ఏకకాలంలో విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులు సాక్షి
విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడలలో మెట్రోరైలు ప్రాజెక్టులను ఏకకాలంలోనే చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ మెట్రోరైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ తెలిపారు. ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు నిర్వహణ ప్రభుత్వానికి భా రం కాకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇందుకోసం విశాఖపట్నం, విజయవాడలలో సర్వే చేసి డీటైల్డ్ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను ...
ఐధు నెలల్లో మెట్రో నివేదికఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
6 నెలల్లో విశాఖ 'మెట్రో' నివేదికAndhrabhoomi
విశాఖలో 30 కి.మీ.. విజయవాడలో 27 కి.మీ. మెట్రోవెబ్ దునియా
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడలలో మెట్రోరైలు ప్రాజెక్టులను ఏకకాలంలోనే చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ మెట్రోరైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ తెలిపారు. ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు నిర్వహణ ప్రభుత్వానికి భా రం కాకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇందుకోసం విశాఖపట్నం, విజయవాడలలో సర్వే చేసి డీటైల్డ్ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను ...
ఐధు నెలల్లో మెట్రో నివేదిక
6 నెలల్లో విశాఖ 'మెట్రో' నివేదిక
విశాఖలో 30 కి.మీ.. విజయవాడలో 27 కి.మీ. మెట్రో
కోటి ఆశల తెలంగాణ బడ్జెట్.. 10tv
హైదరాబాద్: తెలంగాణ తొలి బడ్జెట్ ఎలా ఉండనుంది? ప్రజల ఆకాంక్షలు ఈటెల ప్రతిబింబిస్తారా..? ఎన్నికల హామీలకు కేటాయింపులు ఏ మేరకు చేస్తారు..? కరెంటు కష్టాలు గట్టెక్కేలా నిధుల వరద పారిస్తారా..? హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడతారా.? ప్రజలపై పన్నుల భారం మోపుతారా..? మరికొన్ని గంటల్లో ప్రవేశపెట్టబోతున్న తెలంగాణ తొలిపద్దు ఈ ...
బడ్జెట్పై భారీ ఆశలుసాక్షి
కోటి ఆశల బడ్జెట్శాసనసభలో తెలంగాణ తొలి పద్దు నేడే లక్ష కోట్ల మార్కు దాటనున్న ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లక్ష కోట్లు పైనే..Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ తొలి బడ్జెట్ ఎలా ఉండనుంది? ప్రజల ఆకాంక్షలు ఈటెల ప్రతిబింబిస్తారా..? ఎన్నికల హామీలకు కేటాయింపులు ఏ మేరకు చేస్తారు..? కరెంటు కష్టాలు గట్టెక్కేలా నిధుల వరద పారిస్తారా..? హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడతారా.? ప్రజలపై పన్నుల భారం మోపుతారా..? మరికొన్ని గంటల్లో ప్రవేశపెట్టబోతున్న తెలంగాణ తొలిపద్దు ఈ ...
బడ్జెట్పై భారీ ఆశలు
కోటి ఆశల బడ్జెట్శాసనసభలో తెలంగాణ తొలి పద్దు నేడే లక్ష కోట్ల మార్కు దాటనున్న ...
లక్ష కోట్లు పైనే..
తమిళ జాలర్లను విడిపిస్తాం Andhrabhoomi
రామేశ్వరం, నవంబర్ 4: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై గత నెల శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించిన అయిదుగురు భారతీయ జాలర్లను క్షేమంగా విడిపించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర రవాణా, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ అయిదుగురు జాలర్ల కుటుంబ సభ్యులు మంగళవారం ఇక్కడ మంత్రిని కలిసి తమ వారిని ...
రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీసాక్షి
రామసేతును యూపీఏ కూల్చాలనుకుంది: నితిన్ గడ్కరీవెబ్ దునియా
రామసేతుకు నష్టం లేకుండా సేతుసముద్రం: గడ్కరీNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
రామేశ్వరం, నవంబర్ 4: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై గత నెల శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించిన అయిదుగురు భారతీయ జాలర్లను క్షేమంగా విడిపించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర రవాణా, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ అయిదుగురు జాలర్ల కుటుంబ సభ్యులు మంగళవారం ఇక్కడ మంత్రిని కలిసి తమ వారిని ...
రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీ
రామసేతును యూపీఏ కూల్చాలనుకుంది: నితిన్ గడ్కరీ
రామసేతుకు నష్టం లేకుండా సేతుసముద్రం: గడ్కరీ
బిజెపితో పొత్తుపై వ్యాఖ్య: రావెలపై చంద్రబాబు ఆగ్రహం Oneindia Telugu
హైదరాబాద్: బిజెపితో పొత్తు అంశంపై వ్యాఖ్యలు చేసిన సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రావెలను పిలిచి, వ్యాఖ్యలపై వివరణ కోరినట్లు సమాచారం. తనతో సంప్రదించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ...
