కొత్త పార్టీకి సై సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: అధిష్టాన వైఖరిపై రాష్ట్ర కాంగ్రెస్లో చాపకింద నీరులా సాగుతున్న అసంతృప్తి జ్వాలలు వారం రోజుల క్రితం ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్లోని మెజారిటీ సభ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు పార్టీ చీలికకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, అమిత ప్రజాకర్షణ ...
వాసన్ బహిష్కరణAndhrabhoomi
కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణNamasthe Telangana
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన జీకే వాసన్.. తమిళనాడులో కాంగ్రెస్ అంతేనా?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 24 వార్తల కథనాలు »
చెన్నై, సాక్షి ప్రతినిధి: అధిష్టాన వైఖరిపై రాష్ట్ర కాంగ్రెస్లో చాపకింద నీరులా సాగుతున్న అసంతృప్తి జ్వాలలు వారం రోజుల క్రితం ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్లోని మెజారిటీ సభ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు పార్టీ చీలికకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, అమిత ప్రజాకర్షణ ...
వాసన్ బహిష్కరణ
కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణ
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన జీకే వాసన్.. తమిళనాడులో కాంగ్రెస్ అంతేనా?
'ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాలేదు' సాక్షి
ఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగుమం కానుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీ కూడా ఆసక్తి కనబరచకపోవడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను సోమవారం కలిసిన పలు పార్టీ ల నేతలు ప్రభుత్వ ఏర్పాటు కంటే ఎన్నికల ...
ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశంNamasthe Telangana
ఢిల్లీ అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు?తెలుగువన్
ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు కాక ఇంకేమిటి...?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
ఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగుమం కానుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీ కూడా ఆసక్తి కనబరచకపోవడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను సోమవారం కలిసిన పలు పార్టీ ల నేతలు ప్రభుత్వ ఏర్పాటు కంటే ఎన్నికల ...
ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం
ఢిల్లీ అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు?
ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు కాక ఇంకేమిటి...?
ఫడ్నవీస్ 'పొదుపు' ప్రయాణం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, నవంబర్ 3: ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం మధ్యాహ్నం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సకుటుంబంగా జెట్ ఎయిర్వేస్ విమానం ఎకానమీ క్లాస్లో నాగ్పూర్ వెళ్లారు. అంతేకాదు.. ప్రయాణ చార్జీని సొంతంగా చెల్లించారు. రాష్ట్రం రూ.3లక్షల కోట్ల మేర అప్పుల్లో ...
ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రే... కానీ, విమానంలో సాధారణ ప్రయాణికుడిలా...వెబ్ దునియా
సీఎంగా ఫడ్నవీస్ మార్కు, టికెట్ కొని మరీ ప్రయాణంOneindia Telugu
ప్రయాణికులకు షాకిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ముంబై, నవంబర్ 3: ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం మధ్యాహ్నం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సకుటుంబంగా జెట్ ఎయిర్వేస్ విమానం ఎకానమీ క్లాస్లో నాగ్పూర్ వెళ్లారు. అంతేకాదు.. ప్రయాణ చార్జీని సొంతంగా చెల్లించారు. రాష్ట్రం రూ.3లక్షల కోట్ల మేర అప్పుల్లో ...
ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రే... కానీ, విమానంలో సాధారణ ప్రయాణికుడిలా...
సీఎంగా ఫడ్నవీస్ మార్కు, టికెట్ కొని మరీ ప్రయాణం
ప్రయాణికులకు షాకిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్
61కి చేరిన 'వాఘా' మృతులు సాక్షి
లాహోర్/ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వాఘా సరిహద్దు వద్ద దాడి ఘటనలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడితోపాటు మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనాస్థలం నుంచి మందుపాతర(ఐఈడీ), ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ధరించిన జాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోరంలో మృత్యువాత పడినవారి సంఖ్య సోమవారం నాటికి 61కి చేరింది.
వాఘా ఆత్మాహుతి దాడిని ఖండించిన యూఎస్Namasthe Telangana
వాఘాలో ఆత్మాహుతి దాడి: 65కు పెరిగిన మృతుల సంఖ్యవెబ్ దునియా
పాకిస్థాన్లో మానవబాంబు... 55 మంది మృతితెలుగువన్
Oneindia Telugu
Kandireega
10tv
అన్ని 31 వార్తల కథనాలు »
లాహోర్/ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వాఘా సరిహద్దు వద్ద దాడి ఘటనలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడితోపాటు మొత్తం 21 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనాస్థలం నుంచి మందుపాతర(ఐఈడీ), ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ధరించిన జాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోరంలో మృత్యువాత పడినవారి సంఖ్య సోమవారం నాటికి 61కి చేరింది.
వాఘా ఆత్మాహుతి దాడిని ఖండించిన యూఎస్
వాఘాలో ఆత్మాహుతి దాడి: 65కు పెరిగిన మృతుల సంఖ్య
పాకిస్థాన్లో మానవబాంబు... 55 మంది మృతి
ఢిల్లీ ఉత్కంఠకు తెర, ఎన్నికల దిశగా..: కేజ్రీవాల్ కంగ్రాట్స్ Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ కథ మొదటికొచ్చింది. మళ్లీ ఎన్నికల నిర్వహణ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ కొత్త సర్కారును ఏర్పాటు చేసేందుకు ససేమిరా అంటోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించాయి. దీంతో ఎన్నికల ...
