2014年11月2日 星期日

2014-11-03 తెలుగు (India) క్రీడలు

  Palli Batani   
మోడీ స్వచ్ఛభారత్‌లో పవన్ చీపురు పడతాడా..! ఆహ్వానం  Palli Batani
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పవర్‌స్టార్ పవన్ ఇప్పుడు చీపురుపట్టి రోడ్లు శుభ్రం చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మోడీ దృష్టిలో సన్నిహితుడిగా ఉన్న పవన్‌కు ఇప్పుడు స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రముఖ బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవి.సింధు సవాల్ విసిరారు. ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఆహ్వానం ...

పవన్ కళ్యాణ్ కు “స్వచ్ఛ భారత్” పిలుపు   Kandireega
త్వరలో చీపురు పట్టనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్?   తెలుగువన్
చీపురు పట్టి, పవన్ కళ్యాణ్‌కు సింధు సవాల్ (పిక్చర్స్)   Oneindia Telugu
వెబ్ దునియా   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అప్పుడే రిటైర్ కావాలనుకున్నా...  సాక్షి
ముంబై: సచిన్ టెండూల్కర్... ప్రపంచ క్రికెట్‌కు ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు. ఓ రకంగా 'క్రికెట్ దేవుడు'గా అభిమానులు అభివర్ణించే ఆటగాడు. దాదాపు అన్నిరకాల రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ అద్వితీయ దిగ్గజం నిజానికి చాలాకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావించాడట. సచిన్ కెరీర్‌లో దారుణ వైఫల్యమేదైనా ఉంటే అది తను ...

కెప్టెన్‌గా విఫలమయ్యా రిటైర్ కావాలనుకున్నా   Andhrabhoomi
క్రికెట్‌కు గుడ్‌బై చెబుతామనుకున్నసచిన్, అంజలి ధైర్యం   thatsCricket Telugu
కెప్టెన్‌గా విఫలమైనప్పుడు క్రికెట్‌ నుంచి తప్పుకుందామని భావించా : సచిన్   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
యువ జోరు లంక బేజారు! శతక్కొట్టిన రహానె, ధవన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కటక్‌లో టీమిండియా అదరగొట్టింది. శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు రహానె, ధవన్‌ పారించిన పరుగుల వరద బారాబతి స్టేడియాన్ని ముంచెత్తింది. 200వ వన్డే ఆడుతున్న రైనా కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో శ్రీలంకతో తొలి వన్డేలో కోహ్లీ నేతృత్వంలోని యువ భారత్‌ భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలర్లు విజృంభించడంతో లంక కుదేలైంది. ఇషాంత్‌, అక్షర్‌ పటేల్‌, ఉమేశ్‌ ...

కటక్ వన్డేలో భారత్ అదుర్స్-చేతులెత్తేసిన శ్రీలంక   Palli Batani
శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం   సాక్షి
కటక్ వన్డేలో భారత్ ఘన విజయం   Namasthe Telangana
thatsCricket Telugu   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
రిచర్డ్స్‌ సరసన మిస్బా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అబుదాబి: పాకిస్థాన్‌ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ (57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్‌) ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించి 28 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి అతి తక్కువ ...

మిస్బా మెరుపులు   సాక్షి
మిస్బా 'రికార్డు' సెంచరీ   Andhrabhoomi
టెస్టుల్లో మిస్బా ప్రపంచ రికార్డు, వివ్ రిచర్డ్స్‌తో సమం   thatsCricket Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  10tv   
నేడు భారత్ - శ్రీలంక తొలి వన్డే  10tv
కటక్ : భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కటక్ లో తొలి వన్డే జరగనుంది. కోహ్లీ నేతృత్వంలో టీమిండియా, మాథ్యూస్ సారధ్యంలో శ్రీలంక మొదటి వన్డేలో పోరాడేందుకు సిద్ధమయ్యాయి. బ్యాంటింగ్ కు అనుకూలం.. తొలి వన్డేకి వేదికగా ఉన్న కటక్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనువుగా తయారు చేశారు. దీంతో 280 నుంచి 300 ...

