2014年11月2日 星期日

2014-11-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
రేప్ నిందితుడికి శాస్తి, ఇఫ్లూ విద్యార్థినిపై హాస్టల్లోనే, అరెస్ట్  Oneindia Telugu
మహబూబ్ నగర్/హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని మంగలపల్లిలో శనివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రఫీక్ ఇంటిని ఆదివారం గ్రామస్థులు కూల్చేసి నిప్పంటించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆమనగల్లు పట్టణానికి వెళ్లి శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి పైన గంటన్నరపాటు ధర్నా చేశారు. పోలీసులు ...

ఇఫ్లూలో సామూహిక అత్యాచారం మత్తు సిగరెట్‌ ఇచ్చి విద్యార్థినిపై అఘాయిత్యం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్   సాక్షి
ఇఫ్లూలో గ్యాంగ్‌రేప్   Andhrabhoomi
వెబ్ దునియా   
Namasthe Telangana   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ఆ సన్నాసి ఇచ్చిన తీర్పేంది! కృష్ణా బోర్డు చైర్మన్‌పై సీఎం కేసీఆర్‌ ఫైర్‌ పంటలు ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణకు కరెంటు రాకుండా బాబు కుట్ర.. కేంద్రం ఆయన మాయలో పడిపోయింది తెలంగాణకు అన్యాయం చేస్తోంది.. నాకు దమ్ముంది.. నిజాలు చెప్పా..బాబువన్నీ అబద్ధాలే బండారం బయటపెడతా.. ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యకు పరిష్కారం: కేసీఆర్‌ పూర్తయిన మూడు టీఎంసీలు శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి సాగర్‌ వద్ద 2 మిలియన్‌ యూనిట్ల ఉత్పాదన
బెజవాడ వస్తా..బాబు బండారం బయటపెడతా : కేసీఆర్   Kandireega
విజయవాడలో సభ పెట్టి చంద్రబాబును ఎండగడతా : కేసీఆర్   వెబ్ దునియా
''బెజవాడలో బాబు బండారం బయటపెడతా''   సాక్షి
News Articles by KSR   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


షాద్ నగర్ లో వ్యక్తిపై హత్యాయత్నం  సాక్షి
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్ లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ...


ఇంకా మరిన్ని »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ఛత్తీస్‌గడ్‌కు బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 2 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారుల బృందంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గడ్‌ బయలుదేరి వెళ్ళారు. కేసీఆర్‌తోపాటు రాయ్‌పూర్‌ వెళ్లినవారిలో మంత్రి ఈటెల రాజేందర్‌, రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, మరో ఐదుగురు అధికారులు ఉన్నారు. బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ...

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు ఘనస్వాగతం   Namasthe Telangana
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎవ్వరూ ఆపలేరు : సీఎం కేసీఆర్   వెబ్ దునియా
చెప్తే వినట్లేదు: కేసీఆర్‌పై బాబు, వరి వేయవద్దని సీఎం   Oneindia Telugu
10tv   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ మీద కేంద్రం కక్ష కట్టింది... కేసీఆర్ ఆరోపణ  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రం కరెంటు సమస్యతో విలవిలలాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా అంటూ ఉన్నారు. అసలు తెలంగాణ విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు... రాష్ట్ర విభజన బిల్లును సక్రమంగా అమలు ...

తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది.. కేసీఆర్   తెలుగువన్
తెలంగాణపై కేంద్రం కక్షకట్టింది... తెరవెనక చంద్రబాబు   Palli Batani
కేంద్రానిది కక్ష సాధింపు   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


రాష్ట్రంలో మరో 69 ఇసుక రీచ్‌లు  Andhrabhoomi
జంగారెడ్డిగూడెం, నవంబర్ 2: రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన 81 ఇసుక రీచ్‌లలో 69 త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమం, భూగర్భగనుల శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడించారు. పట్టణంలోని ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో ఆదివారం మంత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను సరసమైన ధరలకు, ...

పదిరోజుల్లో గనులకు లీజు అనుమతులు: మంత్రి సుజాత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇసుకపై పచ్చ డేగల కన్ను   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలంగాణా బంద్ కు జగన్ పిలుపు?  తెలుగువన్
తెలంగాణా ప్రభుత్వ తీరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు తప్పుపడుతుంటే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన మంత్రులందరూ ఎదురు దాడి చేస్తూ వాళ్ళ నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మావోయిస్ట్ నేత జగన్ కూడా తప్పు పడుతూ ఒక లేఖ విడుదల చేయడమే కాకుండా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నవంబరు 8న తెలంగాణా బంద్ ...

మావోయిస్టుల బంద్ పిలుపు-టిఆర్ఎస్ కు ఇబ్బందా   News Articles by KSR
కేసీఆర్‌ వల్లే రైతుల సావుడప్పు మోత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
8న మావోయిస్టుల రాష్ట్ర బంద్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఎకరాకు రూ.25 వేల బదులు పంటలవారీ యోచన  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నవ్యాంధ్ర రాజధానికి భూములు ఇచ్చే రైతులకు ఇవ్వనున్న పరిహారంపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందా!? ఏడాదికి రూ.25 వేల చొప్పున కాకుండా.. పంటల వారీ పరిహారాన్ని అందించాలని భావిస్తోందా!? ఇందుకు కారణం.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాయపూడి, మందడం గ్రామాలేనా!? నవ్యాంధ్ర రాజధానికి భూములు ఇవ్వడానికి ఈ రెండు గ్రామాల్లోని ...

'రాజధాని'పై భయం భయం   Andhrabhoomi
భూసమీకరణపై రాజధాని గ్రామ రైతులకు వైఎస్సార్ సీపీ భరోసా   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బెజవాడ రా! నేను టీలో, నువ్ ఏపీలో: కేసీఆర్‌కు బాబు  Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా రాజధాని విజయవాడలో సభ పెట్టి ఆంధ్రప్రదేశ్ రైతుల పక్షాన పోరాడుతానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం వెంటనే స్పందించారు. ఉదయం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ...

కేసీఆర్‌కు పాలన తెలియదు.. విజయవాడకు రావొచ్చు : చంద్రబాబు   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శిగా సతీష్‌చంద్ర  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ముఖ్యకార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సతీష్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీఎంవో ముఖ్యకార్యదర్శి హోదా లోనే ఢిల్లీలో రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో కన్నా ఆయన ...

సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర   సాక్షి
చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言