మళ్లీ ఎన్నికల దిశగా ఢిల్లీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఢిల్లీ కథ మొదటికొచ్చింది. మళ్లీ ఎన్నికల నిర్వహణ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ కొత్త సర్కారును ఏర్పాటు చేసేందుకు ససేమిరా అంటోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించాయి. దీంతో ఎన్నికల ...
మళ్లీ ఎన్నికల దిశగా ఢిల్లీ
ఆ మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారే Namasthe Telangana
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కృష్ణా జిల్లా గంపలగూడెం నుంచి వస్తుండగా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు పెనుబల్లి మండలం టేకులపల్లి వాసులు. మృతుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటోను ...
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కృష్ణా జిల్లా గంపలగూడెం నుంచి వస్తుండగా పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు పెనుబల్లి మండలం టేకులపల్లి వాసులు. మృతుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటోను ...
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
'కిస్ ఆఫ్ లవ్'కి అడ్డుపడిన ఖాకీ లాఠీ.. నిరాశలో లవర్స్! వెబ్ దునియా
కేరళలోని కొచ్చిలో వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న వారిని, వారి మద్దతుదారులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమంలో పాల్గొనేందుకు కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ మైదానానికి ప్రదర్శనగా వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇలా అరెస్టు చేసిన వారిలో దాదాపు 50 మంది వరకు ...
'కిస్ ఆఫ్ లవ్'... అరెస్టులుతెలుగువన్
ముద్దు వేడుకలు విఫలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొచ్చిలో నేడు 'కిస్ ఆఫ్ లవ్'..10tv
అన్ని 7 వార్తల కథనాలు »
కేరళలోని కొచ్చిలో వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న వారిని, వారి మద్దతుదారులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమంలో పాల్గొనేందుకు కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ మైదానానికి ప్రదర్శనగా వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇలా అరెస్టు చేసిన వారిలో దాదాపు 50 మంది వరకు ...
'కిస్ ఆఫ్ లవ్'... అరెస్టులు
ముద్దు వేడుకలు విఫలం
కొచ్చిలో నేడు 'కిస్ ఆఫ్ లవ్'..
12న దేవేంద్ర ఫడణవిస్ బలపరీక్ష తెలుగువన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ ప్రభుత్వ బలపరీక్ష ఈనెల 12వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరుగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ ఏకైక ...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బలపరీక్ష ఎపుడంటే?వెబ్ దునియా
12న ఫడ్నవిస్ బలపరీక్షAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ ప్రభుత్వ బలపరీక్ష ఈనెల 12వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరుగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ ఏకైక ...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బలపరీక్ష ఎపుడంటే?
12న ఫడ్నవిస్ బలపరీక్ష
జిహాద్లు నన్ను టార్గెట్ చేశారు : అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ వెబ్ దునియా
బంగ్లాదేశ్, సౌదీ అరేబియాలకు చెందిన జిహాద్ తీవ్రవాదులు నన్ను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకున్నారని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వెల్లడించారు. తనతో పాటు రాష్ట్ర సచివాలయం, కామాఖ్య ఆలయం కూడా వారి జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఆలయానికి, హాని ఉన్న ఇతర ప్రదేశాలలో భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ...
జిహాదీలు నన్ను టార్గెట్ చేసుకున్నారు: అస్సాం సిఎంOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
బంగ్లాదేశ్, సౌదీ అరేబియాలకు చెందిన జిహాద్ తీవ్రవాదులు నన్ను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకున్నారని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వెల్లడించారు. తనతో పాటు రాష్ట్ర సచివాలయం, కామాఖ్య ఆలయం కూడా వారి జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఆలయానికి, హాని ఉన్న ఇతర ప్రదేశాలలో భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ...
జిహాదీలు నన్ను టార్గెట్ చేసుకున్నారు: అస్సాం సిఎం
విగ్రహాల దొంగల ముఠా అరెస్ట్ సాక్షి
తిరుచిరాపల్లి: దేవాలయాలల్లో విగ్రహాలను దొంగలిస్తున్న ముఠాను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 కాంస్య విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక వింగ్ ఐజీ పొన్ మాణిక్ వేల్ సూచనల మేరకు పోలీసులు వర్తకులు, నిందితులపై నిఘా వేసి ఈ ముఠాను పట్టుకున్నారు.
ఇంకా మరిన్ని »
తిరుచిరాపల్లి: దేవాలయాలల్లో విగ్రహాలను దొంగలిస్తున్న ముఠాను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 కాంస్య విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక వింగ్ ఐజీ పొన్ మాణిక్ వేల్ సూచనల మేరకు పోలీసులు వర్తకులు, నిందితులపై నిఘా వేసి ఈ ముఠాను పట్టుకున్నారు.
沒有留言:
張貼留言