భూమా నాగిరెడ్డిపై రౌడీ షీట్: మరో 12 మందిపైనా Oneindia Telugu
కర్నూలు: గత నేర చరిత్ర, కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనకు సంబంధించి రెండు హత్యాయత్నం కేసులను నమోదు చేశామని, ఎస్సీ, ఎస్టీ కేసుల ఆధారంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డితోపాటు వైసీపీ వర్గానికి చెందిన మరో 12 మందిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచామని ఆయన తెలిపారు. వీరిలో కౌన్సిలర్లు శివశంకర్ ...
ముందస్తు కుట్రే!సాక్షి
గూండాయిజాన్ని సహించం: ఏఎస్పీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్Namasthe Telangana
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
కర్నూలు: గత నేర చరిత్ర, కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనకు సంబంధించి రెండు హత్యాయత్నం కేసులను నమోదు చేశామని, ఎస్సీ, ఎస్టీ కేసుల ఆధారంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డితోపాటు వైసీపీ వర్గానికి చెందిన మరో 12 మందిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచామని ఆయన తెలిపారు. వీరిలో కౌన్సిలర్లు శివశంకర్ ...
ముందస్తు కుట్రే!
గూండాయిజాన్ని సహించం: ఏఎస్పీ
భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్
టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం సాక్షి
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల మనోభావాల ప్రకారం పార్టీ కమిటీలను నియమించాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కమిటీల్లో సమర్థులకు బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల కమిటీలకు సూచించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో 2014-16 సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాబు ప్రారంభించారు. తొలిసారిగా ...
అట్టహాసంగా టిడిపి సభ్యత్వంAndhrabhoomi
హైటెక్ పద్ధతిలో టీడీపీ సభ్యత్వ నమోదు10tv
కార్యకర్తల వల్లే మాకు గుర్తింపు : సీఎం చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల మనోభావాల ప్రకారం పార్టీ కమిటీలను నియమించాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కమిటీల్లో సమర్థులకు బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల కమిటీలకు సూచించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో 2014-16 సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాబు ప్రారంభించారు. తొలిసారిగా ...
అట్టహాసంగా టిడిపి సభ్యత్వం
హైటెక్ పద్ధతిలో టీడీపీ సభ్యత్వ నమోదు
కార్యకర్తల వల్లే మాకు గుర్తింపు : సీఎం చంద్రబాబు
విద్యుదుత్పత్తి కొనసాగిస్తాం:హరీష్ రావు సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల అవసరాలు తీరే వరకు, వారి పంటలు ఎండకుండా విద్యుత్ సమస్య రాకుండా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తామని మంత్రి హరీశ్ తేల్చి చెప్పారు. 2 తర్వాత విద్యుదుత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు తన ఉత్తర్వుల్లో ఎక్కడా చెప్పలేదని, రాష్ర్ట రైతుల అవసరాలు తీరే వరకు ఉత్పత్తి కొనసాగించవచ్చని కేంద్ర జల వనరుల శాఖ ...
ఉమా భారతితో హరీష్ భేటి, రేపు ఉమ భేటిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు : హరీష్ రావువెబ్ దునియా
విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాం... హరీష్ రావుతెలుగువన్
News Articles by KSR
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల అవసరాలు తీరే వరకు, వారి పంటలు ఎండకుండా విద్యుత్ సమస్య రాకుండా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తామని మంత్రి హరీశ్ తేల్చి చెప్పారు. 2 తర్వాత విద్యుదుత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు తన ఉత్తర్వుల్లో ఎక్కడా చెప్పలేదని, రాష్ర్ట రైతుల అవసరాలు తీరే వరకు ఉత్పత్తి కొనసాగించవచ్చని కేంద్ర జల వనరుల శాఖ ...
ఉమా భారతితో హరీష్ భేటి, రేపు ఉమ భేటి
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు : హరీష్ రావు
విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాం... హరీష్ రావు
'నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను బహిష్కరిస్తాం' సాక్షి
హైదరాబాద్ : ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ టీ-సీఎల్పీ ఓ తీర్మానం చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి సీనియర్ నాయకులు జానారెడ్డి, డీఎస్, టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. తెలంగాణ బడ్జెట్ ...
