2014年11月4日 星期二

2014-11-05 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
పాక్ సైన్యంలో ఉగ్రవాదులు  సాక్షి
వాషింగ్టన్: భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉగ్రవాద గ్రూపులను పాక్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంట గాన్ ఆ దేశ కాంగ్రెస్‌కు నివేదించింది. అఫ్ఘానిస్థాన్, భారత్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్లు పాక్ భూభాగంలోనే అడ్డా వేశారని పేర్కొంది. పొరుగు దేశాలను దెబ్బతీయడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు ఈ గ్రూపులు ...

పాక్ ఉగ్రవాద కేంద్రమే   Andhrabhoomi
పాక్ తలంటిన పెంటగాన్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


మంత్రిగారికి 67.. పెళ్లికూతురికి 29!!  సాక్షి
ఢాకా : ఆయన పేరు ముజ్బుల్ హక్. వయసు 67 సంవత్సరాలు. బంగ్లాదేశ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఆయన పెళ్లాడిన మహిళ పేరు హోనుఫా అఖ్తర్ రిక్తా. వయసు 29 మాత్రమే!! బంగ్లాదేశ్ లోని కోమిల్లా జిల్లాలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి చేసుకోడానికి సదరు మంత్రిగారు ఏకంగా 4 ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అమెరికాలో 3 ఏళ్ల చెల్లిని కాల్చిన 4 ఏళ్ల అన్న  వెబ్ దునియా
అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతి ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. అమెరికాలోని లోరైన్‌లో నాలుగేళ్ల పిల్లాడు తన మూడేళ్ల వయసు గల చెల్లిలిని తుపాకీతో కాల్చాడు. ఆ చిన్నారి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం మేరకు.. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బెడ్ రూమ్ లో ఆడుకుంటున్నారు. పిల్లాడికి బుల్లెట్లు లోడ్ చేసిన కాలిబర్ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
వాఘా ఆత్మాహుతి దాడిని ఖండించిన యూఎస్  Namasthe Telangana
హైదరాబాద్ : వాఘా ఆత్మాహూతి దాడిని యూఎస్ ఖండించింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటం సరికాదని పేర్కొంది. మృతుల కుటుంబాలకు యూఎస్ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంది. వాఘా ఆత్మాహుతి దాడిలో 61 మంది మృతి చెందిన విషయం విదితమే. దాడిలో గాయపడిన ...

వాఘా విషాదం   సాక్షి
పాకిస్థాన్‌లో మానవబాంబు... 48 మంది మృతి   తెలుగువన్

అన్ని 35 వార్తల కథనాలు »   


విమానాన్ని ఆపిన ఎలుక!  సాక్షి
లండన్: బుల్లి మూషికం భారీ విమానాన్ని నిలిపివేసింది. కాక్ పిట్ లో ఎలుక దూరడంతో నార్వే ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఐదు గంటల పాటు నిలిచిపోయింది. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానంలో ఎలుక హల్ చల్ చేయడంతో విమానం ఆగిపోయింది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక పత్రిక తెలిపింది. విమానం పైకి ఎగరడానికి సిద్దంగా ఉన్న సమయంలో కాక్ ...


ఇంకా మరిన్ని »   


రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత  సాక్షి
బెర్లిన్: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును జర్మనీలో కనుగొన్నారు. బవేరియా రాష్ట్రంలోని రామర్స్ డర్ఫ్ జిల్లాలో దీన్ని గుర్తించారు. 250 కిలోల బరువు గల ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అధికారులు వెంటనే సమీప ప్రాంతం ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించారు. దగ్గరలోని హైవేపై రాకపోకలను ఆపివేయించారు.

ఇంకా మరిన్ని »   


తుపాన్ రోజుల్లోనూ వెలుగుతుంది...  సాక్షి
అతితక్కువ వెలుతురులోనూ చార్జ్ అయ్యే 'నొకెరో ఎన్200' సోలార్ బల్బు ఇది. అమెరికాలోని డెన్వర్‌కు చెందిన నొకెరో కంపెనీ రూపొందించింది. తుపానులు, వర్షాలు పడుతున్నప్పుడు తక్కువ వెలుతురు ఉన్నా కూడా తనను తాను చార్జ్ చేసుకోవడం ఈ బల్బు ప్రత్యేకత. ఒకసారి చార్జ్ అయితే దీనిలోని నాలుగు ఎల్‌ఈడీ బల్బులు ఆరు గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతాయి.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言