2014年11月6日 星期四

2014-11-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


విశాఖ సాగరతీరాన్న సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక  తెలుగువన్
విశాఖ సాగరతీరానికి దాదాపు 25నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో నేవీకి చెందిన ఒక నౌక నిన్న సాయంత్రం మునిగిపోయింది. అందులో మొత్తం 26మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ వారిలో ముగ్గురు తప్ప మిగిలిన అందరిని రక్షించినట్లు నేవీ అధికారులు ప్రకటించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోయినట్లు, మిగిలిన ఇద్దరు గల్లంతయినట్లు వారు దృవీకరించారు.
విశాఖ తీరాన మునిగిన నావ   News Articles by KSR
విశాఖ తీరంలో మునిగిన నౌక   Andhrabhoomi
మునిగిన నేవీ నౌక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు  సాక్షి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ జర్రా అప్పారావును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు ఆయన భార్యతో కలసి ఎస్పీ కార్యాలయం ఎదుట భారీయెత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ ...

ఔనా! నిజమా!   Andhrabhoomi
మావోయిస్టు సంబంధాల పేరిట ఏయూ ప్రొఫెసర్ అప్పారావు అరెస్టు   Namasthe Telangana
'పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నందుకే ఎ.యు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అప్పారావు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 17 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సత్వర విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మహిళల సమగ్ర రక్షణ కోసం కేసీఆర్‌ సర్కారు నడుం బిగించింది. 'ఆడవారి వైపు చూడాలంటే లాగులు తడవాలి' అంటూ ఇటీవల పురుషులను తీవ్రంగా హెచ్చరించిన ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. 'మహిళల సమస్యలు-పరిష్కారమార్గాలు' అనే అంశంపై పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ చేసిన ...

మహిళల భద్రత: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు   Oneindia Telugu
మహిళల భద్రతపై ముగిసిన సీఎం సమీక్ష   Namasthe Telangana
మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
విస్తరణ కాదు ప్రక్షాళన కేంద్ర కేబినెట్‌లో మరో 10 మంది!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేవలం కేబినెట్‌ విస్తరణతో సరిపెట్టకుండా మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30ను దీనికి ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో 22 మంది మంత్రులు, ...

కేంద్ర కేబినెట్ విస్తరణ.. చంద్రబాబు లాబీయింగ్.. బెర్త్ ఎవరికో..!   Palli Batani
కేంద్ర కేబినెట్‌ బెర్త్ కోసం టిడిపి యత్నాలు: రేసులో వీరే   Oneindia Telugu
నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణ : బెర్తు కోసం తెలుగు తమ్ముళ్ల పోటీ!   వెబ్ దునియా
10tv   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజధాని భూసేకరణలో ప్రభుత్వానికే నిర్ణయాధికారం!  Andhrabhoomi
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...

రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపి   News Articles by KSR
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబు   సాక్షి
బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : కంభంపాటి హరిబాబు   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రజా సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?  సాక్షి
సాక్షి, హైదరాబాద్: సమస్యలపై ప్రజల తరపున ఎవరైతే పోరాడుతున్నారో వారిని నిర్వీర్యం చేసే విధంగా దొంగ కేసులు పెట్టే స్థాయికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి పోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టిన వారిలో భూమా నాగిరెడ్డి నాలుగో ఎమ్మెల్యే అని ...

భూమాకు వైఎస్ జగన్ పరామర్శ   Andhrabhoomi
రోజా సహా 4గురిపై కేసు, పోరాడుతాం: జగన్, రోజా ఫైర్   Oneindia Telugu
నిమ్స్‌లో భూమా నాగిరెడ్డిని పరామర్శించిన జగన్   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తండ్రీ కొడుకుల హత్య కేసులో ఆరుగురు నిందితుల లొంగుబాటు  Andhrabhoomi
గన్నవరం, నవంబర్ 6: ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి వద్ద ఐదో నెంబర్ జాతీయ రహదారిపై పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకుల హత్య కేసులో నిందితులైన ఆరుగురు గురువారం గన్నవరం కోర్టులో లొంగిపోయినట్లు కంకిపాడు సిఐ ఆర్‌జె రవికుమార్ గురువారం స్థానిక విలేఖర్లకు తెలిపారు. సెప్టెంబర్ 24న జరిగిన గంథం ...

కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి కాల్పులు.. ఆరుగురు లొంగుబాటు!   వెబ్ దునియా
కృష్ణా కాల్పులు: గన్నవరం కోర్టులో 6గురు లొంగుబాటు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
2రాష్ట్రాలకా?: బాబుకు మోడీ ఫోన్, పనిచేయకుంటే ఔట్  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఫోన్ చేశారు. చంద్రబాబు ఢిల్లీలో సీఐఐ కాన్ఫరెన్స్‌‍లో ఉండగా మోడీ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే ఆయన పక్కకు వెళ్లి మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమం ఒక జాతీయ టీవీ చానల్‌లో లైవ్‌ ప్రసారమవుతోంది. ప్రధాని నుంచి ఫోన్‌ అనగానే ...

చంద్రబాబుకు నరేంద్ర మోదీ ఫోన్‌ రాజకీయ వర్గాలలో ఉత్కంఠ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


నేడు అమెరికాకు లోకేష్  సాక్షి
హైదరాబాద్ : టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం రాత్రి బయల్దేరి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన అమెరికాకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. డిసెంబర్ తొలి వారంలో లోకేష్ తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా మరిన్ని »   

  10tv   
కార్తీక వెన్నెల  సాక్షి
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆర్‌కే బీచ్ కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. ఉదయం నుంచే పాదరసలింగేశ్వరునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు శివుని దర్శించుకొని అభిషేకాలు చేయించుకున్నారు. భవతారిణీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ధర్మకర్త సుదీప్త బెనర్జీ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సిరిపురం ...

భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం కార్తీక పౌర్ణమి వేడుకలు   వెబ్ దునియా
ఆలయాల్లో కార్తీక శోభ...   10tv

అన్ని 24 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言