విశాఖ సాగరతీరాన్న సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక తెలుగువన్
విశాఖ సాగరతీరానికి దాదాపు 25నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో నేవీకి చెందిన ఒక నౌక నిన్న సాయంత్రం మునిగిపోయింది. అందులో మొత్తం 26మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ వారిలో ముగ్గురు తప్ప మిగిలిన అందరిని రక్షించినట్లు నేవీ అధికారులు ప్రకటించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోయినట్లు, మిగిలిన ఇద్దరు గల్లంతయినట్లు వారు దృవీకరించారు.
విశాఖ తీరాన మునిగిన నావNews Articles by KSR
విశాఖ తీరంలో మునిగిన నౌకAndhrabhoomi
మునిగిన నేవీ నౌకఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
విశాఖ సాగరతీరానికి దాదాపు 25నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో నేవీకి చెందిన ఒక నౌక నిన్న సాయంత్రం మునిగిపోయింది. అందులో మొత్తం 26మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ వారిలో ముగ్గురు తప్ప మిగిలిన అందరిని రక్షించినట్లు నేవీ అధికారులు ప్రకటించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోయినట్లు, మిగిలిన ఇద్దరు గల్లంతయినట్లు వారు దృవీకరించారు.
విశాఖ తీరాన మునిగిన నావ
విశాఖ తీరంలో మునిగిన నౌక
మునిగిన నేవీ నౌక
రాజధాని భూసేకరణలో ప్రభుత్వానికే నిర్ణయాధికారం! Andhrabhoomi
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...
రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపిNews Articles by KSR
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబుసాక్షి
బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : కంభంపాటి హరిబాబువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...
రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపి
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబు
బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : కంభంపాటి హరిబాబు
ఫోర్బ్స్ జాబితా: మోడీ, సత్య నాదెళ్ల ఇన్, సోనియా ఔట్ Oneindia Telugu
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...
శక్తివంతుల జాబితాలో మోడీKandireega
భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్సాక్షి
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మోదీNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...
శక్తివంతుల జాబితాలో మోడీ
భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మోదీ
ఆర్ఎస్ఎస్ నేతకే గోవా సిఎం పదవి! Andhrabhoomi
పనాజీ/న్యూఢిల్లీ, నవంబర్ 6: గోవా ముఖ్యమంత్రి పారికర్ కేంద్ర కేబినెట్లోకి వెళ్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన వారసుని ఎంపిక చేయడానికి రాష్ట్ర బిజెపి గురువారం సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రి పదవి రేసులో ఇద్దరు ఆర్ఎస్ఎస్ నాయకులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా సిఎం పారికర్ బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు ...
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణసాక్షి
మహా ప్రభుత్వంలో శివసేన: గోవా సిఎం రేసులో ఇద్దరుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
పనాజీ/న్యూఢిల్లీ, నవంబర్ 6: గోవా ముఖ్యమంత్రి పారికర్ కేంద్ర కేబినెట్లోకి వెళ్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన వారసుని ఎంపిక చేయడానికి రాష్ట్ర బిజెపి గురువారం సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రి పదవి రేసులో ఇద్దరు ఆర్ఎస్ఎస్ నాయకులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా సిఎం పారికర్ బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు ...
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
మహా ప్రభుత్వంలో శివసేన: గోవా సిఎం రేసులో ఇద్దరు
టాయ్లెట్ కోసం తాళి విక్రయం Namasthe Telangana
ముంబై: మహారాష్ట్రలో వాషీం జిల్లాలోని సాయఖేడా గ్రామంలో ఓ మహిళ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మాణం కోసం ఏకంగా తన మంగళ సూత్రాన్నే అమ్మేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పంకజాముండే ఆమెను సత్కరించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మరుగుదొడ్లు లేక ...
మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళసాక్షి
మరుగుదొడ్డి కోసం తాళి విక్రయం: పంకజ సత్కారంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: మహారాష్ట్రలో వాషీం జిల్లాలోని సాయఖేడా గ్రామంలో ఓ మహిళ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మాణం కోసం ఏకంగా తన మంగళ సూత్రాన్నే అమ్మేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పంకజాముండే ఆమెను సత్కరించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మరుగుదొడ్లు లేక ...
మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళ
మరుగుదొడ్డి కోసం తాళి విక్రయం: పంకజ సత్కారం
ఎంపీ ఆఫర్... రాజ్యసభ టిక్కెట్ ధర రూ.100 కోట్లు : మాయావతి వెబ్ దునియా
రాజ్యసభ ఎన్నికలలో ఐదు కోట్లు ఇచ్చారనో, పది కోట్లు ఇచ్చారనో వింటాం. కానీ, బీఎస్పీకి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ ఏకంగా వంద కోట్ల రూపాయలకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత్రి మాయావతే స్వయంగా బహిర్గతం చేశారు. అఖిలేష్ దాస్ అనే ప్రస్తుత రాజ్యసభ సభ్యుని పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆయన మరోమార రాజ్యసభ సభ్యుడిగా ఉండేందుకు ...
రాజ్యసభ సీటుకి రూ.100 కోట్లు: మాయావతి సంచలనంOneindia Telugu
రాజ్యసభ టిక్కెట్ దర వంద కోట్లా!News Articles by KSR
కోటి రూపాయల ఆఫర్! : మాయావతి సంచలన ఆరోపణలుసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
రాజ్యసభ ఎన్నికలలో ఐదు కోట్లు ఇచ్చారనో, పది కోట్లు ఇచ్చారనో వింటాం. కానీ, బీఎస్పీకి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ ఏకంగా వంద కోట్ల రూపాయలకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత్రి మాయావతే స్వయంగా బహిర్గతం చేశారు. అఖిలేష్ దాస్ అనే ప్రస్తుత రాజ్యసభ సభ్యుని పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆయన మరోమార రాజ్యసభ సభ్యుడిగా ఉండేందుకు ...
