రేప్ నిందితుడికి శాస్తి, ఇఫ్లూ విద్యార్థినిపై హాస్టల్లోనే, అరెస్ట్ Oneindia Telugu
మహబూబ్ నగర్/హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని మంగలపల్లిలో శనివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రఫీక్ ఇంటిని ఆదివారం గ్రామస్థులు కూల్చేసి నిప్పంటించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆమనగల్లు పట్టణానికి వెళ్లి శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి పైన గంటన్నరపాటు ధర్నా చేశారు. పోలీసులు ...
ఇఫ్లూలో సామూహిక అత్యాచారం మత్తు సిగరెట్ ఇచ్చి విద్యార్థినిపై అఘాయిత్యం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్సాక్షి
ఇఫ్లూలో గ్యాంగ్రేప్Andhrabhoomi
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
మహబూబ్ నగర్/హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని మంగలపల్లిలో శనివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రఫీక్ ఇంటిని ఆదివారం గ్రామస్థులు కూల్చేసి నిప్పంటించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆమనగల్లు పట్టణానికి వెళ్లి శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి పైన గంటన్నరపాటు ధర్నా చేశారు. పోలీసులు ...
ఇఫ్లూలో సామూహిక అత్యాచారం మత్తు సిగరెట్ ఇచ్చి విద్యార్థినిపై అఘాయిత్యం ...
ఢిల్లీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ఇఫ్లూలో గ్యాంగ్రేప్
ఆ సన్నాసి ఇచ్చిన తీర్పేంది! కృష్ణా బోర్డు చైర్మన్పై సీఎం కేసీఆర్ ఫైర్ పంటలు ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణకు కరెంటు రాకుండా బాబు కుట్ర.. కేంద్రం ఆయన మాయలో పడిపోయింది తెలంగాణకు అన్యాయం చేస్తోంది.. నాకు దమ్ముంది.. నిజాలు చెప్పా..బాబువన్నీ అబద్ధాలే బండారం బయటపెడతా.. ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యకు పరిష్కారం: కేసీఆర్ పూర్తయిన మూడు టీఎంసీలు శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి సాగర్ వద్ద 2 మిలియన్ యూనిట్ల ఉత్పాదన
బెజవాడ వస్తా..బాబు బండారం బయటపెడతా : కేసీఆర్Kandireega
విజయవాడలో సభ పెట్టి చంద్రబాబును ఎండగడతా : కేసీఆర్వెబ్ దునియా
చంద్రబాబు పై కెసిఆర్ ధ్వజంNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
తెలంగాణకు కరెంటు రాకుండా బాబు కుట్ర.. కేంద్రం ఆయన మాయలో పడిపోయింది తెలంగాణకు అన్యాయం చేస్తోంది.. నాకు దమ్ముంది.. నిజాలు చెప్పా..బాబువన్నీ అబద్ధాలే బండారం బయటపెడతా.. ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యకు పరిష్కారం: కేసీఆర్ పూర్తయిన మూడు టీఎంసీలు శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి సాగర్ వద్ద 2 మిలియన్ యూనిట్ల ఉత్పాదన
బెజవాడ వస్తా..బాబు బండారం బయటపెడతా : కేసీఆర్
విజయవాడలో సభ పెట్టి చంద్రబాబును ఎండగడతా : కేసీఆర్
చంద్రబాబు పై కెసిఆర్ ధ్వజం
వాఘా వద్ద, పాక్లో ఆత్మాహుతి దాడి, 55మంది మృతి Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడిలో 55కి చేరిన మృతుల సంఖ్య10tv
పాక్లో ఆత్మాహుతి దాడిAndhrabhoomi
వాఘా వద్ద ఆత్మాహుతి దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
తెలుగువన్
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడిలో 55కి చేరిన మృతుల సంఖ్య
పాక్లో ఆత్మాహుతి దాడి
వాఘా వద్ద ఆత్మాహుతి దాడి
వాద్రా తీరుపై నిరసన వెల్లువ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 2: హర్యానాలో భూమి బదిలీ లావాదేవాలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నలకు కోపించిన ఏఐసీసీ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. కాంగ్రెస్ మినహా రాజకీయ పార్టీలు, ఇతరులు వాద్రా తీరును నిరసించారు. వాద్రా ఏమైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చని, ...
వాద్రాకు 44 కోట్ల అక్రమ ఆదాయంసాక్షి
రిపోర్టర్ పై రెచ్చిపోయిన రాబర్ట్ వాద్రా.. టెన్ టివి స్పెషల్ ఫోకస్10tv
అల్లుడు గారికి కోపం వచ్చింది... విలేకరిపై ఫైర్...వెబ్ దునియా
తెలుగువన్
Kandireega
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 2: హర్యానాలో భూమి బదిలీ లావాదేవాలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నలకు కోపించిన ఏఐసీసీ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. కాంగ్రెస్ మినహా రాజకీయ పార్టీలు, ఇతరులు వాద్రా తీరును నిరసించారు. వాద్రా ఏమైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చని, ...
వాద్రాకు 44 కోట్ల అక్రమ ఆదాయం
రిపోర్టర్ పై రెచ్చిపోయిన రాబర్ట్ వాద్రా.. టెన్ టివి స్పెషల్ ఫోకస్
అల్లుడు గారికి కోపం వచ్చింది... విలేకరిపై ఫైర్...
