61కి చేరిన 'వాఘా' మృతులు సాక్షి
లాహోర్/ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వాఘా సరిహద్దు వద్ద దాడి ఘటనలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడితోపాటు మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనాస్థలం నుంచి మందుపాతర(ఐఈడీ), ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ధరించిన జాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోరంలో మృత్యువాత పడినవారి సంఖ్య సోమవారం నాటికి 61కి చేరింది.
వాఘా ఆత్మాహుతి దాడిని ఖండించిన యూఎస్Namasthe Telangana
వాఘాలో ఆత్మాహుతి దాడి: 65కు పెరిగిన మృతుల సంఖ్యవెబ్ దునియా
పాకిస్థాన్లో మానవబాంబు... 55 మంది మృతితెలుగువన్
Oneindia Telugu
Kandireega
10tv
అన్ని 31 వార్తల కథనాలు »
లాహోర్/ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వాఘా సరిహద్దు వద్ద దాడి ఘటనలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడితోపాటు మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనాస్థలం నుంచి మందుపాతర(ఐఈడీ), ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ధరించిన జాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోరంలో మృత్యువాత పడినవారి సంఖ్య సోమవారం నాటికి 61కి చేరింది.
వాఘా ఆత్మాహుతి దాడిని ఖండించిన యూఎస్
వాఘాలో ఆత్మాహుతి దాడి: 65కు పెరిగిన మృతుల సంఖ్య
పాకిస్థాన్లో మానవబాంబు... 55 మంది మృతి
మన్మోహన్కు జపాన్ జాతీయ అవార్డు Namasthe Telangana
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను జపాన్ ప్రభుత్వం అత్యున్నతస్థాయి జాతీయ అవార్డుకు ఎంపికచేసింది. భారత్-జపాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పడంలో మన్మోహన్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్ అవార్డు అందజేయనున్నట్లు జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది.
మన్మోహన్కు జపాన్ జాతీయ పురస్కారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను జపాన్ ప్రభుత్వం అత్యున్నతస్థాయి జాతీయ అవార్డుకు ఎంపికచేసింది. భారత్-జపాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పడంలో మన్మోహన్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్ అవార్డు అందజేయనున్నట్లు జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది.
మన్మోహన్కు జపాన్ జాతీయ పురస్కారం
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత సాక్షి
బెర్లిన్: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును జర్మనీలో కనుగొన్నారు. బవేరియా రాష్ట్రంలోని రామర్స్ డర్ఫ్ జిల్లాలో దీన్ని గుర్తించారు. 250 కిలోల బరువు గల ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అధికారులు వెంటనే సమీప ప్రాంతం ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించారు. దగ్గరలోని హైవేపై రాకపోకలను ఆపివేయించారు.
ఇంకా మరిన్ని »
బెర్లిన్: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును జర్మనీలో కనుగొన్నారు. బవేరియా రాష్ట్రంలోని రామర్స్ డర్ఫ్ జిల్లాలో దీన్ని గుర్తించారు. 250 కిలోల బరువు గల ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అధికారులు వెంటనే సమీప ప్రాంతం ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించారు. దగ్గరలోని హైవేపై రాకపోకలను ఆపివేయించారు.
నేపాల్లో 2 బస్సులు ఢీ... 10 మంది దుర్మరణం! వెబ్ దునియా
నేపాల్ రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ వెస్ట్ రహదారిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో రష్యాకు చెందిన ఒక మహిళ కూడా ఉంది. మక్వాన్పూర్ జిల్లాలోని బసమాడి ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ ...
రెండు బస్సులు ఢీ.. 10 మంది మృతితెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
నేపాల్ రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ వెస్ట్ రహదారిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో రష్యాకు చెందిన ఒక మహిళ కూడా ఉంది. మక్వాన్పూర్ జిల్లాలోని బసమాడి ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ ...
రెండు బస్సులు ఢీ.. 10 మంది మృతి
ఎస్సెమ్మెస్ చూపించలేదని భార్యను టెర్రస్ నుంచి కిందికి తోసేసిన భర్త! వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణం జరిగింది. ఆమె మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ను చూపించలేదన్న కోపంతో తాము నివశిస్తున్న టెర్రస్ పై నుంచి తన భార్యను ఓ కసాయి భర్త కిందికి తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సోమవారం వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే.. ఇండోర్ నగరంలోని ...
ఎస్సెమ్మెస్ చూపించలేదని బంగ్లాపైనుండి భార్య తోసివేతOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణం జరిగింది. ఆమె మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ను చూపించలేదన్న కోపంతో తాము నివశిస్తున్న టెర్రస్ పై నుంచి తన భార్యను ఓ కసాయి భర్త కిందికి తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సోమవారం వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే.. ఇండోర్ నగరంలోని ...