రాజ్యసభ సీటుకి రూ.100 కోట్లు: మాయావతి సంచలనం
రాజ్యసభ టిక్కెట్ దర వంద కోట్లా!
కోటి రూపాయల ఆఫర్! : మాయావతి సంచలన ఆరోపణలు
'రజనీ రాజకీయాలలోకి రాకపోవడమే మంచిది' సాక్షి
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. రజనీకాంత్ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రజనీకాంత్.. రాజకీయాల్లోకి రావొద్దు... వస్తే కాంగ్రెస్లోకి మాత్రమే రండి : ఇళంగోవన్వెబ్ దునియా
రజనీకాంత్ రాజకీయాలలోకి రాకూడదాNews Articles by KSR
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు: తమిళ కాంగ్రెస్ చీఫ్Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. రజనీకాంత్ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రజనీకాంత్.. రాజకీయాల్లోకి రావొద్దు... వస్తే కాంగ్రెస్లోకి మాత్రమే రండి : ఇళంగోవన్
రజనీకాంత్ రాజకీయాలలోకి రాకూడదా
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు: తమిళ కాంగ్రెస్ చీఫ్
ఏకతాటిపైకి ప్రాంతీయ పార్టీలు? Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 6: భారతీయ జనతా పార్టీ కేంద్రంతో పాటుగా రాష్ట్రాల్లో సైతం వరసగా విజయాలు సాధిస్తూ ఉండడం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తనకు ఇంతకాలంగా మద్దతు ఇస్తున్న వర్గాలకు దూరమవుతూ ఉండడంతో కేంద్రంలో అధికార పార్టీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నాయి. తమ ఆలోచనలో భాగంగా సమాజ్వాది ...
ఏకమవుతున్న 'జనతా పరివార్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రాంతీయ పార్టీల మహాకూటమిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 6: భారతీయ జనతా పార్టీ కేంద్రంతో పాటుగా రాష్ట్రాల్లో సైతం వరసగా విజయాలు సాధిస్తూ ఉండడం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తనకు ఇంతకాలంగా మద్దతు ఇస్తున్న వర్గాలకు దూరమవుతూ ఉండడంతో కేంద్రంలో అధికార పార్టీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నాయి. తమ ఆలోచనలో భాగంగా సమాజ్వాది ...
ఏకమవుతున్న 'జనతా పరివార్'
ప్రాంతీయ పార్టీల మహాకూటమి
చర్చలకు షరతులు ఒప్పుకోం: పాక్ సాక్షి
ఇస్లామాబాద్: భారత్తో చర్చలు కావాలో లేక వేర్పాటువాద కాశ్మీరీ నాయకులు కావాలో పాకిస్థాన్ తేల్చుకోవాలని భారత రక్షణమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై గురువారం పాక్ తీవ్రంగా స్పందించింది. చర్చల ప్రక్రియలో ఎలాంటి షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. కాశ్మీరులో ఉంటున్న వారు భారతీయ వేర్పాటు వాదులు కాదని, వివాదస్పద ...
కాశ్మీర్ వేర్పాటువాదులు సమరయోధులే: పాక్Andhrabhoomi
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జైట్లీ మనోభావాలు (ఫోటోలు)Oneindia Telugu
పాకిస్థానే నిర్ణయించుకోవాలి : అరుణ్ జైట్లీ వ్యాఖ్యలువెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: భారత్తో చర్చలు కావాలో లేక వేర్పాటువాద కాశ్మీరీ నాయకులు కావాలో పాకిస్థాన్ తేల్చుకోవాలని భారత రక్షణమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై గురువారం పాక్ తీవ్రంగా స్పందించింది. చర్చల ప్రక్రియలో ఎలాంటి షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. కాశ్మీరులో ఉంటున్న వారు భారతీయ వేర్పాటు వాదులు కాదని, వివాదస్పద ...
కాశ్మీర్ వేర్పాటువాదులు సమరయోధులే: పాక్
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జైట్లీ మనోభావాలు (ఫోటోలు)
పాకిస్థానే నిర్ణయించుకోవాలి : అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
నేడు ఢిల్లీకి ఇరు రాష్ర్టాల సీఎస్లు Namasthe Telangana
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఏపీ సీఎస్ కృష్ణారావులు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పర్యటన సందర్భంగా పీఎంవో, హోంశాఖ అధికారులతో ఇరు రాష్ర్టాల సీఎస్లు భేటీ కానున్నారు. విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఉల్లంఘిస్తుందో సీఎస్ రాజీవ్శర్మ కేంద్రానికి నివేదించనున్నారు. అదేవిధంగా ఒప్పంధం ...
నేడు ఢిల్లీకి రాజీవ్శర్మసాక్షి
సంస్థల విభజన ప్రక్రియపై ఏపీ సీఎస్ సమీక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఏపీ సీఎస్ కృష్ణారావులు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పర్యటన సందర్భంగా పీఎంవో, హోంశాఖ అధికారులతో ఇరు రాష్ర్టాల సీఎస్లు భేటీ కానున్నారు. విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఉల్లంఘిస్తుందో సీఎస్ రాజీవ్శర్మ కేంద్రానికి నివేదించనున్నారు. అదేవిధంగా ఒప్పంధం ...
నేడు ఢిల్లీకి రాజీవ్శర్మ
సంస్థల విభజన ప్రక్రియపై ఏపీ సీఎస్ సమీక్ష
沒有留言:
張貼留言