శ్రీలంకలోని తమిళ జాలర్లను విడిపిస్తాం : నితిన్ గడ్కరీ వెబ్ దునియా
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించిన ఐదుగురు భారతీయ (తమిళ) జాలర్లను క్షేమంగా విడిపించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర రవాణా, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ ఐదుగురు జాలర్ల కుటుంబ సభ్యులు మంగళవారం ఇక్కడ మంత్రిని కలిసి తమ వారిని వెనక్కి తీసుకు రావడానికి ...
తమిళ జాలర్లను విడిపిస్తాంAndhrabhoomi
రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీసాక్షి
రామసేతుకు నష్టం లేకుండా సేతుసముద్రం: గడ్కరీNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించిన ఐదుగురు భారతీయ (తమిళ) జాలర్లను క్షేమంగా విడిపించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర రవాణా, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ ఐదుగురు జాలర్ల కుటుంబ సభ్యులు మంగళవారం ఇక్కడ మంత్రిని కలిసి తమ వారిని వెనక్కి తీసుకు రావడానికి ...
తమిళ జాలర్లను విడిపిస్తాం
రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీ
రామసేతుకు నష్టం లేకుండా సేతుసముద్రం: గడ్కరీ
ఢిల్లీ అసెంబ్లీ రద్దు సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాలపై ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఇక లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదించటమే మిగిలింది. నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్రపతి ప్రభుత్వ ...
అసెంబ్లీ రద్దుAndhrabhoomi
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర.. లైన్ క్లియర్!వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికలకు లైన్ క్లియర్తెలుగువన్
Namasthe Telangana
Kandireega
అన్ని 45 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాలపై ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఇక లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదించటమే మిగిలింది. నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్రపతి ప్రభుత్వ ...
అసెంబ్లీ రద్దు
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర.. లైన్ క్లియర్!
ఢిల్లీ ఎన్నికలకు లైన్ క్లియర్
అటు రెడ్యా.. ఇటు దొంతి సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మొదటి నుంచి దూరంగా ఉంటున్న మాధవరెడ్డి.. పొన్నాలతో సంబంధం లేకుండానే కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐ సీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీలను మంగళవారం ఆయన ...
కాంగ్రెస్కు తిరిగొచ్చిన ఎమ్మెల్యే దొంతి దిగ్విజయ్ సమక్షంలో పార్టీలో చేరికఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే దొంతికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపుAndhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, వరంగల్ : నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మొదటి నుంచి దూరంగా ఉంటున్న మాధవరెడ్డి.. పొన్నాలతో సంబంధం లేకుండానే కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐ సీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీలను మంగళవారం ఆయన ...
కాంగ్రెస్కు తిరిగొచ్చిన ఎమ్మెల్యే దొంతి దిగ్విజయ్ సమక్షంలో పార్టీలో చేరిక
ఎమ్మెల్యే దొంతికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి సాక్షి
హైదరాబాద్: మెదక్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. జహీర్ బాద్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టాగ్లు: 2 kill, road accident, medak district, మెదక్ జిల్లా, రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి ...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతిAndhrabhoomi
5గురి ప్రాణాలు తీసిన అతివేగం: పడవ బోల్తాOneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెదక్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. జహీర్ బాద్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టాగ్లు: 2 kill, road accident, medak district, మెదక్ జిల్లా, రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి ...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
5గురి ప్రాణాలు తీసిన అతివేగం: పడవ బోల్తా
టార్గెట్ కోల్ కతా..! సాక్షి
కోల్కతా/న్యూఢిల్లీ: కోల్కతాలో, ముఖ్యంగా అక్కడి నౌకాశ్రయ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు యుద్ధ నౌకలను నౌకాదళం అక్కడినుంచి ఉపసంహరించుకుంది. నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజల సందర్శనార్థం ఐఎన్ఎస్ సుమిత్ర, ఐఎన్ఎస్ ఖుక్రీలను ...
కోల్కతాలో హైఅలర్ట్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
కోల్కతా/న్యూఢిల్లీ: కోల్కతాలో, ముఖ్యంగా అక్కడి నౌకాశ్రయ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు యుద్ధ నౌకలను నౌకాదళం అక్కడినుంచి ఉపసంహరించుకుంది. నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజల సందర్శనార్థం ఐఎన్ఎస్ సుమిత్ర, ఐఎన్ఎస్ ఖుక్రీలను ...