భారత్‌-శ్రీలంక తొలి వన్డే నేడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వన్డే సిరీస్ : నేడు భారత్ - శ్రీలంక తొలి వన్డే మ్యాచ్!   వెబ్ దునియా
మనదే పైచేయి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వికెట్ నష్టపోకుండా టీమిండియా 90  Andhrabhoomi
కటక్: కటక్ వన్ డేలో టీమిండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును 90కు చేర్చారు. కటపటి వార్తలు అందే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. భారత ఓపెనర్లు అజింక్యా రహానే, శిఖర్ ధావన్ పరస్పర అవగాహనతో శ్రీలంక బౌలర్లను ఎదుర్కొన్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 90 పరుగులు చేసింది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ను ...

బ్యాటింగ్ కు దిగిన భారత్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
చక్కటి వేదిక క్రీడా కాంప్లెక్స్  సాక్షి
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్‌ఏ ఆవరణంలో నిర్మించనున్న క్రీడాకాంప్లెక్స్ యువతకు చక్కటి వేదిక అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం డీఎస్‌ఏ ఆవరణంలో స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో క్రీడాభివృద్ధి ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
సచిన్ టెండూల్కర్ : నేడు దత్తత గ్రామం పుట్రంరాజు వారి కండ్రిక!  వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఆదివారం తాను దత్తత తీసుకున్న గ్రామమైన పుట్రంరాజు వారి కండ్రిగకు రానున్నారు. ఈ గ్రామం నెల్లూరు జిల్లాలో ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంసద్ గ్రామీణ యోజనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని పుట్రంరాజు వారి కండ్రిగను సచిన్ ...

15న నెల్లూరుకు సచిన్‌ రాక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
15న నెల్లూరుకు సచిన్   Andhrabhoomi
నవంబర్ 16న నెల్లూరులో సచిన్: షెడ్యూల్ ఖరారు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
యుపి వన్డే జట్టులో అజార్ తనయుడు అసదుద్దీన్!  thatsCricket Telugu
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్‌కు అత్యంత నాటకీయంగా ఉత్తర ప్రదేశ్ (యుపి) వన్డే జట్టులో స్థానం లభించింది. అబ్బాస్‌గా పిలిచే అసదుద్దీన్ వారం క్రితమే యుపి ట్రయల్స్‌కు హాజరయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా, విజయ్ హజారే టోర్నమెంట్‌లో పాల్గొనే యుపి జట్టులో స్థానం ...

యుపి వనే్డ జట్టులో అజర్ కుమారుడు అబ్బాస్   Andhrabhoomi
యూపీ వన్డే జట్టులో అజహర్ కుమారుడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సిటిఎల్ ఢిల్లీ డ్రీమ్స్ సహ యజమానిగా అజయ్ దేవగన్  Oneindia Telugu
న్యూఢిల్లీ: క్రీడా రంగంలో ఏదో ఒక ఫ్రాంచైజీని తీసుకుంటున్న బాలీవుడ్ తారల సంఖ్య పెరుగిపోతోంది. ఇప్పటికే పలువురు తారలు క్రికెట్, ఫుట్‌బాల్ తదితర రంగాల్లోకి అడుగుపెట్టగా, తాజాగా వారి సరసన బాలీవుడ్ సింగం అజయ్ దేవ్‌గన్ కూడా చేరారు. ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సిటిఎల్)లో అతను ఢిల్లీ డ్రీమ్స్ ఫ్రాంచైజీలో వాటాలు తీసుకున్నాడు. వ్యాపారవేత్త ...

సిటిఎల్ టోర్నీలో అజయ్ భాగస్వామ్యం   Andhrabhoomi
టెన్నిస్ జట్టును కొన్న ''సింగం'' స్టార్.. అజయ్ దేవగణ్!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言