2014年11月3日 星期一

2014-11-04 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
చాపెల్ రింగ్ మాస్టర్, లక్ష్మణ్‌ను బెదిరించాడు: సచిన్  Oneindia Telugu
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలనాత్మక విషయాలు వెల్లడించాడు. తన ఆత్మకథ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే'లో పలు సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించాడు. టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ హయాంలో జట్టులో చోటుచేసున్న దారుణ పరిణామాలను, ఎదురైన అవమానాలను, మానసిక సంఘర్షణలను బహిర్గతం ...

చాపెల్‌ నన్నూ బెదిరించాడు: సచిన్ వ్యాఖ్యపై గంగూలీ   thatsCricket Telugu
చాపెల్ ఓ 'రింగ్ మాస్టర్'   Andhrabhoomi
ప్లేయింగ్‌ ఇట్‌ మై వే! - సచిన్‌ ఆత్మకథ భారత టీమ్‌ను విభజించి పాలించిన గ్రెగ్‌ చాపెల్‌...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega   
వెబ్ దునియా   
అన్ని 15 వార్తల కథనాలు »   

  10tv   
సచిన్..ఆటోబయోగ్రఫీ..ఛాపెల్ పై నిప్పులు..  10tv
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే మెజార్టీ ఇండియన్ క్రికేట్ ఫ్యాన్స్ కు చాలా ఇష్టం. భారత్ తరపున నిలిచి ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. దాదాపు పాతికేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడిన 'సచిన్' ఎప్పుడూ కూల్ గా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ అతను మనసు ఎప్పుడు విప్పుతాడా అని అభిమానులు ఎదురు ...

గ్రెగ్ ఛాపెల్ రింగ్ మాస్టర్‌లా వ్యవహరించారు: సచిన్   వెబ్ దునియా
గ్రేగ్ ఛాపెల్ ఓ రింగ్ మాస్టర్:సచిన్   సాక్షి
ఛాపెల్‌ను రింగ్ మాస్టర్‌గా పేర్కొన్న సచిన్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రెండు దశాబ్దాల తర్వాత...  సాక్షి
అబుదాబి: సుదీర్ఘ కాలంగా టెస్టుల్లో ఘోరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పాకిస్థాన్ ఎట్టకేలకు ఒక చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందుకుంది. సోమవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో పాక్ 356 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. 1994 తర్వాత పాక్ జట్టు ఆసీస్‌పై సిరీస్ ...

ఆసీస్‌లో టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక నేడు   Andhrabhoomi
పాకిస్థాన్ అదుర్స్ విక్టరీ: ఆస్ట్రేలియాపై రెండో టెస్ట్‌లో.. 356 స్కోరుతో..   వెబ్ దునియా
20ఏళ్లలో తొలిసారి: ఆసీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన పాక్   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
రొట్టెల పండుగకు తరలివస్తున్న భక్తజనం  Namasthe Telangana
హైదరాబాద్ : పొరుగు రాష్ట్రం ఏపీలోని నెల్లూరులో రొట్టెల పండుగ ఇవాళ ప్రారంభమైంది. రొట్టెల పండుగకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 7 వరకు జరిగే ఈ పండుగకు భక్తులు ఇతర రాష్ర్టాల నుంచి తరలివస్తారు. అయితే పీర్ల పండుగ పర్వ దినాల్లో ముస్లింలు, హిందూవులు కలిసి రొట్టెల పండుగను జరుపుకోవడం ప్రత్యేకత. నెల్లూరు చెరువు వద్ద ...

నేటి నుంచి రొట్టెల పండుగ తరలివస్తున్న భక్తులు   Andhrabhoomi
మత సామరస్యానికి ప్రతీక 'రొట్టెల పండగ'   సాక్షి
నెల్లూరు : బారాసాహిద్‌ వద్ద ప్రారంభమైన రొట్టెల పండుగ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ఓటమిపై మాథ్యూస్ స్పందన, ఓపెనర్‌గా బరిలోకి: కోహ్లీ  thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్ - శ్రీలంక మధ్య ఆదివారంనాడు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 169 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. అనంతరం 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 39.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ ...

శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం   సాక్షి
కటక్ వన్డేలో భారత్ ఘన విజయం   Namasthe Telangana
300 పరుగులు చేసిన టీమిండియా   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వివాదానికి తెరదించనున్న విండీస్ బోర్డు  Namasthe Telangana
పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్‌లో బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు, ఆటగాళ్లకు మధ్య తలెత్తిన వివాదానికి తెరపడనుంది. క్రికెటర్ల వేతనాల కాంట్రాక్టును పునరుద్ధరించాలని డబ్ల్యూఐసీబీ యోచిస్తున్న ది. ఈ విషయంలో దేశరాజకీయ నాయకులు కూడా చొరవ తీసుకుని సమస్యకు ముగింపు పలకాల్సిందిగా డబ్ల్యూఐసీబీకి సూచించారు. దీంతో డేవ్ కామెరూన్ ...

సజావుగా దక్షిణాఫ్రికా టూర్: గేల్   Andhrabhoomi
పరిష్కారం దిశగా విండీస్ సంక్షోభం!   సాక్షి
వెస్టిండీస్‌ బోర్డుకు బీసీసీఐ లేఖ : రూ.250 కోట్లు చెల్లించండి!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   

  10tv   
10 రోజుల్లో చేరకపోతే జూడాలు పరీక్షలకు అనర్హులే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌/కవాడిగూడ, నవంబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): మరో 10 రోజుల్లో జూనియర్‌ వైద్యులు విధులకు హాజరు కాకుండా, సమ్మె చేస్తే వార్షిక పరీక్షలకు అనర్హులవుతారని తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్‌ హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సరైన అటెండెన్స్‌ లేని పక్షంలో వారు వార్షిక పరీక్షలు ...

సమ్మె విరమించకుంటే విద్యాసంవత్సరం కోల్పోతారు   సాక్షి
జూడాలు విద్యా సంవత్సరం కోల్పోతారు: డీఎంఈ   Namasthe Telangana
సమ్మె విరమించే ప్రసక్తే లేదు: జూడాలు (ఫోటోలు)   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చిన్నారుల మధ్య తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా!  వెబ్ దునియా
అనాథ చిన్నారుల మధ్య భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా గడిపింది. సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ కు చెందిన ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన సానియా, అక్కడి చిన్నారులతో ఉల్లాసంగా గడిపింది. 'మేక్ ఏ డిఫరెన్స్' సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అనాథాశ్రమానికి వెళ్లిన సానియా అక్కడి బాలబాలికల్లో ...

నేల మీద సానియా, ముందస్తు శుభాకాంక్షలు(ఫోటోలు)   Oneindia Telugu
మీరే బ్రాండ్ అంబాసిడర్లు..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సందీప్ సింగ్‌పై బాలీవుడ్ చిత్రం  సాక్షి
న్యూఢిల్లీ: దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్‌పై రూపొందించిన చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరో క్రీడాకారుడిపై ఇదే రీతిన సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్‌పై బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందనుంది. నటి చిత్రాంగద సింగ్ నిర్మాతగా వ్యవహరించనుంది. 2006లో జర్మనీలో జరిగిన ప్రపంచకప్ ...

సందీప్ సింగ్‌పై సినిమా!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సుప్రీం ముందుకు ముద్గల్‌ నివేదిక  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కేసును విచారించిన జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌ కమిటీ తన తుది నివేదికను సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఐపీఎల్‌-6 స్పా ట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తోపాటు మరో 12 మందిని ముద్గల్‌ కమిటీ విచారించింది.
సుప్రీంలో ముద్గల్ నివేదిక   Namasthe Telangana
సుప్రీం కోర్టుకు 'ముద్గల్' తుది నివేదిక   Andhrabhoomi
సుప్రీంకోర్టుకు ముద్గల్ నివేదిక   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言