విశాఖ - విజయవాడల్లో ఏకకాలంలో మెట్రోరైల్ ప్రాజెక్టు : శ్రీధరన్ వెబ్ దునియా
విశాఖపట్టణంతో పాటు విజయవాడల్లో ఏకకాలంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు మెట్రో మాంత్రికుడు శ్రీధరన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. విజయవాడతో పాటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని, రెండు నగరాల్లోనూ ఒకేసారి ఆ ప్రాజెక్టు ఆరంభమవుతుందని ఏపీ ప్రభుత్వ మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ ...
ఏకకాలంలో విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులుసాక్షి
ఐధు నెలల్లో మెట్రో నివేదికఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రభుత్వంపై భారం లేకుండా మెట్రో రైల్తెలుగువన్
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
విశాఖపట్టణంతో పాటు విజయవాడల్లో ఏకకాలంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు మెట్రో మాంత్రికుడు శ్రీధరన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. విజయవాడతో పాటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని, రెండు నగరాల్లోనూ ఒకేసారి ఆ ప్రాజెక్టు ఆరంభమవుతుందని ఏపీ ప్రభుత్వ మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ ...
ఏకకాలంలో విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులు
ఐధు నెలల్లో మెట్రో నివేదిక
ప్రభుత్వంపై భారం లేకుండా మెట్రో రైల్
పాత లెక్కలా..? సాక్షి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన జిల్లాకు ఏ మేరకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తారనేది కూడా చర్చనీయాంశమవుతోంది. సాగునీటి ...
కోటి ఆశల బడ్జెట్శాసనసభలో తెలంగాణ తొలి పద్దు నేడే లక్ష కోట్ల మార్కు దాటనున్న ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి రోజునే తొలి బడ్జెట్Andhrabhoomi
'ఈటెలా'..! మాటలా..!!10tv
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన జిల్లాకు ఏ మేరకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తారనేది కూడా చర్చనీయాంశమవుతోంది. సాగునీటి ...
కోటి ఆశల బడ్జెట్శాసనసభలో తెలంగాణ తొలి పద్దు నేడే లక్ష కోట్ల మార్కు దాటనున్న ...
తొలి రోజునే తొలి బడ్జెట్
'ఈటెలా'..! మాటలా..!!
బీజేపీ పొత్తుపై రావెల కామెంట్స్: నేనలా మాట్లాడలేదని వివరణ! వెబ్ దునియా
బీజేపీతో పొత్తుకు సంబంధించిన కామెంట్స్ పట్ల ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వివరణ ఇచ్చారు. బీజేపీ దోస్తీపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రావెల అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని రావెల ఆరోపించారు. అలాగే చంద్రబాబు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాల విషయంలో ...
బిజెపితో పొత్తుపై వ్యాఖ్య: రావెలపై చంద్రబాబు ఆగ్రహంOneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
బీజేపీతో పొత్తుకు సంబంధించిన కామెంట్స్ పట్ల ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వివరణ ఇచ్చారు. బీజేపీ దోస్తీపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రావెల అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని రావెల ఆరోపించారు. అలాగే చంద్రబాబు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాల విషయంలో ...
బిజెపితో పొత్తుపై వ్యాఖ్య: రావెలపై చంద్రబాబు ఆగ్రహం
జనవరిలో జగన్ నిరాహార దీక్ష Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 4: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే జనవరి 6,7 తేదీల్లో రెండు రోజులపాటు తాను గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన వేదికపైన నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి మోసం ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్, నవంబర్ 4: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే జనవరి 6,7 తేదీల్లో రెండు రోజులపాటు తాను గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన వేదికపైన నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి మోసం ...
మంత్రికి వడ్డాణం గిప్ట్, బాబు సీరియస్! సాక్షి
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్ గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్ గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ ...
కేసీఆర్ ఓ సన్నాసి.. మామా అల్లుళ్లు ఆడిపోసుకుంటున్నారు! వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెద్దవాడూ కాదు, పిల్లవాడూ కాదని, ఓ సన్నాసి అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి చంద్రబాబు అదనపు విద్యుత్ను రాబట్టుకోగలిగారని, కేసీఆర్కు అది సాధ్యపడలేదని విమర్శించారు. చేతకానితనాన్ని ప్రజలకు చెప్పకుండా, మామా ...
