రాయుడు 'గెలిచాడు' సాక్షి
ప్రపంచకప్ బెర్త్ రేసులో మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త వెనుకబడిన తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు... శ్రీలంకతో రెండో వన్డేలో దుమ్మురేపాడు. నాణ్యమైన ఆటతీరుతో అజేయ శతకం సాధించి... ఆస్ట్రేలియా టికెట్ను దాదాపుగా 'గెలిచాడు'. అంతేకాదు... కెరీర్లో భారత్ తరఫున తొలి సెంచరీతో తన ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కించుకున్నాడు. రాయుడుతో పాటు ధావన్ ...
రాయుడు రఫాడాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అజేయుడు రాయుడుAndhrabhoomi
రెండో వన్డేలో లంకపై భారత్ ఘనవిజయం10tv
వెబ్ దునియా
Palli Batani
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రపంచకప్ బెర్త్ రేసులో మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త వెనుకబడిన తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు... శ్రీలంకతో రెండో వన్డేలో దుమ్మురేపాడు. నాణ్యమైన ఆటతీరుతో అజేయ శతకం సాధించి... ఆస్ట్రేలియా టికెట్ను దాదాపుగా 'గెలిచాడు'. అంతేకాదు... కెరీర్లో భారత్ తరఫున తొలి సెంచరీతో తన ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కించుకున్నాడు. రాయుడుతో పాటు ధావన్ ...
రాయుడు రఫాడాడు
అజేయుడు రాయుడు
రెండో వన్డేలో లంకపై భారత్ ఘనవిజయం
కపిల్ నిరాశపరిచాడు Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 6: కోచ్గా కపిల్ దేవ్ ఎంతో నిరాశ పరిచాడని సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటనను అతను ప్రస్తావించాడు. వ్యూహ రచనలోగానీ, చర్చల్లోగానీ కపిల్ ఎన్నడూ పాల్గొనలేదని తెలిపాడు. కోచ్గా అతని వైఫల్యం అందరికీ నిరాశనే మిగిల్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా ...
కోచ్గా కపిల్ నిరాశపర్చాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నన్ను అవమానించారు!సాక్షి
కపిల్ నిరాశపర్చాడు: సచిన్Namasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 6: కోచ్గా కపిల్ దేవ్ ఎంతో నిరాశ పరిచాడని సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటనను అతను ప్రస్తావించాడు. వ్యూహ రచనలోగానీ, చర్చల్లోగానీ కపిల్ ఎన్నడూ పాల్గొనలేదని తెలిపాడు. కోచ్గా అతని వైఫల్యం అందరికీ నిరాశనే మిగిల్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా ...
కోచ్గా కపిల్ నిరాశపర్చాడు
నన్ను అవమానించారు!
కపిల్ నిరాశపర్చాడు: సచిన్
ద్రావిడ్ చెప్పిందొకటి, షాకయ్యా: సచిన్, గంగూలీ క్షమాపణ Oneindia Telugu
ముంబై: ముల్తాన్ టెస్టులో రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ పైన సచిన్ టెండుల్కర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ద్రావిడ్ చెప్పిందొకటి చేసిందొకటి ఆవేదన వ్యక్తం చేశాడు. ముల్తాన్ డిక్లరేషన్ తనను తీవ్రంగా బాధించిందని సచిన్ తన పుస్తకంలో రాశాడు. డిక్లరేషన్ ఎందుకు వివాదమైంది, అసలు ఆ టెస్టులో ఏమి జరిగిందన్న విషయాన్ని పుస్తకంలో వివరించాడు.
అడిగినప్పుడల్లా 1 అడిగితే కోట్లు వచ్చేవి: సచిన్పై ద్రావిడ్thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ముంబై: ముల్తాన్ టెస్టులో రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ పైన సచిన్ టెండుల్కర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ద్రావిడ్ చెప్పిందొకటి చేసిందొకటి ఆవేదన వ్యక్తం చేశాడు. ముల్తాన్ డిక్లరేషన్ తనను తీవ్రంగా బాధించిందని సచిన్ తన పుస్తకంలో రాశాడు. డిక్లరేషన్ ఎందుకు వివాదమైంది, అసలు ఆ టెస్టులో ఏమి జరిగిందన్న విషయాన్ని పుస్తకంలో వివరించాడు.
అడిగినప్పుడల్లా 1 అడిగితే కోట్లు వచ్చేవి: సచిన్పై ద్రావిడ్
నేటి నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ Namasthe Telangana
రష్యా: రష్యాలోని సోచి వేదికగా నేటి నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమౌతున్నాయి. భారత చదరంగ రారాజు విశ్వనాథన్ ఆనంద్కు పరీక్ష. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ అనుభవజ్ఞుడికి మళ్లీ నార్వే యువ యోధుని సవాల్. వరుసగా నాలుగుసార్లు, ఓవరాల్గా ఐదుసార్లు చదరంగ రణరంగాన్ని ఏలిన ఆనంద్కు గతేడాది సొంతగడ్డపై అనూహ్యంగా ...
అనంద్ దెబ్బతిన్న పులిసాక్షి
ఆనంద్కు మోదీ శుభాకాంక్షలుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
రష్యా: రష్యాలోని సోచి వేదికగా నేటి నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమౌతున్నాయి. భారత చదరంగ రారాజు విశ్వనాథన్ ఆనంద్కు పరీక్ష. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ అనుభవజ్ఞుడికి మళ్లీ నార్వే యువ యోధుని సవాల్. వరుసగా నాలుగుసార్లు, ఓవరాల్గా ఐదుసార్లు చదరంగ రణరంగాన్ని ఏలిన ఆనంద్కు గతేడాది సొంతగడ్డపై అనూహ్యంగా ...