టీసీఎల్పీ భేటీకి కోమటిరెడ్డి డుమ్మా.. కారు ఎక్కడమే ఆలస్యమా?వెబ్ దునియా
సిఎల్పికి కోమటిరెడ్డి డుమ్మా!News Articles by KSR
అసెంబ్లీ కమిటీ హాల్లో టీ సీఎల్పీ సమావేశంNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ టీ-సీఎల్పీ ఓ తీర్మానం చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి సీనియర్ నాయకులు జానారెడ్డి, డీఎస్, టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. తెలంగాణ బడ్జెట్ ...
టీసీఎల్పీ భేటీకి కోమటిరెడ్డి డుమ్మా.. కారు ఎక్కడమే ఆలస్యమా?
సిఎల్పికి కోమటిరెడ్డి డుమ్మా!
అసెంబ్లీ కమిటీ హాల్లో టీ సీఎల్పీ సమావేశం
బాలుడి దహనం కేసులో వేధింపులే కారణమన్న భార్య ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/వేపగుంట, నవంబర్ 3 (ఆంధ్రజ్యోతి): మెహదీపట్నంలోని ఆర్మీ గ్యారిసన్ ప్రాంగణంలో పల్లం అప్పలరాజు(35)అనే జవాను సర్వీసు రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తన తోటి ఉద్యోగి వద్ద నుంచి ఇన్సా రైఫిల్ను తీసుకున్న అప్పలరాజు బాత్రూంలోకి వెళ్లి ...
జవాను ఆత్మహత్యAndhrabhoomi
జవాన్ ఆత్మహత్యసాక్షి
మనస్తాపంతోనే: అప్పలరాజు మృతిపై ఆర్మీ స్పందనOneindia Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 32 వార్తల కథనాలు »
హైదరాబాద్/వేపగుంట, నవంబర్ 3 (ఆంధ్రజ్యోతి): మెహదీపట్నంలోని ఆర్మీ గ్యారిసన్ ప్రాంగణంలో పల్లం అప్పలరాజు(35)అనే జవాను సర్వీసు రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తన తోటి ఉద్యోగి వద్ద నుంచి ఇన్సా రైఫిల్ను తీసుకున్న అప్పలరాజు బాత్రూంలోకి వెళ్లి ...
జవాను ఆత్మహత్య
జవాన్ ఆత్మహత్య
మనస్తాపంతోనే: అప్పలరాజు మృతిపై ఆర్మీ స్పందన
టిటిడిపిని టిఆర్ఎస్లో విలీనం చేశాం Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 3: టిడిపి శాసన మండలి సభ్యులమైన మేం టిడిపి శాసన మండలి పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్కు లేఖ అందజేశారు. టిడిపి ఎమ్మెల్సీలు బి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, పట్నం మహేందర్రెడ్డి, గంగాధర్గౌడ్, సలీంలు టిఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. సోమవారం ఈ ...
టీడీపీ మండలి పక్షం మాదే! టీఆర్ఎస్లో విలీనమవుతున్నాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయండిసాక్షి
టిఆర్ఎస్ లో టిడిపి విలీనం లేఖ ఇచ్చాంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 3: టిడిపి శాసన మండలి సభ్యులమైన మేం టిడిపి శాసన మండలి పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్కు లేఖ అందజేశారు. టిడిపి ఎమ్మెల్సీలు బి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, పట్నం మహేందర్రెడ్డి, గంగాధర్గౌడ్, సలీంలు టిఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. సోమవారం ఈ ...
టీడీపీ మండలి పక్షం మాదే! టీఆర్ఎస్లో విలీనమవుతున్నాం
టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయండి
టిఆర్ఎస్ లో టిడిపి విలీనం లేఖ ఇచ్చాం
బ్యాంకు దోపిడీకి యత్నం సాక్షి
బ్యాంకు దోపిడీకి యత్నించిన దొంగలు విఫలమయ్యారు. ఈ సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలోని ఎస్బీఐలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మేనేజర్ నాగరాజు, ఎస్ఐ విజయ్మోహన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. శనివారం విధులు పూర్తి చేసుకున్న సిబ్బంది తాళాలు వేసి ఇళ్లకు వెళ్లి పోయారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం ...