మీ పరిధిలో ఉండండి.. మంత్రి రావెలకు చంద్రబాబు వార్నింగ్Palli Batani
ఏపీలో టీడీపీకి ఝలక్ ఇస్తున్న బీజేపీ...10tv
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్: బిజెపితో పొత్తు అంశంపై వ్యాఖ్యలు చేసిన సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రావెలను పిలిచి, వ్యాఖ్యలపై వివరణ కోరినట్లు సమాచారం. తనతో సంప్రదించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ...
మీ పరిధిలో ఉండండి.. మంత్రి రావెలకు చంద్రబాబు వార్నింగ్
ఏపీలో టీడీపీకి ఝలక్ ఇస్తున్న బీజేపీ...
గవర్నర్ నరసింహన్కు మోడీ, బాబు, కేసీఆర్ బర్త్ డే విషెస్! వెబ్ దునియా
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ (నవంబర్-4) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేయగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కలసి శుభాకాంక్షలు చెప్పారు. కాగా నరసింహన్ ఐబి అదికారిగా రిటైర్ అయి తొలుత ...
ఇంకా మరిన్ని »
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ (నవంబర్-4) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేయగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కలసి శుభాకాంక్షలు చెప్పారు. కాగా నరసింహన్ ఐబి అదికారిగా రిటైర్ అయి తొలుత ...
జనవరిలో జగన్ నిరాహార దీక్ష Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 4: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే జనవరి 6,7 తేదీల్లో రెండు రోజులపాటు తాను గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన వేదికపైన నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి మోసం ...
జనవరిలో స్వయంగా నేనే దీక్ష చేస్తా: వైఎస్ జగన్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 4: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే జనవరి 6,7 తేదీల్లో రెండు రోజులపాటు తాను గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన వేదికపైన నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి మోసం ...
జనవరిలో స్వయంగా నేనే దీక్ష చేస్తా: వైఎస్ జగన్
మంత్రికి వడ్డాణం గిప్ట్, బాబు సీరియస్! సాక్షి
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్ గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్ గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ ...
కేసీఆర్ను పోతులూరితో పోల్చిన మధుసూదనాచారి! వెబ్ దునియా
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారిలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భవిష్యత్తును ఊహించగలరని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న స్వామి భక్తిని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ ముందే చెప్పారని... అదే జరిగిందని చెప్పారు. కరీంనగర్ జిల్లా ధర్మారం ...
ఇంకా మరిన్ని »
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారిలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భవిష్యత్తును ఊహించగలరని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న స్వామి భక్తిని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ ముందే చెప్పారని... అదే జరిగిందని చెప్పారు. కరీంనగర్ జిల్లా ధర్మారం ...
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: ధ్వంసమైన ఆపిల్ స్టీవ్ జాబ్స్ విగ్రహం! వెబ్ దునియా
ఆపిల్ కంపెనీ ప్రస్తుతం సీఈఓ టిమ్ కుక్ గే ఒప్పుకున్న నేపథ్యంలో ఆపిల్ కంపెనీ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్లో చోటు చేసుకుంది. ఆపిల్ కంపెనీ మొదటినుంచీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్ధతు తెల్పుతున్న నేపథ్యంలో.. ఐఫోన్ రూపంలో ...
ఇంకా మరిన్ని »
ఆపిల్ కంపెనీ ప్రస్తుతం సీఈఓ టిమ్ కుక్ గే ఒప్పుకున్న నేపథ్యంలో ఆపిల్ కంపెనీ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్లో చోటు చేసుకుంది. ఆపిల్ కంపెనీ మొదటినుంచీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్ధతు తెల్పుతున్న నేపథ్యంలో.. ఐఫోన్ రూపంలో ...
పాక్ సైన్యంలో ఉగ్రవాదులు సాక్షి
వాషింగ్టన్: భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉగ్రవాద గ్రూపులను పాక్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంట గాన్ ఆ దేశ కాంగ్రెస్కు నివేదించింది. అఫ్ఘానిస్థాన్, భారత్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్లు పాక్ భూభాగంలోనే అడ్డా వేశారని పేర్కొంది. పొరుగు దేశాలను దెబ్బతీయడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు ఈ గ్రూపులు ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉగ్రవాద గ్రూపులను పాక్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంట గాన్ ఆ దేశ కాంగ్రెస్కు నివేదించింది. అఫ్ఘానిస్థాన్, భారత్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్లు పాక్ భూభాగంలోనే అడ్డా వేశారని పేర్కొంది. పొరుగు దేశాలను దెబ్బతీయడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు ఈ గ్రూపులు ...
沒有留言:
張貼留言