మత్తిచ్చి ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్రేప్, నల్గొండలో ఘోరం Oneindia Telugu
హైదరాబాద్/నల్గొండ: తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపారని ఇఫ్లూ విద్యార్థిని ఒకరు సహ విద్యార్థుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద గల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వెజేస్ విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) విద్యార్థిని ఓయు పోలీసులను ఆదివారం ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ...
హైదరాబాద్ కల్లు దుకాణాలపై మహిలళ దాడి.. పోలీసుల ప్రతాపం!వెబ్ దునియా
ఈ కల్లు కాంపౌండ్ మాకొద్దు..!Andhrabhoomi
ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్/నల్గొండ: తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపారని ఇఫ్లూ విద్యార్థిని ఒకరు సహ విద్యార్థుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద గల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వెజేస్ విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) విద్యార్థిని ఓయు పోలీసులను ఆదివారం ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ...
హైదరాబాద్ కల్లు దుకాణాలపై మహిలళ దాడి.. పోలీసుల ప్రతాపం!
ఈ కల్లు కాంపౌండ్ మాకొద్దు..!
ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!
ఫడ్నవిస్ వద్దే హోమ్! Andhrabhoomi
ముంబయి, నవంబర్ 2: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గంలోని పదిమంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే హోమ్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఏ మంత్రికీ నిర్దిష్టంగా కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
ఇంకా మరిన్ని »
ముంబయి, నవంబర్ 2: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గంలోని పదిమంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే హోమ్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఏ మంత్రికీ నిర్దిష్టంగా కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
ప్రధాని మోదీ గొప్ప వక్త, దార్శనికుడే... కానీ! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 2: ప్రధాని మోదీపై ఢిల్లీ మాజీ సీఎంలు షీలాదీక్షిత్(కాంగ్రెస్), అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ) కొన్ని ప్రశంసలు, స్వల్ప విమర్శలు కురిపించారు. ఆయనో గొప్ప వక్త, దార్శనికుడే... కానీ, ఆ మాటలు చేతలయ్యేదెప్పుడో అంటూ చప్పరించేశారు. ''మోదీ గొప్ప వక్త. స్వల్పకాలంలో దేశ ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత తెచ్చుకోగలిగారు. కానీ, ఆ ...
హామీల అమలు అంతంతమాత్రమే 'ఆప్' అధినేత కేజ్రీవాల్ విమర్శAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 2: ప్రధాని మోదీపై ఢిల్లీ మాజీ సీఎంలు షీలాదీక్షిత్(కాంగ్రెస్), అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ) కొన్ని ప్రశంసలు, స్వల్ప విమర్శలు కురిపించారు. ఆయనో గొప్ప వక్త, దార్శనికుడే... కానీ, ఆ మాటలు చేతలయ్యేదెప్పుడో అంటూ చప్పరించేశారు. ''మోదీ గొప్ప వక్త. స్వల్పకాలంలో దేశ ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత తెచ్చుకోగలిగారు. కానీ, ఆ ...
హామీల అమలు అంతంతమాత్రమే 'ఆప్' అధినేత కేజ్రీవాల్ విమర్శ
'కిస్ ఆఫ్ లవ్'ను అడ్డుకున్న పోలీసులు Andhrabhoomi
కొచ్చి, నవంబర్ 2: వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించబూనుకున్న నిర్వాహకులను, వారి మద్దతుదారులను ఆదివారం ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎర్నాకులం న్యాయ కళాశాల నుంచి మెరైన్ డ్రైవ్ మైదానానికి ప్రదర్శనగా వెళ్తున్న వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సుమారు ...
కోచిలో కిస్ ఆఫ్ లవ్... అడ్డుపడిన పోలీసులు.... అదుపులోకి 50 మందివెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
కొచ్చి, నవంబర్ 2: వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించబూనుకున్న నిర్వాహకులను, వారి మద్దతుదారులను ఆదివారం ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎర్నాకులం న్యాయ కళాశాల నుంచి మెరైన్ డ్రైవ్ మైదానానికి ప్రదర్శనగా వెళ్తున్న వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సుమారు ...
కోచిలో కిస్ ఆఫ్ లవ్... అడ్డుపడిన పోలీసులు.... అదుపులోకి 50 మంది
నిమ్స్లో రూ. 5కే భోజనం పథకం ప్రారంభం Andhrabhoomi
ఖైరతాబాద్, నవంబర్ 2: ప్రఖ్యాత నిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ మాజీద్ హుస్సేన్, జిహెచ్యంసి కమిషనర్ సోమేష్కుమార్, నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాజీద్ ...
నిమ్స్లో రూ. 5కే భోజనం, ప్రారంభించిన మేయర్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఖైరతాబాద్, నవంబర్ 2: ప్రఖ్యాత నిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ మాజీద్ హుస్సేన్, జిహెచ్యంసి కమిషనర్ సోమేష్కుమార్, నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాజీద్ ...
నిమ్స్లో రూ. 5కే భోజనం, ప్రారంభించిన మేయర్
షాద్ నగర్ లో వ్యక్తిపై హత్యాయత్నం సాక్షి
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్ లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ...
ఇంకా మరిన్ని »
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్ లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ...
沒有留言:
張貼留言