అనంద్ దెబ్బతిన్న పులి
ఆనంద్కు మోదీ శుభాకాంక్షలు
నిబంధనలు ఉల్లంఘించలేదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: తాము సీనియర్ బాలికలకు మాత్రమే గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని బాక్సింగ్ ఇండియా (బీఐ) తెలిపింది. వచ్చేవారం కొరియాలో జరుగనున్న చాంపియన్షిప్లో పాల్గొంటున్న వివాహిత బాక్సర్లతోపాటు జూనియర్లకూ గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన బీఐ 'గుర్తింపు ...
భారత మహిళా బాక్సర్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు: సాయ్Oneindia Telugu
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు.. బీఐ సూచన మేరకే...!వెబ్ దునియా
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు!సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: తాము సీనియర్ బాలికలకు మాత్రమే గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని బాక్సింగ్ ఇండియా (బీఐ) తెలిపింది. వచ్చేవారం కొరియాలో జరుగనున్న చాంపియన్షిప్లో పాల్గొంటున్న వివాహిత బాక్సర్లతోపాటు జూనియర్లకూ గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన బీఐ 'గుర్తింపు ...
భారత మహిళా బాక్సర్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు: సాయ్
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు.. బీఐ సూచన మేరకే...!
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు!
నిరాశపరిచిన పెరీరా, జయవర్థనే సాక్షి
అహ్మదాబాద్: భారత్ తో గురువారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పెరీరా పరుగులేమీ చేయకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దిల్షాన్, సంగక్కర్ 55 పరుగుల వరకు రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 35 పరుగులు చేసిన ...
మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంకNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
అహ్మదాబాద్: భారత్ తో గురువారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పెరీరా పరుగులేమీ చేయకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దిల్షాన్, సంగక్కర్ 55 పరుగుల వరకు రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 35 పరుగులు చేసిన ...
మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంక
హైదరాబాద్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్: కేటీఆర్ Andhrabhoomi
హైదరాబాద్: ఐటీసీ సంస్థ త్వరలోనే హైదరాబాద్ సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పనున్నట్లు ఐటీమంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ప్యాకింగ్ నేషనల్ సదస్సును గురువారం ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో ఐకర్ ఫర్నీచర్ కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషకరమని ...
త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్: కేటీఆర్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఐటీసీ సంస్థ త్వరలోనే హైదరాబాద్ సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పనున్నట్లు ఐటీమంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ప్యాకింగ్ నేషనల్ సదస్సును గురువారం ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో ఐకర్ ఫర్నీచర్ కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషకరమని ...
త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్: కేటీఆర్
మళ్లీ తుపాను ముప్పు సాక్షి
శ్రీకాకుళం పాతబస్టాండ్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతుండటంతో జిల్లాకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఈ తుపాను మరింత బలపడే అవకాశముందన్న సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ...
ఇంకా మరిన్ని »
శ్రీకాకుళం పాతబస్టాండ్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతుండటంతో జిల్లాకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఈ తుపాను మరింత బలపడే అవకాశముందన్న సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ...
గుట్కా కావాలా.. ప్రొద్దుటూరుకు రండి.. సాక్షి
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుట్కా పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి రోజు టీవీలు, సినిమా థియేటర్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. అయినప్పటికీ యథేచ్ఛగా నిషేధిత గుట్కా పదార్థాలు పట్టణంలో లభిస్తున్నాయి.
ఇంకా మరిన్ని »
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుట్కా పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి రోజు టీవీలు, సినిమా థియేటర్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. అయినప్పటికీ యథేచ్ఛగా నిషేధిత గుట్కా పదార్థాలు పట్టణంలో లభిస్తున్నాయి.
భువనేశ్వర్కు 'పీపుల్స్ చాయిస్' అవార్డు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్: భారత ఫాస్ట్బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్, అస్ర్టేలియాకు చెందిన మిచెల్ జాన్సన్ల కంటే అత్యధిక ఓట్లు సంపాదించిన భువనేశ్వర్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంతకుముందు సచిన్, ధోనీ ఈ అవార్డును దక్కించుకున్నారు. అలాగే విరాట్ కోహ్లీ 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ...
సూపర్ భువీసాక్షి
భువనేశ్వర్కు పీపుల్స్ ఛాయిస్ అవార్డుAndhrabhoomi
భువనేశ్వర్కు పీపుల్స్ చాయిస్ అవార్డ్Namasthe Telangana
వెబ్ దునియా
thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
దుబాయ్: భారత ఫాస్ట్బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్, అస్ర్టేలియాకు చెందిన మిచెల్ జాన్సన్ల కంటే అత్యధిక ఓట్లు సంపాదించిన భువనేశ్వర్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంతకుముందు సచిన్, ధోనీ ఈ అవార్డును దక్కించుకున్నారు. అలాగే విరాట్ కోహ్లీ 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ...
సూపర్ భువీ
భువనేశ్వర్కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు
భువనేశ్వర్కు పీపుల్స్ చాయిస్ అవార్డ్
沒有留言:
張貼留言