ఎస్సెమ్మెస్ చూపించలేదని బంగ్లాపైనుండి భార్య తోసివేత
3 ఏళ్ల చెల్లిని కాల్చిన 4 ఏళ్ల అన్న సాక్షి
లొరైన్ (అమెరికా): అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతి ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగేళ్ల పిల్లాడు తన మూడేళ్ల వయసు గల చెల్లిలిని తుపాకీతో కాల్చాడు. ఆ చిన్నారి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. లొరైన్ లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బెడ్ రూమ్ లో ఆడుకుంటున్నారు.
ఇంకా మరిన్ని »
లొరైన్ (అమెరికా): అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతి ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగేళ్ల పిల్లాడు తన మూడేళ్ల వయసు గల చెల్లిలిని తుపాకీతో కాల్చాడు. ఆ చిన్నారి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. లొరైన్ లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బెడ్ రూమ్ లో ఆడుకుంటున్నారు.
తుపాన్ రోజుల్లోనూ వెలుగుతుంది... సాక్షి
అతితక్కువ వెలుతురులోనూ చార్జ్ అయ్యే 'నొకెరో ఎన్200' సోలార్ బల్బు ఇది. అమెరికాలోని డెన్వర్కు చెందిన నొకెరో కంపెనీ రూపొందించింది. తుపానులు, వర్షాలు పడుతున్నప్పుడు తక్కువ వెలుతురు ఉన్నా కూడా తనను తాను చార్జ్ చేసుకోవడం ఈ బల్బు ప్రత్యేకత. ఒకసారి చార్జ్ అయితే దీనిలోని నాలుగు ఎల్ఈడీ బల్బులు ఆరు గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతాయి.
ఇంకా మరిన్ని »
అతితక్కువ వెలుతురులోనూ చార్జ్ అయ్యే 'నొకెరో ఎన్200' సోలార్ బల్బు ఇది. అమెరికాలోని డెన్వర్కు చెందిన నొకెరో కంపెనీ రూపొందించింది. తుపానులు, వర్షాలు పడుతున్నప్పుడు తక్కువ వెలుతురు ఉన్నా కూడా తనను తాను చార్జ్ చేసుకోవడం ఈ బల్బు ప్రత్యేకత. ఒకసారి చార్జ్ అయితే దీనిలోని నాలుగు ఎల్ఈడీ బల్బులు ఆరు గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతాయి.
ఆఫ్రికాలోని కాంగాలో దారుణం: రాళ్లతో కొట్టి చంపి, శవాన్ని..? వెబ్ దునియా
ఈ వార్త చదివితే ఒళ్ళు జలదరించకమానదు. ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్నారు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్గా అనుమానించి, ...
ఇంకా మరిన్ని »
ఈ వార్త చదివితే ఒళ్ళు జలదరించకమానదు. ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్నారు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్గా అనుమానించి, ...
మళ్లీ చొరబడిన చైనా సేన Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 2: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మరోసారి భారత భూభాగంలోకి చొరబడ్డారు. లడఖ్ ప్రాంతంలోని పంగోంగ్ సరస్సులోను, అదే ప్రాంతంలోని భూమార్గం గుండా భారత భూభాగంలోకి దాదాపు అయిదు కిలోమీటర్ల మేర ఒకేసారి చొరబడడానికి చైనా సైనికులు ఇటీవల ప్రయత్నించినట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. భద్రతా ఏజన్సీలు ...
మళ్లీ సరిహద్దు మీరిన చైనాసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 2: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మరోసారి భారత భూభాగంలోకి చొరబడ్డారు. లడఖ్ ప్రాంతంలోని పంగోంగ్ సరస్సులోను, అదే ప్రాంతంలోని భూమార్గం గుండా భారత భూభాగంలోకి దాదాపు అయిదు కిలోమీటర్ల మేర ఒకేసారి చొరబడడానికి చైనా సైనికులు ఇటీవల ప్రయత్నించినట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. భద్రతా ఏజన్సీలు ...
మళ్లీ సరిహద్దు మీరిన చైనా
బీజేపీ నేతకు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ Oneindia Telugu
న్యూఢిల్లీ: బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్కు శనివారం రాత్రి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. హుస్సేన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పాట్నా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోని.. అక్కడి నుంచి రాత్రి 11.30నిమిషాల సమయంలో ఇంటికి వెళుతుండగా దుబాయ్ నెంబర్ నుంచి రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తన ...
షానవాజ్ హుస్సేన్కు బెదిరింపు ఫోన్ కాల్స్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్కు శనివారం రాత్రి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. హుస్సేన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పాట్నా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోని.. అక్కడి నుంచి రాత్రి 11.30నిమిషాల సమయంలో ఇంటికి వెళుతుండగా దుబాయ్ నెంబర్ నుంచి రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తన ...
షానవాజ్ హుస్సేన్కు బెదిరింపు ఫోన్ కాల్స్
沒有留言:
張貼留言