2014年11月6日 星期四

2014-11-07 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
ఒబామాకు చుక్కెదురు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు గట్టిదెబ్బే తగిలింది. ఉభయసభల్లోనూ రిపబ్లికన్లదే పై చేయి అయిపోయింది. గత ఎనిమిదేళ్ళలో తొలిసారిగా సెనేట్‌లో రిపబ్లికన్లు పట్టు సాధించారు. ప్రతినిధుల సభలోనూ వారిదే జోరు. రాష్ట్రాల గవర్నర్ల విషయంలోనూ అంతే. ఒబామా సొంత రాష్ట్రమైన ఇల్లినోయిస్‌ సహా డెమోక్రాట్లకు గట్టి ...

కరకు తగ్గని ఒబామా   సాక్షి
అమెరికాలో గెలిచిన మనోళ్ళు   Namasthe Telangana
పార్లమెంటు ఎన్నికల్లో ఒబామాకు చుక్కెదురు   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చర్చలకు షరతులు ఒప్పుకోం: పాక్  సాక్షి
ఇస్లామాబాద్: భారత్‌తో చర్చలు కావాలో లేక వేర్పాటువాద కాశ్మీరీ నాయకులు కావాలో పాకిస్థాన్ తేల్చుకోవాలని భారత రక్షణమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై గురువారం పాక్ తీవ్రంగా స్పందించింది. చర్చల ప్రక్రియలో ఎలాంటి షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. కాశ్మీరులో ఉంటున్న వారు భారతీయ వేర్పాటు వాదులు కాదని, వివాదస్పద ...

కాశ్మీర్ వేర్పాటువాదులు సమరయోధులే: పాక్   Andhrabhoomi
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జైట్లీ మనోభావాలు (ఫోటోలు)   Oneindia Telugu
పాకిస్థానే నిర్ణయించుకోవాలి : అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


నేడు అమెరికాకు లోకేష్  సాక్షి
హైదరాబాద్ : టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం రాత్రి బయల్దేరి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన అమెరికాకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. డిసెంబర్ తొలి వారంలో లోకేష్ తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన భారత సైన్యం : శ్రీలంక ఆరోపణ  వెబ్ దునియా
శ్రీలంకలో ఎల్టీటీఈతో జరిగిన పోరాటంలో శ్రీలంక ప్రభుత్వానికి దన్నుగా యుద్ధంలో పాల్గొన్న భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) సభ్యులు తమిళ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని శ్రీలంక మంత్రి వినయగమూర్తి మురళీధరన్ (48) అలియాస్ కరుణ తాజాగా ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 1987 నుంచి 1990 వరకు శ్రీలంకలో ఆపరేషన్లు నిర్వహించిన ...

యుద్ధ సమయంలో రేప్ చేశారు   Namasthe Telangana
యుద్ధం టైంలో రేప్‌చేశారు: భారత్ ఐపీకేఎఫ్‌పై సంచలనం   Oneindia Telugu
అప్పట్లో ఐపీకేఎఫ్ అత్యాచారాలకు పాల్పడింది: శ్రీలంక   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


శ్రీలంక ప్రధాని నేడు తిరుమలకు రాక  సాక్షి
చిత్తూరు(సెంట్రల్): శ్రీలంక ప్రధాని డీఎం. జయరత్నే శుక్రవారం తిరుమలకు రానున్నారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కుటుంబసమేతంగా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గాన తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి బెంగళూరుకు ...

శుక్రవారం శ్రీలంక ప్రధాని తిరుమల రాక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


లండన్‌లో రమ్య  సాక్షి
మండ్య : రాజకీయ రంగంలో మరిన్ని మెళకువలను నేర్చుకోవడానికి సినీనటి, మండ్య మాజీ ఎంపీ రమ్య లండన్‌కు వెళ్లినట్లు ఆమె తల్లి రంజితా తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ మూడు నెలల కోర్సు చేస్తోందని, డిసెంబర్ నెల మొదటి వారంలో తిరిగి మండ్యకు వస్తుందని చెప్పారు. రమ్య కర్ణాటకను వీడి ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు.

ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
పాక్ సైన్యంలో ఉగ్రవాదులు  సాక్షి
వాషింగ్టన్: భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉగ్రవాద గ్రూపులను పాక్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంట గాన్ ఆ దేశ కాంగ్రెస్‌కు నివేదించింది. అఫ్ఘానిస్థాన్, భారత్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్లు పాక్ భూభాగంలోనే అడ్డా వేశారని పేర్కొంది. పొరుగు దేశాలను దెబ్బతీయడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు ఈ గ్రూపులు ...

పాక్ ఉగ్రవాద కేంద్రమే   Andhrabhoomi
భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు రంగంలోకి పాక్ తీవ్రవాదులు..   వెబ్ దునియా
పాక్ తలంటిన పెంటగాన్   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టిమ్ కుక్ 'గే' ప్రకటన: ఆపిల్ స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!  వెబ్ దునియా
ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గే అని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఆపిల్ కంపెనీ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్‌లో చోటు చేసుకుంది. ఆపిల్ కంపెనీ మొదటినుంచీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్ధతు తెల్పుతున్న నేపథ్యంలో.. ఐఫోన్ ...

స్టీవ్ జాబ్స్ విగ్రహ ధ్వంసం   Namasthe Telangana
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: ఆపిల్ స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం   Oneindia Telugu
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మళ్లీ తెరమీదకు 'సేతు'  సాక్షి
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సేతు సముద్ర నినా దం మళ్లీ తెర మీదకు వచ్చింది. కోర్టు కేసులతో ఇన్నాళ్లు మరుగున పడ్డ ఈ వివాదం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ రూపంలో మళ్లీ చర్చకెక్కుతున్నది. గతంలో రూపకల్పన చేసిన మార్గంలో కాకుండా కొత్త మార్గంలో పనులకు చర్యలు తీసుకోనున్నామన్న గడ్కరీ ప్రకటనను కొందరు వ్యతిరేకిస్తుంటే, మరి కొందరు ...

రామసేతుపై గడ్కరీ, పాక్‌లో క్రైస్తవ జంట సజీవ దహనం   Oneindia Telugu
తమిళ జాలర్లను విడిపిస్తాం   Andhrabhoomi
రామసేతును యూపీఏ కూల్చాలనుకుంది: నితిన్ గడ్కరీ   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సత్తా చాటుతాం  Andhrabhoomi
దుబాయ్, నవంబర్ 6: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మరోసారి విజయభేరి మోగిస్తామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. 2011లో వరల్డ్ కప్‌ను సాధించిన తర్వాత, ఇంగ్లాండ్‌లో చాంపియన్స్ ట్రోఫీలోనూ గెలిచామని అతను ఐసిసి 'వరల్డ్ కప్ కౌంట్ ...

ఆస్ట్రేలియా పర్యటన ఓ సదావకాశం : మహేంద్ర సింగ్ ధోనీ   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言