి ఉన్న మరో ముప్పు   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言