ఎస్బిఐలో చోరీకి యత్నంAndhrabhoomi
అల్లాదుర్గంలో ఎస్బీఐ చోరీకి యత్నంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
బ్యాంకు దోపిడీకి యత్నించిన దొంగలు విఫలమయ్యారు. ఈ సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలోని ఎస్బీఐలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మేనేజర్ నాగరాజు, ఎస్ఐ విజయ్మోహన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. శనివారం విధులు పూర్తి చేసుకున్న సిబ్బంది తాళాలు వేసి ఇళ్లకు వెళ్లి పోయారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం ...
ఎస్బిఐలో చోరీకి యత్నం
అల్లాదుర్గంలో ఎస్బీఐ చోరీకి యత్నం
కేసీఆర్పై బొజ్జల ఫైర్ : దమ్ముంటే.. విజయవాడతో సభ పెట్టాలి? వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సవాల్ విసిరపారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడలో సభ పెట్టాలని ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. సభ నిర్వహించి తెలంగాణ విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. సమస్యలను పరిష్కరించడం చేతగాని కేసీఆర్... ఇతరులపై విమర్శలు ...
కెసిఆర్ కు ఆ దమ్ము ఉందా!News Articles by KSR
వైసీపీ ఆఫీస్ మారింది, కేసీఆర్కు దమ్ములేదని బొజ్జలOneindia Telugu
'కేసీఆర్.. దమ్ముంటే బెజవాడలో నిరూపించు'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సవాల్ విసిరపారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడలో సభ పెట్టాలని ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. సభ నిర్వహించి తెలంగాణ విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. సమస్యలను పరిష్కరించడం చేతగాని కేసీఆర్... ఇతరులపై విమర్శలు ...
కెసిఆర్ కు ఆ దమ్ము ఉందా!
వైసీపీ ఆఫీస్ మారింది, కేసీఆర్కు దమ్ములేదని బొజ్జల
'కేసీఆర్.. దమ్ముంటే బెజవాడలో నిరూపించు'
శ్రీశైలంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. రెండో తేదీ వరకూ మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉపయోగించుకోవాలన్న కృష్ణా బోర్డు తీర్పు, సోమవారం కేంద్రం జల వనరుల శాఖ మంత్రితో రాష్ట్ర మంత్రి హరీశ్రావు భేటీ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి విద్యుత్ ఉత్పత్తి ...
లిమిట్ దాటి 3 టీఎంసీలు అయితే 5.6 టీఎంసీలు వాడారు!వెబ్ దునియా
లిమిట్ 3 టీఎంసీ.. వాడింది 5.6 టీఎంసీ..తెలుగువన్
కృష్ణా బోర్డు నిర్ణయంపై ఏం చేద్దాం?సాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. రెండో తేదీ వరకూ మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉపయోగించుకోవాలన్న కృష్ణా బోర్డు తీర్పు, సోమవారం కేంద్రం జల వనరుల శాఖ మంత్రితో రాష్ట్ర మంత్రి హరీశ్రావు భేటీ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి విద్యుత్ ఉత్పత్తి ...
లిమిట్ దాటి 3 టీఎంసీలు అయితే 5.6 టీఎంసీలు వాడారు!
లిమిట్ 3 టీఎంసీ.. వాడింది 5.6 టీఎంసీ..
కృష్ణా బోర్డు నిర్ణయంపై ఏం చేద్దాం?
కలెక్టరేట్లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం సాక్షి
మహబూబ్నగర్: అందరూ చూస్తుండగానే ఓ వృద్ధుడు కలెక్టర్ కార్యాలయం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన గయప్ పీర్సాహెబ్ మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఇందిరమ్మ బహుజన సంఘం అనే సంఘానికి జనరల్ ...
కలెక్టరేట్ భవనంపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నంAndhrabhoomi
మహబూబ్నగర్ కలెక్టరేట్ వద్ద వృద్ధుడి ఆత్మహత్యాయత్నంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
మహబూబ్నగర్: అందరూ చూస్తుండగానే ఓ వృద్ధుడు కలెక్టర్ కార్యాలయం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన గయప్ పీర్సాహెబ్ మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఇందిరమ్మ బహుజన సంఘం అనే సంఘానికి జనరల్ ...
కలెక్టరేట్ భవనంపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్ కలెక్టరేట్ వద్ద వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
沒有留言:
張貼留言