కోల్కతాలో హైఅలర్ట్
శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కిందకు తగ్గితే...? వెబ్ దునియా
శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం 854 అడుగుల కంటే కిందకు తగ్గితే రాయలసీమకు కష్టాలు మొదలవడం ఖాయమని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిశారు. అనంతరం దేవినేని విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుదుత్పత్తి నీటి వాడకంపై కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ సర్కారు ...
ఇంకా మరిన్ని »
శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం 854 అడుగుల కంటే కిందకు తగ్గితే రాయలసీమకు కష్టాలు మొదలవడం ఖాయమని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిశారు. అనంతరం దేవినేని విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుదుత్పత్తి నీటి వాడకంపై కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ సర్కారు ...
బలవంతపు శృంగారం.. అత్యాచారం కాదు: ఢిల్లీ హైకోర్టు సాక్షి
ఢిల్లీ : అత్యాచారాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఒకప్పుడు తాను తల్లిగా పిలిచే 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నిందితుడికి పడిన జీవితఖైదును పక్కన పెట్టింది. ఈ మేరకు జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ముక్తా గుప్తాలతో కూడిన డివిజన్ బెంచి తన తీర్పు వెల్లడించింది. అచ్చేలాల్ అనే ...
ఇంకా మరిన్ని »
ఢిల్లీ : అత్యాచారాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఒకప్పుడు తాను తల్లిగా పిలిచే 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నిందితుడికి పడిన జీవితఖైదును పక్కన పెట్టింది. ఈ మేరకు జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ముక్తా గుప్తాలతో కూడిన డివిజన్ బెంచి తన తీర్పు వెల్లడించింది. అచ్చేలాల్ అనే ...
గ్యాంగ్ రేప్ సాక్షి
పోలీసులమంటూ ఇంటిలోకి చొరబడిన నలుగురు దుండగులు.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించారు. దండుపాళ్య చిత్రం తరహాలో నగలు, నగదు లూటీ చేశారు. అనంతరం భర్త, అత్త, కుమారుడి కళ్లముందే ఆ గృహిణి (25)పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో రికార్డ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము రికార్ట చేసిన వాటిని ...
ఇంకా మరిన్ని »
పోలీసులమంటూ ఇంటిలోకి చొరబడిన నలుగురు దుండగులు.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించారు. దండుపాళ్య చిత్రం తరహాలో నగలు, నగదు లూటీ చేశారు. అనంతరం భర్త, అత్త, కుమారుడి కళ్లముందే ఆ గృహిణి (25)పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో రికార్డ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము రికార్ట చేసిన వాటిని ...
'బోరు' బాలల కోసం... సాక్షి
నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడిన చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఓ యువకుడు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు, ఆంధ్రా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడి ఎంతో మంది చిన్నారులు కన్నుమూశారు. అలాంటి సంఘటనలు టీవీలో చూసిన యువకుడు చలించిపోయూడు. వారి కోసం ఏదో ఒకటి చేయూలని ...
ఇంకా మరిన్ని »
నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడిన చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఓ యువకుడు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు, ఆంధ్రా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడి ఎంతో మంది చిన్నారులు కన్నుమూశారు. అలాంటి సంఘటనలు టీవీలో చూసిన యువకుడు చలించిపోయూడు. వారి కోసం ఏదో ఒకటి చేయూలని ...
మీడియాతో దురుసు: అల్లుడికి సోనియా క్లాస్! Oneindia Telugu
న్యూఢిల్లీ: మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి వివాదం రేపిన రాబర్ట్వాద్రాపై ఆయన అత్తగారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఓ హోటల్లో హర్యానా భూ లావాదేవీలపై ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధి చేతిలోని మైక్ను ఆగ్రహంగా తోసేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల వాద్రాపై భారతీయ ...
రాబర్ట్ వాద్రాతో సోనియా సమావేశం.. మీడియాతో రచ్చ ఎందుకు?వెబ్ దునియా
సోనియా అల్లుడు గారికి యాంగ్రీతెలుగువన్
వాద్రా తీరుపై నిరసన వెల్లువఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
అన్ని 21 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి వివాదం రేపిన రాబర్ట్వాద్రాపై ఆయన అత్తగారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఓ హోటల్లో హర్యానా భూ లావాదేవీలపై ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధి చేతిలోని మైక్ను ఆగ్రహంగా తోసేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల వాద్రాపై భారతీయ ...
రాబర్ట్ వాద్రాతో సోనియా సమావేశం.. మీడియాతో రచ్చ ఎందుకు?
సోనియా అల్లుడు గారికి యాంగ్రీ
వాద్రా తీరుపై నిరసన వెల్లువ
沒有留言:
張貼留言