కేసీఆర్ అసమర్ధతవల్లే తెలంగాణలో కరెంట్ కష్టాలు తెలంగాణలో విద్యుత్ శాఖకు మంత్రి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెద్దవాడూ కాదు, పిల్లవాడూ కాదని, ఓ సన్నాసి అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి చంద్రబాబు అదనపు విద్యుత్ను రాబట్టుకోగలిగారని, కేసీఆర్కు అది సాధ్యపడలేదని విమర్శించారు. చేతకానితనాన్ని ప్రజలకు చెప్పకుండా, మామా ...
కేసీఆర్ అసమర్ధతవల్లే తెలంగాణలో కరెంట్ కష్టాలు తెలంగాణలో విద్యుత్ శాఖకు మంత్రి ...
2కిలో మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఐదు నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగనున్న దృష్ట్యా భద్రతపై పోలీసు శాఖ కసరత్తు పూర్తి చేసింది. అసెంబ్లీ ప్రాంగణాల చుట్టూ రెండు కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించింది. ఇద్దరు ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 20 మంది ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఐదు నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగనున్న దృష్ట్యా భద్రతపై పోలీసు శాఖ కసరత్తు పూర్తి చేసింది. అసెంబ్లీ ప్రాంగణాల చుట్టూ రెండు కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించింది. ఇద్దరు ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 20 మంది ...
టిఆర్ఎస్ అధికారంలోకి రావడమే సమస్య News Articles by KSR
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అదికారంలోకి రావడంతోనే సమస్యలు వచ్చాయని పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.ఐదు నెలల్లో బంగారు తెలంగాణ రాలేదు కాని బాధల తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు.విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలం అయ్యారని ఆయన అన్నారు. బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని ...
ఇంకా మరిన్ని »
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అదికారంలోకి రావడంతోనే సమస్యలు వచ్చాయని పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.ఐదు నెలల్లో బంగారు తెలంగాణ రాలేదు కాని బాధల తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు.విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలం అయ్యారని ఆయన అన్నారు. బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని ...
మొద్దు నిద్ర వదిలించేందుకు...ధర్నాయుధం సాక్షి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని టీడీపీ నాయకులు అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళల్ని నమ్మబలికారు. ఓట్లు వేశాక కమిటీలు, నిబంధనలు, సర్వేలు, ఆన్లైన్ పేరుతో కాలం వెల్లదీస్తోంది. దీంటో అటు రుణమాఫీ జరగక, ఇటు రుణాలు రీషెడ్యూల్ అవక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందాన ...
ఇంకా మరిన్ని »
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని టీడీపీ నాయకులు అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళల్ని నమ్మబలికారు. ఓట్లు వేశాక కమిటీలు, నిబంధనలు, సర్వేలు, ఆన్లైన్ పేరుతో కాలం వెల్లదీస్తోంది. దీంటో అటు రుణమాఫీ జరగక, ఇటు రుణాలు రీషెడ్యూల్ అవక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందాన ...
ఆ శక్తి కేసీఆర్ కు ఉంది:రమణ్ సింగ్ సాక్షి
రాయ్ పూర్: తెలంగాణ రాష్ట్రంతో బలమైన సంబంధాన్ని కోరుకుంటున్నామని చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని సమస్యలుంటాయో తమకు తెలుసుని రమణ్ సింగ్ తెలిపారు. ఆ సమస్యలను అధిగమించే శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ...
ఇంకా మరిన్ని »
రాయ్ పూర్: తెలంగాణ రాష్ట్రంతో బలమైన సంబంధాన్ని కోరుకుంటున్నామని చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని సమస్యలుంటాయో తమకు తెలుసుని రమణ్ సింగ్ తెలిపారు. ఆ సమస్యలను అధిగమించే శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ...
沒有留言:
張貼留言